శ్రీ చాముండేశ్వరి దేవాలయం దోమకొండ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ చాముండేశ్వరి దేవాలయం దోమకొండ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఫిబ్రవరి 2024, సోమవారం

రాజగోపుర నిర్మాణానికి విరాళం

 కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నెలకొని ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ రాజగోపుర నిర్మాణానికి బోడపుంటి సురేఖ కాశీనాథ్ దంపతులు పదివేల ఒక వంద పదహారు రూపాయల విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పాలకుర్తి శేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు భావి శరత్చంద్ర శర్మ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ఆలయ రాజగోపుర నిర్మాణానికి భక్తులు ఇదోదికంగా విరాళాలు అందజేసి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆలయ కమిటీ వర్గాలు కోరాయి.

24, ఫిబ్రవరి 2024, శనివారం

అమ్మవారి రాజగోపుర నిర్మాణానికి విరాళము

 

దోమకొండ చాముండేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి రాజ గోపుర నిర్మాణానికి అతిమాముల విజయ బలరాం దంపతులు పదివేల ఒక వంద ఇరవై ఒక్క రూపాయిలు నిరాళంగా అందించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానికులు చింతల రాజేష్ తాటిపల్లి శ్రీధర్ పోతుల రాజు పూజారి శరత్ చంద్ర తో పాటు ధర్మకర్తల పాల్గొన్నారు.