Tuesday 19 March 2024

ఆలయ సత్రం నిర్మాణానికి భూమి పూజ

 బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో దుర్గామాత ఆలయ సత్రం నిర్మాణానికి గ్రామస్తులు సోమవారం భూమి పూజ నిర్వహించారు ఈ సత్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నిర్ల నరసింహులు మంద శ్రీనివాస్ పర్వారెడ్డి మన్నే చిన్న సాయిలు గోపనపల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment