Monday 18 March 2024

రామప్ప ఆలయ శిల్పకళ అద్భుతం

 యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక ఆరాధి దంపతులు సందర్శించారు వీరితోపాటు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి వినోద్ కుమార్ జస్టిస్ కే లక్ష్మణ్ జస్టిస్ అండ్ రాజేశ్వరరావు ఉన్నారు వీరందరికీ ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు రామలింగేశ్వర స్వామికి జస్టిస్ ఆరాధ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాన న్యాయమూర్తి దంపతులను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈవో బిల్ల శ్రీనివాస్ ఘనంగా సన్మానించి ఆలయ చిత్రపటాన్ని బహూకరించారు అనంతరం టూరిజం గైడ్లు ఆలయ చరిత్రను శిల్పకళా సంపదను గురించి న్యాయమూర్తులకు వివరించారు ఆలయ శిల్పకళా అద్భుతం అని సందర్శకుల పుస్తకంలో జస్టిస్ అలోక రాజ స్వయంగా రాశారు హైకోర్టు రిజిస్టార్లు నందికొండ నరసింహారావు ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి ములుగు జిల్లా జడ్జి పీవీ లలితా శివజ్యోతి జడ్జిలు మాధవి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment