Friday 22 March 2024

నేత్రపర్వంగా ధర్మపురి నరసింహుడు కళ్యాణం

 జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి రెండో రోజు అయిన గురువారం ఆలయంలోని శేషప్ప వేదికపై యువ శ్రీనివాసా ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండుగ జరిపించారు ప్రభుత్వం తరఫున కలెక్టర్ యాస్మిన్ భాష పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 50000 మంది భక్తుల తరలివచ్చారు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వేడుక జరిపించారు ఎస్పీ సానుప్రీత్సింగ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విడ్మూరు లక్ష్మణ్ కుమార్ జాయింట్ కలెక్టర్ రాంబాబు డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు



No comments:

Post a Comment