యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హోలీ పండుగ సందర్భంగా ఆచార్యులు విశేష పూజలను నిర్వహించారు సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి ఆలయ తిరుమల వీధుల్లో ఊరేగించారు అనంతరం పడమటి రాజగోపురం ముందు గల వేంచేపు మండపంలో అధిష్టించే ప్రత్యేక పూజలు చేసి వేద పారాయణం చేశారు ఆలయ ప్రధాన అర్చకుడు కాండూరి వెంకటాచార్యులు హోలీ వేడుక విశేషాన్ని భక్తులకు వివరించారు పూజల తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులపై రంగులు చెల్లి ఆ తర్వాత భక్తులపై చెల్లారు ఈ వేడుకలు ఆలయ ఆచార్యులు అధికారులు భక్తులు పాల్గొన్నారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
26, మార్చి 2024, మంగళవారం
25, మార్చి 2024, సోమవారం
భక్తులతో కిటకిటలాడిన యాదగిరి క్షేత్రం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడు చిత్రంలో ఆదివారం భక్తుల కులాహారం నెలకొంది వారాంతపు సిలవ రోజు కావడంతో ఇష్టదైవం దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ప్రత్యేక ధర్మదర్శన క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి ఉచిత దర్శనం దర్శనానికి మూడు గంటలు వీఐపీ టికెట్ దర్శనానికి గంట సమయం పట్టింది క్యూ కాంప్లెక్స్ లోని ఏసీలు పనిచేయకపోవడంతో ఒక్క పూసలతో భక్తులు ఇబ్బందులు పడ్డారు 30 వేల మంది భక్తులు లక్ష్మీనరసింహుడిని దర్శించుకోగా వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు 55 లక్షల 3896 రూపాయలు ఆదాయం సమకూరిందని ఈవో ఏ భాస్కరరావు తెలిపారు ఎండలు మండుతుండడంతో కొండపై భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఉపశమనం కోసం అధికారులు చలువ పందిళ్ళను ఏర్పాటు చేస్తున్నార
22, మార్చి 2024, శుక్రవారం
ముగిసిన నరసింహుడు బ్రహ్మోత్సవాలు
చివరి రోజున అష్టోత్తర శతఘటభిషేకం డోలోత్సవం నీటి నుంచి ఆర్చిత సేవలు పునరుద్ధరణ
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి చివరి రోజు ప్రధాన అర్చకులు నల్లని తీగల లక్ష్మీ నరసింహ చార్యులు కాండూరి వెంకటచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రధానాలయ ముఖ మండపంలో 108 కళాశాలను పేర్చి మంత్రోచ్ఛారణలు పారాయణాలు యాగ్నీకులు రుత్వికుల మూలమంత్ర మూర్తి మంత్ర హోమాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయా కలశాల్లోని మంత్రజలంతో స్వామివారి అభిషేకం చేశారు సాయంత్రం నిత్య ఆరాధనలు ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు స్వామివారి బ్రహ్మోత్సవం జరిపారు అనంతరం అర్చక బృందం పేద పండితులు పారాయణికులు రుత్వికులు ఆలయ సిబ్బంది పోలీసులు జర్నలిస్టులను సన్మానించి స్వామివారి ప్రసాదం అందజేశారు కార్యక్రమాలలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఈవో భాస్కరరావు డిప్యూటీఈవో దోర్బాల భాస్కర్ శర్మ ఏఈవోలు గజవెల్లి రఘు గట్టు శ్రావణ్ కుమార్ సూపర్ అంటే దొమ్మాట సురేందర్ రెడ్డి పాల్గొన్నారు
నేటినుంచి ఆర్జిత సేవలు షురూ
బ్రహ్మొత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుంచి రద్దు చేయబడిన స్వామి వారి ఆర్జిత సేవలు శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు సుదర్శన నరసింహ హోమం బ్రహ్మోత్సవ పూజలు యధావిధిగా జరుగుతాయని ఆలయ ఆఫీసర్లు తెలిపారు
19, మార్చి 2024, మంగళవారం
వైభవంగా లక్ష్మీనరసింహుడు కల్యాణ మహోత్సవం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగతి రక్షకుడైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది వార్షిక బ్రహ్మోత్సవాలలో 1059 నిమిషములకు మాంగల్య ధారణ జరిగింది అనంతరం స్వామి అమ్మవార్లకు తలంబ్రాల కార్యక్రమం నిర్వహించి దంపతులను ఒకచోటకు చేర్చారు జయజయ నారసింహ జయ నరసింహ నమో నరసింహ అంటూ భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి భక్తి పరవశ్యంలో మునిగి తేలారు. స్వామివారి కల్యాణోత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ బీర్ల ఐలయ్య అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ ఈవో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు
17, మార్చి 2024, ఆదివారం
గోవర్ధనగిరి దారిగా నరసింహుడు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం శ్రీ స్వామి వారు గోవర్ధనగిరి దారిగా దర్శనమిచ్చారు ఉదయం గోవర్ధనగిరి ధారి అలంకార సేవలో సాయంత్రం సింహ వాహనంపై ప్రధానాలయ తీరు మాడవీధులలో ఊరేగారు భక్తులు అలంకార వాహన సేవలను దర్శించుకుని తరించారు అంతక ముందు ఆచార్యులు ఆలయంలో నిత్యారాధనలు నిర్వహించారు వేడుకల్లో హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి దంపతులు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కృష్ణవేణి పాల్గొన్నారు ఆదివారం సాయంత్రం ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు
16, మార్చి 2024, శనివారం
మురళీకృష్ణుడిగా లక్ష్మీనరసింహుడు
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి శుక్రవారం స్వామివారు శ్రీకృష్ణ అవతారం మురళీకృష్ణుడు లో దర్శనమిచ్చారు రాత్రి ప్రధానాలయంలో నిత్య కైంకర్యాల అనంతరం స్వామివారిని పొన్న వాహనంపై ఊరేగించారు
15, మార్చి 2024, శుక్రవారం
హంస వాహనంపై యాదగిరి చూడు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి అలంకార సేవలో భాగంగా గురువారం నరసింహస్వామి ఉదయం వటపత్ర శాయిఅలంకార సేవలు రాత్రి హంస వాహనంలో ప్రధానాలయ మాడవీధుల్లో ఊరేగారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు
14, మార్చి 2024, గురువారం
మత్యాలంకరణలో యాదాద్రి శిష్యుడు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం జరిగిన అలంకార వాహన సేవోత్సవాలతో వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరాయి సముద్రంలో దాగి ఉన్న వేద చోర అసురుడిని మట్టుబెట్టిన మచ్చాలంకరణతో ఆలయ దేవుడిని ముస్తాబు చేసి తీర్థజనుల దర్శనార్థం ఉదయం మాడవీధుల్లో ఊరేగించారు మత్స్యవతారం విశిష్టతను తూర్పు రాజగోపురం వద్ద ఆలయ ప్రధాన పూజారులు భక్తులకు వివరించారు ఇక రాత్రివేళ స్వామి విహారయాత్ర పరవంగా భూమండలం భారాన్ని తన శిరస్సుపై మోసే ఆదిశేష వాహనంపై లక్ష్మీ సమేతంగా నరసింహుడిని అలంకృతులను చేసి వీధిలో విహార సేవోత్సవాన్ని నిర్వహించారు వేదమంత్రాలతో పాటు మంగళ వాయిద్యాల మధ్య అలంకార వాహన సేవలు కొనసాగాయి మండప ప్రాకారంలోని యాగశాలలో ఉత్సవ నిత్య హవనం చేపట్టారు ఈ ఉత్సవ పర్వాలలో ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి ఈవో రామకృష్ణారావు భక్తులు పాల్గొన్నారు
13, మార్చి 2024, బుధవారం
యాదాద్రి బ్రహ్మోత్సవాలు 2024
యాదాద్రి పంచనరసింహుల మహాదేవ ఆలయంలో మంగళవారం ఉదయం ప్రజారోహణం రాత్రివేళ దేవత ఆహ్వానం వేడుకలతో వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రచార ఘట్టం నిర్వహించారు రాత్రివేళ డైరీ పూజలు సకల దేవతలను స్వాగతిస్తూ విడిది ఏర్పాట్లు చేశారు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా రుత్వికులు ఆలయ ఆవరణలో 1000 పారాయణాలు పట్టణం చేస్తారు ఏడాది 44 చేయాలని నిర్ణయించారు ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న రుత్వికులు సెల్ఫోన్లో చూస్తూ పారాయణం చేయడం భక్తులకు ఎంతో ఆసక్తి కలిగించింది
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం గరుడ ముద్దాలను గరుత్మంతుడు పటం వద్ద ధ్వజస్తంభం పైకి ఎగురవేసే పూజలు చేశారు అనంతరం ఉత్సవాలకు దేవతలను మంత్రపూర్వకంగా ఆహ్వానించే పూజలను జరిపించారు
10, మార్చి 2024, ఆదివారం
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది దేవాదాయమంత్రి కొండా సురేఖ ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్యతో కలిసి ఆలయ ఈవో రామకృష్ణారావు శనివారం హైదరాబాదులో సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు అనంతరం శ్రీ స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేశారు
8, మార్చి 2024, శుక్రవారం
11 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి మొదటి రోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుట్టం ఉన్నారు. 21న బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి
బ్రహ్మోత్సవాల షెడ్యూల్ 11వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన స్వస్తివాచనం రక్షాబంధనం సాయంత్రం మృత్ సంగ్రహనం అంకురారోహణ
12న ఉదయం అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణం సాయంత్రం బేరి పూజ దేవత ఆహ్వానం హవనం
13న అలంకార వాహన సేవలు ప్రారంభం ఉదయం మత్స్య అలంకారం వేద పారాయణం సాయంత్రం శేష వాహనం సేవ
14న ఉదయం వటపత్రశాల అలంకార సేవ రాత్రి హంస వాహన సేవ
15 నా ఉదయం శ్రీకృష్ణ మురళీకృష్ణుడు అలంకారం రాత్రి పున్నవాహన సేవ
16న ఉదయం గోవర్ధనగిరిదారి అలంకారం రాత్రి సింహ వాహన సేవ
17న ఉదయం జగన్మోహని అలంకారం రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం
18న శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీ స్వామివారి ఊరేగింపు రాత్రి గజవాహన శ్రీ స్వామి అమ్మవార్ల తిరు కళ్యాణం నిర్వహిస్తారు
19న ఉదయం శ్రీ మహావిష్ణు అలంకార సేవ గరుడ వాహనం సేవలో శ్రీ స్వామివారి ఊరేగింపు రాత్రి దివ్య విమాన రథోత్సవం
20న ఉదయం మహా పూర్ణాహుతి చక్రతీర్థ స్నానం రాత్రి శ్రీ పుష్పయాగం దేవతో ద్వాసన దోపు ఉత్సవాలు
21న ఉదయం అష్టోత్తర శతఘటభిషేకం రాత్రి శ్రీ స్వామివారి శృంగారౌలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి
బ్రహ్మోత్సవాల్లో రద్దుకానున్న సేవలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11 నుంచి 21వ తేదీ వరకు శ్రీ సుదర్శన నరసింహ హోమం గజవాహన సేవ నిత్య కళ్యాణం బ్రహ్మోత్సవం జోడు సేవలను రద్దు చేయనున్నారు 17 18 19 తేదీలలో అర్చనలు భోగములు 20 21 తేదీలలో అభిషేకాలు అర్చనలు రద్దు చేయనున్నారు 18 వ తేదీన శ్రీ స్వామి అమ్మవారి తిరు కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు 3000 రూపాయల టికెట్ కొనుగోలు చేసి సంప్రదాయ దుస్తులలో పాల్గొనాలని ఆలయ అధికారులు తెలిపారు
7, మార్చి 2024, గురువారం
యాదగిరిగుట్టలో వైభవంగా ధ్వజారోహణం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం శివాలయం ముఖమండపంలో హోమాన్ని నిర్వహించి వేద పారాయణాలు మంత్రోచ్ఛారణల మధ్య బజారోహణం జరిపారు అనంతరం భేరీ పూజ దేవత ఆహ్వానం అగ్ని ప్రతిష్ట నిర్వహించారు ఆలయ చైర్మన్ నరసింహమూర్తి రఘు సూపరిండెంట్ దొమ్మాట సురేందర్ రెడ్డి ప్రధాన అర్చకులు గౌరీభట్ల నరసింహ రాములు ముఖ్య అర్చకులు నరసింహమూర్తి శ్రీధర్ శర్మ అర్చకులు శ్రీనివాస్ శర్మ సాయి కృష్ణ శర్మ పాల్గొన్నారు
ఈరోజు శివపార్వతుల కళ్యాణము శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అయిన గురువారం రాత్రి 7 గంటలకు శివపార్వతుల కళ్యాణం జరిపించనున్నారు అంతకుముందు రుద్రహోమం నిర్వహించనున్నారు ఎందుకు సంబంధించిన ఏర్పాటులను ఆఫీసర్లు ఇప్పటికే పూర్తి చేశారు కళ్యాణంలో పాల్గొనే భక్తుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచారు కళ్యాణ టికెట్ ధరను 516 రూపాయలుగా నిర్ణయించారు ఒక టికెట్ పై దంపతులను మాత్రమే అనుమతించనున్నట్లు ఆలయ ఆఫీసర్లు చెప్పారు
5, మార్చి 2024, మంగళవారం
యాదాద్రిలో నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆచార్యులు పూర్తి చేశారు పాంచానిక దీక్షతో చేపట్టే ఉత్సవాలలో మొదటి రోజైన మంగళవారం ఉదయం 10:30 గంటలకు స్వస్తి వాచనం జరిపిస్తారు ఆరవ తేదీన ధ్వజారోహణం భేరీ పూజ దేవత ఆహ్వానం అగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏడవ తేదీ రాత్రి 7 గంటలకు రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ఆలయ ఉత్తరం ఆడ వీధిలోని కళ్యాణ మండపంలో జరిపిస్తారు 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి అభిషేకాలు రాత్రి లింగోద్భావ కాలంలో మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం ,9వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు లక్ష బిల్వార్చన రాత్రి శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం 10వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతి రాత్రి డోలోత్సవం ఉంటాయి దీనితో వేడుకలు ముగుస్తాయి
