Monday 25 March 2024

దగడు సేటు వినాయకుడి కి ద్రాక్ష మహోత్సవం

 



హోలీ సంబరాల వేళ మహారాష్ట్రలో విఘ్నేశ్వరాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు పూణేలో కొలువైన దగడు సేట్ వినాయక ఆలయాన్ని రంగురంగుల ద్రాక్ష పండ్లతో ముస్తాబు చేశారు ఇందుకోసం దాదాపు 2000 కిలోల ద్రాక్ష పనులను వినియోగించారు ఆలయ ప్రాంగణాన్ని నలుపు ఆకుపచ్చ ద్రాక్షలతో సుందరంగా తీర్చిదిద్దారు సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవము వేడుకగా జరుపుకోవాలని ఇక్కడ ఆనవాయితీ సహ్యాద్రి ఫామ్స్ ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన అద్భుతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామి వారి వద్ద ఉంచిన ద్రాక్ష పనులను ససూన్ ఆసుపత్రి పితాశ్రీ వృద్ధాశ్రమం తో పాటు పలు సంస్థలకు భక్తులకు పంపిణీ చేస్తారు.



No comments:

Post a Comment