Monday 25 March 2024

రాజాం రచయితల వేదిక 110వ సమావేశం

 ఈనెల మార్చి 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్ పాఠశాలలో రాజాం రచయితల వేదిక ఒక వంద పది వ సమావేశం జరుగుతుంది రాజాకు శాంతారావు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో వేమన ప్రగతి శీలత అనే అంశంపై బొంతు సూర్యనారాయణ ప్రవాహి ముఖ్య ప్రసంగం చేస్తారు

గారా రంగనాథం 9885758123

No comments:

Post a Comment