Wednesday 6 March 2024

భక్తులకు బంగారం పడే లేచిన

 పడి లేచిన మర్రిచెట్టు శివ సాయి దేవస్థానంగా పిలుస్తారు ఆలయ ఆవరణలో కొలువైన సాయిబాబా హనుమాన్ ఆలయాలు దాతల సహాయంతో 36 అడుగుల హనుమాన్ విగ్రహం కళ్యాణ మండప నిర్మాణం ముడుపులు పెడితే కోరికలు తీర్చే మర్రిచెట్టు మహిమ


నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలు

ముత్కాల్ మండల కేంద్రంలోని పడి లేచిన మర్రిచెట్టు దేవస్థానం వద్ద కొత్తపల్లి గ్రామంలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ విశేష పూజలు జరిగాయి ఉత్సవాల్లో రెండవ రోజు ఆలయంలో ఉదయం వేకువ చామున ప్రతిష్టమూర్తులకు పంచామృతాలతో వేదమంత్రాలతో అభిషేకం చేసి వివిధ రకాల పువ్వుల బిల్వపత్రాలతో అలంకరించి రుద్ర హోమం తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు

మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా శివలింగానికి రుద్రాభిషేకం బిల్వార్చన 1121 నిమిషాలకు శివపార్వతుల కళ్యాణం శివరాత్రి జాగరణ భజన కార్యక్రమాలు జాగరణలు జరుగుతాయి రాత్రి లింగోద్భవ కాలంలో బిల్వ అభిషేకం చేయనున్నట్లు తెలిపారు మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని రంగులతో వివిధ రంగుల పువ్వులతో విద్యుత్ దీపాలతో అలంకరించారు అంతేకాకుండా జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం చలువ పందేళ్లు నీటి వసతులు పార్కింగ్ వసతులు అన్ని ఏర్పాటు చేశారు స్థానిక ఆలయ పూజారుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు

ముక్కాల్ మండల కేంద్రంలో మర్రి వృక్షం సుమారు 200 ఏళ్ల క్రితం ఉన్న ఈ పడిలేచిన మర్రిచెట్టు శ్రీ మహాలింగేశ్వర స్వామి వటవృక్షం. గత 18 ఏళ్ల క్రితం 2005 జనవరి 28వ తేదీన ఆనాటి పరిణామాల దృష్ట్యా భారీ ఈదురు గాలులకు అకస్మాత్తుగా నేలకొరిగింది 33 అడుగుల వృత్త విస్తీర్ణం ఉన్న ఈ మర్రిచెట్టు వృక్ష రాజం కూకటివేళ్లతో సహా పడిపోవడం జరిగింది అనంతరం అదే సంవత్సరం 25 జూన్ 24వ తేదీ శుక్రవారం రోజు ఇలాంటి మానవ ప్రయత్నం లేకుండానే యథాస్థానంలో పునర్ ప్రతిష్టితమై లేచి నిలబడిందని గ్రామస్తులు పేర్కొన్నార

పడి లేచిన మర్రి చెట్టుకు భక్తుల పూజలు

ఆనాటి నుంచి నేటి వరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఇతర జిల్లాలనుంచి పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పడి లేచిన మర్రిచెట్టు మహా లింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు అంతేకాకుండా మొక్కులు తీరిన భక్తులు కుటుంబ సమేతంగా సోమవారం వచ్చి వారు కట్టిన ముడుపులు తీసి సత్యనారాయణ వ్రతం చేసే సామూహిక భోజనాలు చేసి స్వామి వారిని దర్శించుకుని భక్తులు వెళుతుంటార

ప్రతి సోమవారం పండుగ వాతావరణం ప్రతి సోమవారం పడలేచిన మర్రిచెట్టు ఆలయం వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కాకుండా ఇతర మండలాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వారి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు భక్తుల రద్దీ దృష్ట్యా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి రోజురోజుకు పెరుగుతున్న భక్తులకు అవసరమైన వసతులు సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈ అద్భుత స్థలమైన మహాలింగేశ్వర స్వామి పడి లేచిన మర్రి చెట్టు ప్రతిరోజు భక్తుల పూజలు అందుకుంటుందని పూజారులు అంటున్నారు ప్రతి గురువారం సాయిబాబా హారతి తర్వాత అన్నదానం చేపడతారు మహాశివరాత్రి పురస్కరించుకొన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన శివరాత్రికి మూడు రోజుల ముందు ఆరు నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి గ్రామంలోని యువకులు పెద్దలు దాదాపు 20 నుంచి 40 మంది 41 రోజుల పాటు శివదీక్షలు తీసుకొని స్వాములు ఆలయం ఆవరణలో ఉంటారు శివరాత్రి పర్వదిన రాత్రి జాగారం చేసి మరుసటి రోజు ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి మాల తీసి దీక్ష విరమిస్తారు శివరాత్రి నిలారం ఉన్న భక్తులు మరుసటి రోజు మహా అన్నదానం ఒక్కపొద్దుల విరమిస్తారు పడి లేచిన మర్రిచెట్టు పక్కన సాయిబాబా ఆలయం పక్కన 36 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం కొలువైంది ఈ విగ్రహ దాత నునుకొండ అంజయ్య నునుగొండ శ్యామల జ్ఞాపకార్థం శ్యామల కళ్యాణమండపం నిర్మించారు మహా లింగేశ్వర స్వామి చుట్టుపక్కల భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ధర్మశాల మంచినీటి సౌకర్యం మరుగుదొడ్ల నిర్మాణం వాహనాల పార్కింగ్ స్థలం కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని స్థానికలయ కమిటీ సభ్యులు తెలిపారు



No comments:

Post a Comment