Tuesday 26 March 2024

ధర్మపురిలో వైభవంగా తెప్పోత్సవం

  జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ పుష్కరిణిలో సోమవారం సాయంత్రం ఉగ్ర నరసింహుడి తెప్పోత్సవం వైభవంగా జరిగింది ఉత్సవాలలో భాగంగా ఆరో రోజున ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిని వరకు మంగళ వాయిద్యాల మధ్య తీసుకెళ్లారు కోనేరులో హంస వాహనంపై తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు అనంతరం భోగమండపంలోని కూయలపై స్వామివార్లకు డోలోత్సవం నిర్వహించారు ఈ వేడుకలు ఆచార్యులు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు




No comments:

Post a Comment