Wednesday 6 March 2024

స్వర్ణగిరి వెంకటేశుడికి ప్రాణ ప్రతిష్ట

 



స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు బుధవారం భువనగిరి శివారులోని మానేపల్లి హిల్స్లో నిర్మించిన పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాల ప్రాణప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్ఛారణలు హోమాధికతువులతో స్వామివారి పూజా కార్యక్రమాలు కనుల పండగ జరిగాయి కార్యక్రమానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని అన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు



No comments:

Post a Comment