Monday 25 March 2024

భక్తులతో కిటకిటలాడిన యాదగిరి క్షేత్రం

 



యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడు చిత్రంలో ఆదివారం భక్తుల కులాహారం నెలకొంది వారాంతపు సిలవ రోజు కావడంతో ఇష్టదైవం దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ప్రత్యేక ధర్మదర్శన క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి ఉచిత దర్శనం దర్శనానికి మూడు గంటలు వీఐపీ టికెట్ దర్శనానికి గంట సమయం పట్టింది క్యూ కాంప్లెక్స్ లోని ఏసీలు పనిచేయకపోవడంతో ఒక్క పూసలతో భక్తులు ఇబ్బందులు పడ్డారు 30 వేల మంది భక్తులు లక్ష్మీనరసింహుడిని దర్శించుకోగా వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు 55 లక్షల 3896 రూపాయలు ఆదాయం సమకూరిందని ఈవో ఏ భాస్కరరావు తెలిపారు ఎండలు మండుతుండడంతో కొండపై భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఉపశమనం కోసం అధికారులు చలువ పందిళ్ళను ఏర్పాటు చేస్తున్నార




No comments:

Post a Comment