Thursday 21 March 2024

కరపత్రాలు ఆవిష్కరణ

 కవిత్వ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాశాల ఆవరణలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కవిత్వ లక్షణాలు ప్రయోజనాలు తెలియజేసే కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవి నిజాయితీగా ఉండి ప్రజల బాధలకు తన రచనల ద్వారా పరిష్కార మార్గం చూపాలని కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండాలని కవితాను మేల్కొంటూ ఇతరులను మేల్కొల్పుతాడని అన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రతినిధులు మందపితాంబ పెనిశెట్టి గంగా ప్రసాద్ కార్యదర్శి మోహన్ రాజ్ నాగభూషణం కాసర్ల రామచంద్రం వకులాభరణం సుధాకర్ చంద్రకాంత్ పాల్గొన్నారు



No comments:

Post a Comment