Friday 22 March 2024

వేడుకగా రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి తెప్పోత్సవం

 తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా రెండో రోజు గురువారం రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి వారు తిప్పలపై భక్తులకు అభయం ఇచ్చారు ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడవీధులలో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తిప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరణలో ముమ్మార్లు వివరిస్తూ భక్తులను కటాక్షించారు వేదంగానం నాదం మధ్య అతిపోత్సవం వేడుకగా జరిగింది మూడోరోజు శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి వారు తిరుచిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై ముమ్మార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు

24 25 తేదీలలో తుంబూరు తీర్థ ముక్కోటి

తిరుమల శ్రీ తుంబూరు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24 తేదీలలో ఘనంగా జరగనుంది తీర్థానికి విశేషంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ఇందులో భాగంగా తుమ్మూరు తీర్థానికి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు 25వ తేదీ ఉదయం ఐదు నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు పాప వినాశనం వద్ద భక్తులకు అల్పాహారం అన్న ప్రసాదాలు తాగునీరు అందిస్తారు ప్రథమ చికిత్స కేంద్రాలు అంబులెన్స్ మందులు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండడంతో గుండే శ్వాస పోష సమస్యలు స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు భక్తులు వంట సామాగ్రి కర్పూరం అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది పోలీసు అటవీశాఖ టిటిడి విభాగం సమన్వయంతో భద్రత చర్యలు చేపట్టనున్నారు



No comments:

Post a Comment