శ్రీ కృష్ణ మందిరాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ కృష్ణ మందిరాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, మార్చి 2024, సోమవారం

ఇస్కాన్ కు తొమ్మిది ఎకరాల మామిడి తోట విరాళము

 నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన కొండపావులూరి శ్రీనివాసరావు సుభాషిని దంపతులు తమ తొమ్మిదిన్నర ఎకరాల మామిడి తోటను ఇస్కాన్ సంస్థకు విరాళంగా అందజేశారు ఈ తోట విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుంది హైదరాబాదులో వ్యాపారం చేస్తున్న శ్రీనివాసరావు ఎన్నో ఏళ్లుగా శ్రీకృష్ణుడికి భక్తులు హరే కృష్ణ మూమెంట్ ఇస్కాన్ సంస్థలు సభ్యునిగాను ఉన్నారు నవీపేట మండలంలోని శాఖాపూర్ గ్రామ జీవ శివారులోని తమ మామిడి తోటను ఆదివారం ఇసుకనుకు అందజేశారు ఈ మామిడి తోటలో త్వరలో ఇస్కాన్ మందిరం వృద్ధాశ్రమం గోషాల ఏర్పాటు అవుతాయని శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు అలాగే హనుమాన్ ఫారంలో తమ సొంత డబ్బు లక్ష రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని శ్రీనివాసరావు తన తండ్రి వెంకటేశ్వరరావు పేరిట విరాళంగా ఇచ్చారు

1, మార్చి 2024, శుక్రవారం

పూరి జగన్నాథ రత్న బాండాగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ

 పూరి జగన్నాథ రత్నభాండగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ

ప్రఖ్యాత పూరి క్షేత్రంలోని జగన్నాథ ఆలయంలో అమూల్యమైన ఆభరణాలతో తరతరాలుగా భద్రపరిచిన రత్న భాండాగారంపై కొన్నిళ్లుగా చర్చ జరుగుతుంది మూసి ఉన్న ఈ రత్న భాండాగారం తెరవడానికి అనేకసార్లు ప్రయత్నాలు జరిగిన ఫలించలేదు తాళాలు కూడా అదృశ్యం కావడం తర్వాత అవి లభించడం అనుమానాలకు దారి తీసింది విలువైన ఆభరణాలు ఉన్నాయో ఇంతవరకు జాబితా తయారు కావడం కానీ వాటిని లెక్క కట్టడం కాని జరగలేదు ఈ నేపథ్యంలో రత్న భాండాగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఉన్నత స్థాయి కమిటీని నియమించింది సుప్రీంకోర్టు మాజీ జడ్జి అర్జిత్ వర్షాయత్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం వెల్లడించారు అనేక దశాబ్దాలుగా మూతపడి ఉన్న ఈ రత్న బాండాగారంలోని ఆభరణాలు ఇతర విలువైన వస్తువుల జాబితా తయారు చేయడానికి వాటిని పర్యవేక్షించడానికి ఒడిశా హైకోర్టు ఆదేశాలపై ఈ కమిటీని నెలకొల్పినట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు ఈ కమిటీలు మాజీ సుప్రీం జడ్జి జస్టిస్ అర్జిత్ ప్రశాంత్ తో పాటు ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ రమాకాంత పాండ రైస్ చైర్మన్గా నియామకమయ్యారు అలహాబాద్ బ్యాంక్ మాజీ సీఎం డి డాక్టర్ బిదు భూషణ్ సమల్ చార్టర్డ్ అకౌంటెంట్ ఏకే సభకు పూరి రాజ వంశీకులు గజపతి దివ్య సింగదేవ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధిగా దుర్గాప్రసాద్ దాస్ మహాపత్ర మాధవ చంద్ర మహాపాత్ర జగనాత్కార్ గణేష్ మేకప్ సేవకులుగా పూరీ కలెక్టర్ శ్రీ జగన్నాథ్ ఆలయ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ నియామకమయ్యారు

22, ఫిబ్రవరి 2024, గురువారం

శ్రీకృష్ణుని గుడి నిర్మాణానికి భూమి పూజ

 నసురుల్లాబాద్ మండల పరిధిలో మైలారం గ్రామంలో యాదవ శ్రీకృష్ణుని గుడి కోసం భూమి పూజ చేయడంతో బుధవారం యాదవ సంఘం పెద్దమనుషులు నాయకులు భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మైలారం సొసైటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాజీ సర్పంచ్ సాయిరాం యాదవ్ మాజీ ఎంపిటిసి మహేందర్ బొట్ట రమేష్ యాదవ్ మేకల రాములు యాదవ్ ధార లక్ష్మయ్య యాదవ్ ఆనంద్ యాదవ్ దడిగే పెద్ద గంగారం జరిగే భూమయ్య చింటూ సాయిలు యాదవ సంఘం పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నార