Friday 15 March 2024

జెండా బాలాజీ ఆలయ హుండీ లెక్కింపు

 నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ దేవస్థానం నందు ఉండే లెక్కింపు గురువారం ఆలయ కార్య నిర్వహణ అధికారి గింజపల్లి వేణు తెలిపారు ఈ లెక్కింపులో 54,710 నోట్ల రూపంలో నాణ్యాలు 5540 మొత్తం 60 వేల 250 వచ్చినవే అని ఆయన తెలిపారు ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ నిజామాబాద్ సహాయ కమిషనర్ నాయని సుప్రియ ఆధ్వర్యంలో జరిగిందని కార్యనిర్వాహణాధికారి గింజపల్లి వేణు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ జాలిగా గోపాల్ ధర్మకర్తలు వైరాముగౌడ్ పి నర్సింగరావు టి నాగభూషణం ఏ సంతోష్ వి నాగరాజు ఆలయ అర్చకులు ఈ నాగరాజు జూనియర్ అసిస్టెంట్ శివరాత్రి ఆంజనేయులు ఆలయ విష్ణు సహస్రనామ పారాయణ భక్తులు పాల్గొన్నార



No comments:

Post a Comment