పూజలకు టికెట్లు
రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే ఆయా పూజలలో పాల్గొని భక్తులు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఏడవ తేదీన నిర్వహించే శివకళ్యాణోత్సవంలో 516 రూపాయలు టికెట్ కొనుగోలు చేసి ఇద్దరు పాల్గొనవచ్చు 8వ తేదీ మహాశివరాత్రి రోజున జరిపే అభిషేకంలో 300 రూపాయల టికెట్ రాత్రి జరిగే శత రుద్రాభిషేకంలో 516 రూపాయలు టికెట్టు కొనుగోలు చేసి పూజల్లో పాల్గొనాల్సి ఉంటుంది ఇక తొమ్మిదవ తేదీన జరిగే లక్ష బిల్వార్చన పూజలు సైతం పాల్గొనేందుకు 516 రూపాయల టికెట్ కొనుగోలు చేయాలి
3, మార్చి 2024, ఆదివారం
యాదాద్రిలో భక్తుల రద్దీ
శ్రీ స్వామి దర్శనానికి మూడు గంటల సమయం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొన్నది వారాంతపు సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు అధికంగా శ్రీ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టగా విఐపి దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు ఇక శ్రీ స్వామివారికి నిత్యాదాయం 39 లక్షల 55,896 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు కాక మధ్యాహ్నం సమయంలో ఆలయక్యు కాంప్లెక్స్ లోని క్యూ లైన్లు భక్తులు లేక ఖాళీగా కనిపించాయి ఎండ తీవ్రతకు భక్తులు మధ్యాహ్నం సమయంలో బయటకు రాలేకపోయారు
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్టగా పిలవబడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ మేరకు నామకరణం చేస్తూ జీవో జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు యాదగిరిగుట్టగానే ఉంటే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు తర్వాత ప్రజలకు యాదగిరిగుట్టగానే తెలుసు ఇప్పుడు యాదాద్రి అంటే ఎలా ఉంటుంది అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో యాదగిరిగుట్టను సందర్శించి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడతారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు యాదాద్రి పేరు చిన్న జీయర్ స్వామి సూచించారని ప్రచారం జరుగుతుంది క్షేత్ర దర్శనానికి గత సీఎం వచ్చినప్పుడు యాదగిరిగుట్టదని అధికారికా రికార్డుల్లో ఉంది అన్నారు అని తెలిపారు మధ్యలో చిన్న జీయర్ స్వామి సూచన మేరకు యాదాద్రిగా పేరు మారిందని వివరించారు వ్యవహరించే విధంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
2, మార్చి 2024, శనివారం
యాదగిరిగుట్ట సమాచారం
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి భద్రాద్రి ఆలయాల పేర్లను త్వరలో మార్చనున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వెల్లడించారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రము యాదాద్రి కొండపై భక్తులు కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు కొండపైన కొబ్బరికాయలు కొట్టే స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఆలయ తూర్పు రాజగోపురం ఎదురుగా దర్శనం క్యూలైన్ సమీపంలో కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు శుక్రవారం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించామని అన్నారు యుద్ధ ప్రాతిపదికన కొండపైన కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలంతో పాటు డార్మెంటరీ హాల్ అర్చకులకు అదనపు సౌకర్యాలతో పాటు భక్తులకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు యాదాద్రి ఆలయంతో పాటు భద్రాద్రి రామన్న ఆలయాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళవలసి ఉందని తెలిపారు యాదాద్రి అభివృద్ధికి సీఎం నిధులు కేటాయిస్తానని అన్నారని తెలిపారు మరో 15 రోజుల్లో యాదాద్రి ఆలయం పై మరోసారి రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆలయ అర్చకుల కోసం రెస్ట్ రూమ్ వాష్ రూమ్, నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు అంతకుముందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట ఆలయ అనువంశిక చైర్మన్ బి నరసింహమూర్తి ఈవో రామకృష్ణారావు మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా గుండ్లపల్లి భరత్ కానుగు బాలరాజు గుండ్ల వరలక్ష్మి గుండ్లపల్లి నరసింహ బందారపు బిక్షపతి రాము కరణ్ తదితరులు ఉన్నారు
