శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2024, సోమవారం

భక్తులతో కిటకిటలాడిన యాదగిరి క్షేత్రం

 



యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడు చిత్రంలో ఆదివారం భక్తుల కులాహారం నెలకొంది వారాంతపు సిలవ రోజు కావడంతో ఇష్టదైవం దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ప్రత్యేక ధర్మదర్శన క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి ఉచిత దర్శనం దర్శనానికి మూడు గంటలు వీఐపీ టికెట్ దర్శనానికి గంట సమయం పట్టింది క్యూ కాంప్లెక్స్ లోని ఏసీలు పనిచేయకపోవడంతో ఒక్క పూసలతో భక్తులు ఇబ్బందులు పడ్డారు 30 వేల మంది భక్తులు లక్ష్మీనరసింహుడిని దర్శించుకోగా వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు 55 లక్షల 3896 రూపాయలు ఆదాయం సమకూరిందని ఈవో ఏ భాస్కరరావు తెలిపారు ఎండలు మండుతుండడంతో కొండపై భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఉపశమనం కోసం అధికారులు చలువ పందిళ్ళను ఏర్పాటు చేస్తున్నార




22, మార్చి 2024, శుక్రవారం

నేత్రపర్వంగా ధర్మపురి నరసింహుడు కళ్యాణం

 జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి రెండో రోజు అయిన గురువారం ఆలయంలోని శేషప్ప వేదికపై యువ శ్రీనివాసా ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండుగ జరిపించారు ప్రభుత్వం తరఫున కలెక్టర్ యాస్మిన్ భాష పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 50000 మంది భక్తుల తరలివచ్చారు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వేడుక జరిపించారు ఎస్పీ సానుప్రీత్సింగ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విడ్మూరు లక్ష్మణ్ కుమార్ జాయింట్ కలెక్టర్ రాంబాబు డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు



ముగిసిన నరసింహుడు బ్రహ్మోత్సవాలు

 చివరి రోజున అష్టోత్తర శతఘటభిషేకం డోలోత్సవం నీటి నుంచి ఆర్చిత సేవలు పునరుద్ధరణ



యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి చివరి రోజు ప్రధాన అర్చకులు నల్లని తీగల లక్ష్మీ నరసింహ చార్యులు కాండూరి వెంకటచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రధానాలయ ముఖ మండపంలో 108 కళాశాలను పేర్చి మంత్రోచ్ఛారణలు పారాయణాలు యాగ్నీకులు రుత్వికుల మూలమంత్ర మూర్తి మంత్ర హోమాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయా కలశాల్లోని మంత్రజలంతో స్వామివారి అభిషేకం చేశారు సాయంత్రం నిత్య ఆరాధనలు ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు స్వామివారి బ్రహ్మోత్సవం జరిపారు అనంతరం అర్చక బృందం పేద పండితులు పారాయణికులు రుత్వికులు ఆలయ సిబ్బంది పోలీసులు జర్నలిస్టులను సన్మానించి స్వామివారి ప్రసాదం అందజేశారు కార్యక్రమాలలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఈవో భాస్కరరావు డిప్యూటీఈవో దోర్బాల భాస్కర్ శర్మ ఏఈవోలు గజవెల్లి రఘు గట్టు శ్రావణ్ కుమార్ సూపర్ అంటే దొమ్మాట సురేందర్ రెడ్డి పాల్గొన్నారు



నేటినుంచి ఆర్జిత సేవలు షురూ

బ్రహ్మొత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుంచి రద్దు చేయబడిన స్వామి వారి ఆర్జిత సేవలు శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు సుదర్శన నరసింహ హోమం బ్రహ్మోత్సవ పూజలు యధావిధిగా జరుగుతాయని ఆలయ ఆఫీసర్లు తెలిపారు

19, మార్చి 2024, మంగళవారం

వైభవంగా లక్ష్మీనరసింహుడు కల్యాణ మహోత్సవం

 



అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగతి రక్షకుడైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది వార్షిక బ్రహ్మోత్సవాలలో 1059 నిమిషములకు మాంగల్య ధారణ జరిగింది అనంతరం స్వామి అమ్మవార్లకు తలంబ్రాల కార్యక్రమం నిర్వహించి దంపతులను ఒకచోటకు చేర్చారు జయజయ నారసింహ జయ నరసింహ నమో నరసింహ అంటూ భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి భక్తి పరవశ్యంలో మునిగి తేలారు. స్వామివారి కల్యాణోత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ బీర్ల ఐలయ్య అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ ఈవో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు






17, మార్చి 2024, ఆదివారం

గోవర్ధనగిరి దారిగా నరసింహుడు

 



యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం శ్రీ స్వామి వారు గోవర్ధనగిరి దారిగా దర్శనమిచ్చారు ఉదయం గోవర్ధనగిరి ధారి అలంకార సేవలో సాయంత్రం సింహ వాహనంపై ప్రధానాలయ తీరు మాడవీధులలో ఊరేగారు భక్తులు అలంకార వాహన సేవలను దర్శించుకుని తరించారు అంతక ముందు ఆచార్యులు ఆలయంలో నిత్యారాధనలు నిర్వహించారు వేడుకల్లో హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి దంపతులు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కృష్ణవేణి పాల్గొన్నారు ఆదివారం సాయంత్రం ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు



16, మార్చి 2024, శనివారం

మురళీకృష్ణుడిగా లక్ష్మీనరసింహుడు

 యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి శుక్రవారం స్వామివారు శ్రీకృష్ణ అవతారం మురళీకృష్ణుడు లో దర్శనమిచ్చారు రాత్రి ప్రధానాలయంలో నిత్య కైంకర్యాల అనంతరం స్వామివారిని పొన్న వాహనంపై ఊరేగించారు



15, మార్చి 2024, శుక్రవారం

అంగరంగ వైభవంగా శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షికోత్సవ వేడుకలు

 బోధన్ పట్టణంలోని బసవతారక నగర్లో గల ఆలయ వ్యవస్థాపకులు పసులోటి గోపి కిషన్ ఆధ్వర్యంలో గురువారం శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి 12వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ బాలయోగి పిట్ల మహారాజ్ హాజరయ్యారు వేద పురోహితులతో ఉదయం నుండి స్వామివారికి అర్చన అభిషేకం మంగళహారతులు హోమం పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఊరేగింపు ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌతమ్ నరేష్ దంపతులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు


హంస వాహనంపై యాదగిరి చూడు

 యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి అలంకార సేవలో భాగంగా గురువారం నరసింహస్వామి ఉదయం వటపత్ర శాయిఅలంకార సేవలు రాత్రి హంస వాహనంలో ప్రధానాలయ మాడవీధుల్లో ఊరేగారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు





14, మార్చి 2024, గురువారం

మత్యాలంకరణలో యాదాద్రి శిష్యుడు

 ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం జరిగిన అలంకార వాహన సేవోత్సవాలతో వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరాయి సముద్రంలో దాగి ఉన్న వేద చోర అసురుడిని మట్టుబెట్టిన మచ్చాలంకరణతో ఆలయ దేవుడిని ముస్తాబు చేసి తీర్థజనుల దర్శనార్థం ఉదయం మాడవీధుల్లో ఊరేగించారు మత్స్యవతారం విశిష్టతను తూర్పు రాజగోపురం వద్ద ఆలయ ప్రధాన పూజారులు భక్తులకు వివరించారు ఇక రాత్రివేళ స్వామి విహారయాత్ర పరవంగా భూమండలం భారాన్ని తన శిరస్సుపై మోసే ఆదిశేష వాహనంపై లక్ష్మీ సమేతంగా నరసింహుడిని అలంకృతులను చేసి వీధిలో విహార సేవోత్సవాన్ని నిర్వహించారు వేదమంత్రాలతో పాటు మంగళ వాయిద్యాల మధ్య అలంకార వాహన సేవలు కొనసాగాయి మండప ప్రాకారంలోని యాగశాలలో ఉత్సవ నిత్య హవనం చేపట్టారు ఈ ఉత్సవ పర్వాలలో ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి ఈవో రామకృష్ణారావు భక్తులు పాల్గొన్నారు



13, మార్చి 2024, బుధవారం

యాదాద్రి బ్రహ్మోత్సవాలు 2024

 యాదాద్రి పంచనరసింహుల మహాదేవ ఆలయంలో మంగళవారం ఉదయం ప్రజారోహణం రాత్రివేళ దేవత ఆహ్వానం వేడుకలతో వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రచార ఘట్టం నిర్వహించారు రాత్రివేళ డైరీ పూజలు సకల దేవతలను స్వాగతిస్తూ విడిది ఏర్పాట్లు చేశారు



యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా రుత్వికులు ఆలయ ఆవరణలో 1000 పారాయణాలు పట్టణం చేస్తారు ఏడాది 44 చేయాలని నిర్ణయించారు ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న రుత్వికులు సెల్ఫోన్లో చూస్తూ పారాయణం చేయడం భక్తులకు ఎంతో ఆసక్తి కలిగించింది




యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం గరుడ ముద్దాలను గరుత్మంతుడు పటం వద్ద ధ్వజస్తంభం పైకి ఎగురవేసే పూజలు చేశారు అనంతరం ఉత్సవాలకు దేవతలను మంత్రపూర్వకంగా ఆహ్వానించే పూజలను జరిపించారు


10, మార్చి 2024, ఆదివారం

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

 యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది దేవాదాయమంత్రి కొండా సురేఖ ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్యతో కలిసి ఆలయ ఈవో రామకృష్ణారావు శనివారం హైదరాబాదులో సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు అనంతరం శ్రీ స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేశారు



8, మార్చి 2024, శుక్రవారం

11 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి మొదటి రోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుట్టం ఉన్నారు. 21న బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి

బ్రహ్మోత్సవాల షెడ్యూల్ 11వ తేదీ ఉదయం  విశ్వక్సేన ఆరాధన స్వస్తివాచనం రక్షాబంధనం సాయంత్రం మృత్ సంగ్రహనం అంకురారోహణ

12న ఉదయం అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణం సాయంత్రం బేరి పూజ దేవత ఆహ్వానం హవనం

13న అలంకార వాహన సేవలు ప్రారంభం ఉదయం మత్స్య అలంకారం వేద పారాయణం సాయంత్రం శేష వాహనం సేవ

 14న ఉదయం వటపత్రశాల అలంకార సేవ రాత్రి హంస వాహన సేవ

 15 నా ఉదయం శ్రీకృష్ణ మురళీకృష్ణుడు అలంకారం రాత్రి పున్నవాహన సేవ

 16న ఉదయం గోవర్ధనగిరిదారి అలంకారం రాత్రి సింహ వాహన సేవ

 17న ఉదయం జగన్మోహని అలంకారం రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం

 18న శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీ స్వామివారి ఊరేగింపు రాత్రి గజవాహన శ్రీ స్వామి అమ్మవార్ల తిరు కళ్యాణం నిర్వహిస్తారు

 19న ఉదయం శ్రీ మహావిష్ణు అలంకార సేవ గరుడ వాహనం సేవలో శ్రీ స్వామివారి ఊరేగింపు రాత్రి దివ్య విమాన రథోత్సవం 

20న ఉదయం మహా పూర్ణాహుతి చక్రతీర్థ స్నానం రాత్రి శ్రీ పుష్పయాగం దేవతో ద్వాసన దోపు ఉత్సవాలు

 21న ఉదయం అష్టోత్తర శతఘటభిషేకం రాత్రి శ్రీ స్వామివారి శృంగారౌలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి

బ్రహ్మోత్సవాల్లో రద్దుకానున్న సేవలు

 బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11 నుంచి 21వ తేదీ వరకు శ్రీ సుదర్శన నరసింహ హోమం గజవాహన సేవ నిత్య కళ్యాణం బ్రహ్మోత్సవం జోడు సేవలను రద్దు చేయనున్నారు 17 18 19 తేదీలలో అర్చనలు భోగములు 20 21 తేదీలలో అభిషేకాలు అర్చనలు రద్దు చేయనున్నారు 18 వ తేదీన శ్రీ స్వామి అమ్మవారి తిరు కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు 3000 రూపాయల టికెట్ కొనుగోలు చేసి సంప్రదాయ దుస్తులలో పాల్గొనాలని ఆలయ అధికారులు తెలిపారు



7, మార్చి 2024, గురువారం

యాదగిరిగుట్టలో వైభవంగా ధ్వజారోహణం

 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం శివాలయం ముఖమండపంలో హోమాన్ని నిర్వహించి వేద పారాయణాలు మంత్రోచ్ఛారణల మధ్య బజారోహణం జరిపారు అనంతరం భేరీ పూజ దేవత ఆహ్వానం అగ్ని ప్రతిష్ట నిర్వహించారు ఆలయ చైర్మన్ నరసింహమూర్తి రఘు సూపరిండెంట్ దొమ్మాట సురేందర్ రెడ్డి ప్రధాన అర్చకులు గౌరీభట్ల నరసింహ రాములు ముఖ్య అర్చకులు నరసింహమూర్తి శ్రీధర్ శర్మ అర్చకులు శ్రీనివాస్ శర్మ సాయి కృష్ణ శర్మ పాల్గొన్నారు

