Friday 22 March 2024

ముగిసిన నరసింహుడు బ్రహ్మోత్సవాలు

 చివరి రోజున అష్టోత్తర శతఘటభిషేకం డోలోత్సవం నీటి నుంచి ఆర్చిత సేవలు పునరుద్ధరణ



యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి చివరి రోజు ప్రధాన అర్చకులు నల్లని తీగల లక్ష్మీ నరసింహ చార్యులు కాండూరి వెంకటచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రధానాలయ ముఖ మండపంలో 108 కళాశాలను పేర్చి మంత్రోచ్ఛారణలు పారాయణాలు యాగ్నీకులు రుత్వికుల మూలమంత్ర మూర్తి మంత్ర హోమాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయా కలశాల్లోని మంత్రజలంతో స్వామివారి అభిషేకం చేశారు సాయంత్రం నిత్య ఆరాధనలు ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు స్వామివారి బ్రహ్మోత్సవం జరిపారు అనంతరం అర్చక బృందం పేద పండితులు పారాయణికులు రుత్వికులు ఆలయ సిబ్బంది పోలీసులు జర్నలిస్టులను సన్మానించి స్వామివారి ప్రసాదం అందజేశారు కార్యక్రమాలలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఈవో భాస్కరరావు డిప్యూటీఈవో దోర్బాల భాస్కర్ శర్మ ఏఈవోలు గజవెల్లి రఘు గట్టు శ్రావణ్ కుమార్ సూపర్ అంటే దొమ్మాట సురేందర్ రెడ్డి పాల్గొన్నారు



నేటినుంచి ఆర్జిత సేవలు షురూ

బ్రహ్మొత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుంచి రద్దు చేయబడిన స్వామి వారి ఆర్జిత సేవలు శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు సుదర్శన నరసింహ హోమం బ్రహ్మోత్సవ పూజలు యధావిధిగా జరుగుతాయని ఆలయ ఆఫీసర్లు తెలిపారు

No comments:

Post a Comment