Sunday 10 March 2024

14 నుంచి గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం

 15న రాష్ట్రపతి చేతులమీరుగా కనహా శాంతి వనంలో ప్రారంభం 100 దేశాల నుంచి 300కు పైగా గురువుల రాక

సంస్కృతి ఆధ్యాత్మిక మార్గ నిర్దేశంతో భారత్ యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఇది నూతనలపై కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని చెప్పారు ఈనెల 14 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లా కన్హ శాంతి వనంలో కేంద్ర సాంస్కృతిక శాఖ హార్ట్ ఫుల్ నెస్ సంస్థతో కలిసి గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవం 2024 నిర్వహించబోతున్నట్లు తెలిపారు దీనికి సంబంధించిన విషయాలు కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరికి ఒక వేదిక పైకి తీసుకురాబోతున్నామని మనశ్శాంతి నుంచి విశ్వశాంతి వైపు బాటల్ వేయాలని ప్రధాని మోడీ ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు 15న రాష్ట్రపతి మురుము కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని 16న ఉపరాష్ట్రపతి ఘనకాడ పాల్గొంటారని చెప్పారు 17న వివిధ దేశాలకు చెందిన గురువులు చర్చలు జరుపుతారని వెల్లడించారు దాదాపు 100 దేశాల నుంచి 300కు పైగా ఆధ్యాత్మిక గురువులతో పాటు దాదాపు లక్ష మంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు ఇది ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం కాదని అన్ని మతాలవారు పాల్గొంటారని స్పష్టం చేశారు సమావేశంలో రామచంద్ర మిషన్ అధ్యక్షుడు హార్ట్ఫుల్ నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్ చిన్న జీయర్ స్వామి స్వామి బోధమయానంద తో పాటుగా ప్రతినిధులు పాల్గొన్నారు



No comments:

Post a Comment