ఈరోజు శివపార్వతుల కళ్యాణము శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అయిన గురువారం రాత్రి 7 గంటలకు శివపార్వతుల కళ్యాణం జరిపించనున్నారు అంతకుముందు రుద్రహోమం నిర్వహించనున్నారు ఎందుకు సంబంధించిన ఏర్పాటులను ఆఫీసర్లు ఇప్పటికే పూర్తి చేశారు కళ్యాణంలో పాల్గొనే భక్తుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచారు కళ్యాణ టికెట్ ధరను 516 రూపాయలుగా నిర్ణయించారు ఒక టికెట్ పై దంపతులను మాత్రమే అనుమతించనున్నట్లు ఆలయ ఆఫీసర్లు చెప్పారు



5, మార్చి 2024, మంగళవారం

యాదాద్రిలో నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

 యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆచార్యులు పూర్తి చేశారు పాంచానిక దీక్షతో చేపట్టే ఉత్సవాలలో మొదటి రోజైన మంగళవారం ఉదయం 10:30 గంటలకు స్వస్తి వాచనం జరిపిస్తారు ఆరవ తేదీన ధ్వజారోహణం భేరీ పూజ దేవత ఆహ్వానం అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏడవ తేదీ రాత్రి 7 గంటలకు రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఆలయ ఉత్తరం ఆడ వీధిలోని కళ్యాణ మండపంలో జరిపిస్తారు 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి అభిషేకాలు రాత్రి లింగోద్భావ కాలంలో మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం ,9వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు లక్ష బిల్వార్చన రాత్రి శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం 10వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతి రాత్రి డోలోత్సవం ఉంటాయి దీనితో వేడుకలు ముగుస్తాయి 

పూజలకు టికెట్లు 

రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే ఆయా పూజలలో పాల్గొని భక్తులు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఏడవ తేదీన నిర్వహించే శివకళ్యాణోత్సవంలో 516 రూపాయలు టికెట్ కొనుగోలు చేసి ఇద్దరు పాల్గొనవచ్చు 8వ తేదీ మహాశివరాత్రి రోజున జరిపే అభిషేకంలో 300 రూపాయల టికెట్ రాత్రి జరిగే శత రుద్రాభిషేకంలో 516 రూపాయలు టికెట్టు కొనుగోలు చేసి పూజల్లో పాల్గొనాల్సి ఉంటుంది ఇక తొమ్మిదవ తేదీన జరిగే లక్ష బిల్వార్చన పూజలు సైతం పాల్గొనేందుకు 516 రూపాయల టికెట్ కొనుగోలు చేయాలి

3, మార్చి 2024, ఆదివారం

యాదాద్రిలో భక్తుల రద్దీ

 శ్రీ స్వామి దర్శనానికి మూడు గంటల సమయం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొన్నది వారాంతపు సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు అధికంగా శ్రీ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టగా విఐపి దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు ఇక శ్రీ స్వామివారికి నిత్యాదాయం 39 లక్షల 55,896 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు కాక మధ్యాహ్నం సమయంలో ఆలయక్యు కాంప్లెక్స్ లోని క్యూ లైన్లు భక్తులు లేక ఖాళీగా కనిపించాయి ఎండ తీవ్రతకు భక్తులు మధ్యాహ్నం సమయంలో బయటకు రాలేకపోయారు



యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట

 యాదాద్రి ఇకపై యాదగిరిగుట్టగా పిలవబడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ మేరకు నామకరణం చేస్తూ జీవో జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు యాదగిరిగుట్టగానే ఉంటే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు తర్వాత ప్రజలకు యాదగిరిగుట్టగానే తెలుసు ఇప్పుడు యాదాద్రి అంటే ఎలా ఉంటుంది అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో యాదగిరిగుట్టను సందర్శించి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడతారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు యాదాద్రి పేరు చిన్న జీయర్ స్వామి సూచించారని ప్రచారం జరుగుతుంది క్షేత్ర దర్శనానికి గత సీఎం వచ్చినప్పుడు యాదగిరిగుట్టదని అధికారికా రికార్డుల్లో ఉంది అన్నారు అని తెలిపారు మధ్యలో  చిన్న జీయర్ స్వామి సూచన మేరకు యాదాద్రిగా పేరు మారిందని వివరించారు వ్యవహరించే విధంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

2, మార్చి 2024, శనివారం

యాదగిరిగుట్ట సమాచారం

 దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి భద్రాద్రి ఆలయాల పేర్లను త్వరలో మార్చనున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వెల్లడించారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రము యాదాద్రి కొండపై భక్తులు కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు కొండపైన కొబ్బరికాయలు కొట్టే స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఆలయ తూర్పు రాజగోపురం ఎదురుగా దర్శనం క్యూలైన్ సమీపంలో కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు శుక్రవారం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించామని అన్నారు యుద్ధ ప్రాతిపదికన కొండపైన కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలంతో పాటు డార్మెంటరీ హాల్ అర్చకులకు అదనపు సౌకర్యాలతో పాటు భక్తులకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు యాదాద్రి ఆలయంతో పాటు భద్రాద్రి రామన్న ఆలయాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళవలసి ఉందని తెలిపారు యాదాద్రి అభివృద్ధికి సీఎం నిధులు కేటాయిస్తానని అన్నారని తెలిపారు మరో 15 రోజుల్లో యాదాద్రి ఆలయం పై మరోసారి రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆలయ అర్చకుల కోసం రెస్ట్ రూమ్ వాష్ రూమ్, నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు అంతకుముందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట ఆలయ అనువంశిక చైర్మన్ బి నరసింహమూర్తి ఈవో రామకృష్ణారావు మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా గుండ్లపల్లి భరత్ కానుగు బాలరాజు గుండ్ల వరలక్ష్మి గుండ్లపల్లి నరసింహ బందారపు బిక్షపతి రాము కరణ్ తదితరులు ఉన్నారు



1, మార్చి 2024, శుక్రవారం

యాదాద్రి శుడికి బంగారు కిరీటాలు

 యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని కళ్యాణమూర్తులకు రెండు బంగారు కిరీటాలు ఒక అభయ హస్తమాభరణాలను హైదరాబాద్కు చెందిన తడకమల్ల కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు శుక్రవారం అందజేశారు వీటి బరువు 250 గ్రాములు ఉంటుందని పేర్కొన్నారు వారు ముందుగా శ్రీ స్వామిని దర్శించుకుని అనంతరం ముఖ మండపంలో ఈవో రామకృష్ణారావు అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తికి ఆభరణాలను అందజేశారు



29, ఫిబ్రవరి 2024, గురువారం

అహోబిలం నారసింహుడు కి పట్టు వస్త్రాలు

 తొలిసారిగా సమర్పించిన రేవంత్ సర్కార్ నంద్యాల జిల్లాలో ప్రముఖ విష్ణు క్షేత్రమైన అహోబిలం నరసింహస్వామికి తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా పట్టు వస్త్రాలను సమర్పించింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ గద్వాల జిల్లా జోగులాంబ దేవస్థానం ఈవో పురంధర్ కుమారులు బుధవారం సంప్రదాయ బద్దంగా పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా అహోబిల క్షేత్ర అధికారులు అర్చకులు స్పందించారు కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు శైవ భక్తుడని రుద్రవరంలో ఒక సూర్యోదయాన శివలింగాన్ని పూజిస్తుండగా శివలింగంలోని నరసింహస్వామి రూపం కనిపించిందని తెలిపారు కాకతీయ కాలం నుంచి స్వామికి కైంకర్యం చేసేవారని తెలంగాణ నుంచి పూర్వం దేవస్థానానికి కైంకర్యాలు వందేవని పేర్కొన్నారు ఆ సంప్రదాయాన్ని తిరిగి తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం లక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాల సమర్పణతో ప్రారంభించినట్లు అధికారు లు వెల్లడించారు

26, ఫిబ్రవరి 2024, సోమవారం

ముగిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

 వారం రోజులుగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఫల అభిషేకాలు హోమం ద్వజారోహణం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని పల్లకి సేవలతో కన్నుల పండుగ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆదివారంతో ముగిశాయి.

ఉత్సవాలలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టముఖి కోనేరు  లోపుణ్య స్థానాల ఆచరించి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.