Sunday 10 March 2024

20 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

 తిరుమలలో శ్రీవారి సాలకట్ల తిప్పోత్సవాలు ఈనెల 20 నుంచి 24 వ తేదీ వరకు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరణీలో స్వామి అమ్మవార్లు విహరిస్తూ భక్తులను కనువిందు చేయనున్నారు తిప్పోత్సవాలలో తొలిరోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమీపంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరణీయులు మూడు చెట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు 21న రుక్మిణి సమేతంగా శ్రీ కృష్ణ స్వామి తిప్పలపై మూడుసార్లు విహరిస్తారు 22న శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు మూడు సార్లు పుష్కరిణి చుట్టూ చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదే విధంగా శ్రీ మలయప్ప స్వామి వారు 23న 5 సార్లు చివరి రోజు మార్చి 24వ తేదీ 7 సార్లు తిప్పపై పుష్కరణలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. కాగా తెప్పోత్సవాల కారణంగా ఈనెల 20 21 తేదీలలో సహస్ర దీపాలంకార సేవ ఈనెల 22 23 24 తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది

No comments:

Post a Comment