Wednesday 27 March 2024

తెలంగాణ తిరుమలలో రథోత్సవం

 తెలంగాణ తిరుమల దేవస్థానంలో సోమవారం పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు స్వామివారికి అర్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని మాడవీధులు ఊరేగించారు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు అప్పారావు నరసరాజు రాజు హనుమంతరావు మేనేజర్ విట్టల్ తదితరులు ఉన్నారు



No comments:

Post a Comment