Monday 18 March 2024

భక్తులకు అపరిమితంగా శ్రీవాణి టికెట్లు జారీ

 ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసింది దీనితో వీఐపీ భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమలలోని జేఈవో కార్యాలయం రేణిగుంట విమానాశ్రయంలో 10500 చెల్లించిన వారికి శ్రీవాణి టికెట్లు అపరిమితంగా ఇస్తున్నట్లు అనధికార సమాచారం ఉన్నతాధికారుల ఆదేశాలతో తిరుమల జేఈవో కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వరకు 72 విమానాశ్రయంలో 175 టికెట్లు జారీ చేశారు

No comments:

Post a Comment