Friday 8 March 2024

వేములవాడ మహా జాతర ప్రారంభం

 వేములవాడలో కనుల పండుగగా మహాశివరాత్రి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్ల సమర్పణ వేలాదిగా తరలివస్తున్న భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పించారు టిటిడి తరఫున ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు ఉదయం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తుల రాకము మొదలైంది ముఖ్యంగా నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తుల రత్యాధికంగా కనిపించింది వచ్చిన వారంతా తమకు దొరికిన ఖాళీ స్థలంలో కూడా ఏర్పాటు చేసుకున్నారు ధర్మకుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజ్యాంగంలో దర్శించుకుని కళ్యాణ కట్టల తలనీలాలు సమర్పించుకున్నారు కోడి ముక్కులు చెల్లించుకున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బాధ్యత సేవలను రద్దుచేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు రాజన్న గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమంలో భాగంగా 1500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జాతర ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి అడిషనల్ కలెక్టర్ గౌతమి ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు మూడు రోజులపాటు ఈ వేడుకలు కొనసాగలు ఉన్నాయి



No comments:

Post a Comment