Friday 22 March 2024

సుఖమే దుఃఖం

 దహింపబడతాను అని తెలియక పురుగు అగ్నిలో పడి చస్తుంది. చస్తాను అని తెలియక గాలానికి ఉన్న ఎర్రని తిని చేప తన ఆయుష్షు పోగొట్టుకుంటుంది కానీ మనం మాత్రం తెలిసి తెలిసి కొన్ని వ్యామోహాలలో చిక్కుకొని కొన్ని తప్పుదారుల్లో నడిచి తినాశనం కొని తెచ్చుకుంటాము తరచి చూస్తే మనం ఏవి సుఖాలని వెంటపడతామో అదే అసలు దుఃఖాలుగా గ్రహించేసరికి జీవితం ముగిసిపోతుంది

ముసలితనం పెద్ద పులి వలే భయపెడుతూ మనపై పడుతుంది రోగాలు శత్రువుల శరీరాన్ని కబళిస్తాయి రంద్రం పాడిన కుండలోని నీరుల ఆయువు తరిగిపోతుంది లోకం శోకహతం అని తెలిసినప్పటికీ ఆశా పాశంతో జీవితం ముడిపడి మనం తప్పుదారిని విడవడం లేదు మనకు కోరికలు తీరుతున్న కొద్ది ఇంకా ఇంకా అనుభవించాలి పొందాలి అనే కృష్ణ ఏర్పడుతుంది కృష్ణుని పారద్రోహి తృప్తిని పెంచుకున్న మానవుడు నిత్యానందాన్ని అనుభవిస్తాడు సంతృప్తిని మించిన సౌభాగ్యం లేదు తృప్తిని పొందని మనుజుడు సప్త దీపమునైన చక్కబడడు అని పోతున చెప్పారు భక్తి సజ్జన సాంగత్యం మాత్రమే మనిషికి సంతృప్తిని శాంతిని ఇవ్వగలవు

No comments:

Post a Comment