2, సెప్టెంబర్ 2026, బుధవారం

సేవాలాల్ ఆలయ నిర్మాణానికి విరాళం

 కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంపు తండాలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి ఆస్పత్రి వైద్యులు డా శ్రీనివాస్ నాయక్ 5500 రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దాత ను ఘనంగా సన్మానించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి