Monday 25 March 2024

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

 ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మండల కేంద్రమైన కుంటాలలోని శ్రీకృష్ణ ప్రాచీన దేవాలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా హరి ఓం సత్సంగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మహారాష్ట్రలోని చిక్కిలి గ్రామానికి చెందిన రెడ్డి మహారాజ్ భక్తుల గోపాలు ప్రవచనాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు



No comments:

Post a Comment