Thursday 7 March 2024

శివాలయం నూతన చైర్మన్ కు సన్మానం

 బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయం నూతన చైర్మన్గా ఎన్నికైన కర్నే హనుమంతరావును బుధవారం వీరశైవ లింగాయత్ జంగమ సమాజ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కర్ణ హనుమంతరావును చాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు సన్మానించిన వారిలో బాబాయప్ప వెంకటేశ్వర దేశాయ్ శ్యామ్ రావు శివకుమార్ అప్ప నర్సింగప్ప లక్ష్మణ్ పటేల్ అజయ్ కుమార్ శంకరప్ప ప్రభు అప్ప మాధవరావు పటేల్ నాగభూషణ్ లింగాయత్ సమాధి సభ్యులు జంగమ సమసభ్యులు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment