రాష్ట్ర హస్ కమిటీ సభ్యులను ప్రభుత్వం ప్రకటించింది ఆరు కేటగిరీలో 15 మంది సభ్యులను ఖరారు చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు వీరిలో ఒకరిని గురువారం చైర్మన్గా ఎన్నుకొనున్నారు ఈ ఎన్నిక ఏకగ్రీవంగా లేదా సీల్డ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే అవకాశం ఉంది కేటగిరీల వారీగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మహమ్మద్ షర్ఫుద్దీన్ ఖాజా సాన మహమ్మద్ ముజీబుద్ది ఇలియాస్ అహ్మద్ ఖాస్మి సయ్యద్ ehsanuddin. సయ్యద్ తఖి రజియుద్దిన్, ఫైమిదా బేగం. ,ముహమ్మద్ లయిక్,ముహమ్మద్ యూసఫ్, డాక్టర్ సయ్యద్ అజార్ అలీ మాజీ వర్క్స్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ బియా బానీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్ల హస్సెనీ , హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ లేయాకత్ హుస్సేన్ లను సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో బియాబానీ ఎంపిక దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
7, మార్చి 2024, గురువారం
6, మార్చి 2024, బుధవారం
ముస్లిం ఉద్యోగులకు రంజాన్ వెసులుబాటు
రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనల కోసం ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే విధుల నుంచి వెళ్లేందుకు ప్రభుత్వం కల్పించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారులు జారీ చేశారు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 11 వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం నాలుగు గంటలకే కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లిపోవచ్చుఅని అందులో పేర్కొన్నారు
2, మార్చి 2024, శనివారం
పెద్దగుట్టలో మొక్కులు చెల్లించుకుంటున్న ఆది
శాసనసభ ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలుపొందాలని కోనరావుపేట మండలం బాబు సాయి పేట ఎంపీటీసీ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషాలు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పెద్దగుట్ట సయ్యద్ షాదుల్లా బాబా దర్గాకు మొక్కుకున్నారు ఆది శ్రీనివాస్ అఖండ విజయం సాధించడంతో యాస్మిన్ ఫిరోజ్ పాషాలు బాబు సాయి పేట గ్రామం నుంచి పెద్దగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు గురువారం పాదయాత్ర షాదుల్లా బాబా క్షేత్రానికి చేరుకున్నారు శుక్రవారం రోజున ముక్కు చెల్లించే కార్యక్రమంలో భాగంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా సాదుల్లా బాబాకు చాదర్ సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం పెద్దగుట్టలో ప్రాంతంలో సహా పంపి భోజనాలు చేశారు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి చింతపండు రామస్వామి ప్రభాకర్ పులి సత్యం అబ్దుల్ రషీద్ కనికరపు రాకేష్ దేవరాజు వేములవాడ కోనరావుపేట చందుర్తి మండలాల కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
27, ఫిబ్రవరి 2024, మంగళవారం
ఘనంగా నేక్ బీబీ దర్గా ఉరుసు
బాన్సువాడ మండల కేంద్రంలోని అనేక బీబీ దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు మంగళవారం రాత్రి దర్గాను అలంకరించారు కుల మతాలకు అతీతంగా భక్తులు తరలివచ్చి అనేక బీబీ దర్గా వద్ద మొక్కులు చెల్లించుకున్నారు ఇస్లాంపూర సంగమేశ్వర కాలనీ పిఎస్ఆర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీల నుంచి ఊరేగింపు నిర్వహించారు
భక్తిశ్రద్ధలతో శాభాషా వలి ఉరుసు
ఎల్లారెడ్డిలో శాభాషా వలి దర్గా ఉరుసు ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు భాగంగా పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం దర్గా వరకు ఊరేగింపుగా వెళ్లారు అనంతరం సందల్ సమర్పించారు కార్యక్రమంలో మైనారిటీ నాయకులు తదితరులు ఉన్నారు
26, ఫిబ్రవరి 2024, సోమవారం
హజ్ యాత్రకు 7811 మంది ఎంపిక షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్రం నుంచి హత్యయాత్రకు వెళ్లేందుకు హాజ కమిటీ కోటాలో 7811 మంది హాజీలు ఎంపికయ్యారని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అని తెలిపారు ఆదివారం పాత మలక్పేట డివిజన్లోని హైటెక్ గార్డెన్స్ లో హాజీ యాత్రికుల అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు తెలంగాణ హాజ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ హజ్ యాత్ర కోసం 11313 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు
15, ఫిబ్రవరి 2024, గురువారం
రేపు కామారెడ్డిలో ఖురాన్ జల్సా
ఖురాన్ విశిష్టతపై ఈనెల 16న శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి కామారెడ్డి ఎం ఆర్ కాలనీ నూర్ మసీదులో ఆధ్వర్యంలో భారీ జల్సా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముస్లిం ప్రతినిధులు షారుక్ అజ్మత్ మౌలానాలు బుధవారం నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు మెదక్ నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ జిల్లాలోని మౌలానాలు హాజరవుతారని వివరించారు