1, మార్చి 2024, శుక్రవారం
యాదాద్రి శుడికి బంగారు కిరీటాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని కళ్యాణమూర్తులకు రెండు బంగారు కిరీటాలు ఒక అభయ హస్తమాభరణాలను హైదరాబాద్కు చెందిన తడకమల్ల కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు శుక్రవారం అందజేశారు వీటి బరువు 250 గ్రాములు ఉంటుందని పేర్కొన్నారు వారు ముందుగా శ్రీ స్వామిని దర్శించుకుని అనంతరం ముఖ మండపంలో ఈవో రామకృష్ణారావు అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తికి ఆభరణాలను అందజేశారు
26, ఫిబ్రవరి 2024, సోమవారం
యాదగిరిగుట్టకు రెండంతస్తుల భవనం విరాళం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే భవనాన్ని విరాళంగా ఇచ్చారు చైతన్యపురికి చెందిన టి శారద హనుమంతరావు దంపతులు 260 గజాల్లో నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని దేవస్థానం పేరిట సోమవారం సరూర్నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ దాతలు శారద హనుమంతరావు దంపతులకు ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి ఈఓ రామకృష్ణారావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో భాస్కర శర్మ ఏఈఓ గట్టు శ్రవణ్ కుమార్ ఆలయ అధికారులు సత్యనారాయణ శర్మ ప్రసాదు పాల్గొన్నారు
లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో రద్దీ
మేడారం నుండి యాదాద్రి కి పోటెత్తిన భర్త జనం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడు దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో రద్దీ పెరిగింది ఆదివారం వారాంతపు సెలవు దినంతో పాటు తెలంగాణ కుంభమేళా అయిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగియడంతో అమ్మవారి దర్శనార్థం వెళ్లిన భక్తులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ దర్శనానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు శనివారం సాయంత్రం నుండి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం తెల్లవారుజామున ఆలయం తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ అభిషేకం అర్చన పూజలు చేసి భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు శ్రీవారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులు ఆలయంలో జరుగు నిత్య పూజలు కళ్యాణం సువర్ణ పుష్పార్చన అష్టోత్తర పూజలతో పాటు శ్రీ సత్యనారాయణ వ్రత పూజలు భకలు పాల్గొని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనానికి భక్తులతో కొండపైన కొండ కింద కిటకిటలాడింది కొండపైన శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు శ్రీ స్వామివారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు భద్రాచలం శ్రీ లక్ష్మీనరసింహారెడ్డి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు శ్రీవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు.
25, ఫిబ్రవరి 2024, ఆదివారం
వైభవంగా శ్రీ చక్ర తీర్థం
యాదాద్రి పూర్వ గిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ చక్రతీర్థం వేడుకను ఘనంగా నిర్వహించారు ఉదయం నిత్యారాధనల అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించి శ్రీ స్వామి అమ్మవార్లను పల్లకిపై ఆలయ తిరువీధులలో ఊరేగించారు అనంతరం పుష్కరణీలో శ్రీ చక్ర తీర్థ వేడుక నిర్వహించారు రాత్రి దేవతో ద్వాసన శ్రీ పుష్పయాగం డోలారోహణం నిర్వహించారు ఆదివారం శతఘటభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి





























