Monday 18 March 2024

మెంట్ రాజు పల్లి లో బోనాల ఊరేగింపు

 డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామంలో ఆదివారం పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు బోనాలు ఉన్నాయి వేద్యాలు సమర్పించుకున్నారు ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని మొక్కలు తీర్చుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు



No comments:

Post a Comment