Friday 22 March 2024

కవిత్వం బడుగు జీవుల జీవనానికి అద్దం పట్టాలి

 కవిత్వం బడుగు జీవుల సమకాలీన జీవనానికి అద్దం పట్టాలని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు సిరిసిల్ల గఫూర్ శిక్ష కన్నారు. ప్రపంచ కవిత్వా దినోత్సవం సందర్భంగా గురువారం తెరవే ఆధ్వర్యంలో కవి సమ్మేళన నిర్వహించారు ప్రతి ఏడాది మార్చి 21న నిర్వహిస్తున్న ప్రపంచ కవిత్వ దినోత్సవాన్ని కవులకు ఇచ్చే గౌరవంగా భావించాలన్నారు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాలమిస్టు డాక్టర్ జి లచ్చయ్య మాట్లాడుతూ తమ సమాజ వాగు కోసం కవులు రచయితలు రచనలు చేయాలని కవులకు దిశా నిర్దేశం చేశారు పలువురు కవులు కవిత గానం చేశారు తెరవే ప్రతినిధులు అల్లి మోహన్ రాజ్ మండపేట కాసర్ల రామచంద్రం లకులాభరణం సుధాకర్సు రేష్ తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment