బీర్కూరు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 15 మంది భక్తులు అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకునేందుకు ఆదివారం తరలి వెళ్లారు వీర్కూర్ రామాలయంలో మొదట ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నిజామాబాద్కు వెళ్లారు అక్కడి నుంచి ప్రత్యేక రైలులో అయోధ్యకు తరలి వెళ్లారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
3, మార్చి 2024, ఆదివారం
అయోధ్య రాముడు సింధూరం
భిక్కనూరు మండల కేంద్రంలో రామదండు ప్రతినిధులు అయోధ్య నుంచి తీసుకొచ్చిన హనుమాన్ సింధూరంతో ప్రజల నుదుట శ్రీరామ్ అక్షరాలను బొట్టుగా శనివారం పెట్టారు పలువురు రామదండు ప్రతినిధులు అయోధ్య వెళ్లి బాల రాముడిని దర్శించుకుని హనుమాన్ సింధూరంను అక్కడి నుంచి తీసుకొచ్చి మండల కేంద్రంలో భక్తులకు పెడుతున్నారు ఈ కార్యక్రమంలో రామదండు ప్రతినిధులు గొల్ల రమేష్ భగీరథ కెవి సుబ్బారావు లక్ష్మీనారాయణ గౌడ్ జగ్గారెడ్డి మల్లేశం రెండో డైరెక్టర్ బచ్చ గారి నర్సింలు పాల్గొన్నారు
రాములోరి దర్శనం ఇందూరు ప్రజల అదృష్టం
అయోధ్యలోని బాలరాముడుని దర్శించుకోవడం ఇందూరు ప్రజల అదృష్టమని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్నారు శనివారం నగరంలోని రైల్వే స్టేషన్లో ఇందూరు నుండి అయోధ్యకు వెళ్లే రెండో విడత ప్రత్యేక రైలును అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ హస్తా ప్రత్యేక రైలులో అర్బన్ నుండి 352 మంది పార్లమెంటు నుండి 1500 మంది బయలుదేరారని తెలిపారు వారికి భోజనం టి స్నాక్స్ అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయోధ్యలో రాములోరి దర్శనం అనంతరం మళ్లీ రైలు ఎక్కే వరకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం రైల్వే సిబ్బంది ఆలయ సిబ్బందిని తెలిపారు జనవరి 22 నుండి భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలలో కూడా రామనామ జపం జరుగుతున్నదని ఈరోజు ఆ బాల రాముడు దర్శించుకుని జన్మ ధాన్యం చేసుకుంటున్నారని అన్నారు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవికి హిందువు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం రాజు కార్పొ రేటర్స్ పంచారెడ్డి ప్రవళిక ఎర్రం సుధీర్ బిజెపి నాయకులు పవన్ ముందడ హరీష్ రెడ్డి కిరణ్ జింజోడు మరియు బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
అట్టముక్కలతో అయోధ్య రామ మందిర నిర్మాణం
రాజంపేట మండల కేంద్రానికి చెందిన వార్డుల నాగభూషణం పట్టముక్కల సహాయంతో అయోధ్య రామ మందిర నిర్మాణం చెక్కి పావురా అనిపించారు గతంలో చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆయన శివాజీ విగ్రహాన్ని చెక్కారు తనకు ఉన్న కలలను ప్రదర్శిస్తూ పలువురిని ఆకట్టుకుంటున్నారు శుద్ధముక్కపై శివాజీ విగ్రహాన్ని తయారు చేయడం వల్ల పలు యువజన సంఘాల ప్రతినిధులు సభ్యులు ఆయనను అభినందించారు
అయోధ్యకు బయలుదేరిన భీమ్గల్ రామభక్తులు
భీమ్గల్ పట్టణ కేంద్రంలో శనివారం రామయ్య భక్తులు అయోధ్యకు వెళ్లడం జరుగుతుందని బిజెపి పట్టణ అధ్యక్షులు యోగేశ్వర్ నరసయ్య తెలిపారు అయోధ్యకు బయలుదేరి రామయ్య భక్తులకు హనుమాన్ మందిర్ లో ఫెజర్ చేసి జెండా రూపాయి అయోధ్యకు రామయ్య భక్తులను పంపించడం జరిగింది నరసయ్య తెలిపారు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట జరిగిన నాటి నుండి ఇప్పటివరకు శ్రీరామ నామ జపం చేస్తూ ఎంతోమంది భక్తులు రామాయణం దర్శించుకోవడానికి అయోధ్య వెళ్తున్నారని భక్తులందరూ వెళ్లడం ద్వారా ఎంతో సంతోషంగా ఉందని ఎవరైనా భక్తుల అయోధ్య వెళ్లాల్సిన వారు ఉంటే వారికి సూచనలు సలహాలు ఇస్తానని అన్నారు ఇందులో ఓబీసీ జిల్లా ఉప అధ్యక్షులు బండారు లక్ష్మణ్ గౌడ్, సంధ్యారాజు నాగార్జున రెడ్డి గంగా ఎంటర్ప్రైజెస్ గంగాధర్ చిట్టి గౌడ్ నరస గౌడ్ గంగాధర్ దేవేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
2, మార్చి 2024, శనివారం
కళ్ళకు గంతలతో అయోధ్యకు చేరుకున్న ఇంద్రజాలికులు
8 రోజులు 1600 కిలోమీటర్లు కళ్ళకు గంతలతో ద్విచక్ర వాహనాలపై అయోధ్య రాముని చెంతకు లక్ష్యాన్ని చేరుకున్న ఇద్దరు ఇంద్రజాలికులు
హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు ఇంద్రజాలకు వినూత్న ప్రయత్నం చేశారు కళ్ళకు గంతలు కట్టుకొని ఎనిమిది రోజులు ద్విచక్ర వాహనంపై సుమారు 1600 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్య బాలరాముడిని దర్శించుకుని అనుకున్న లక్ష్యం సాధించారు దిల్సుఖ్నగర్కు చెందిన మారుతి జోషి సరూర్నగర్ కు చెందిన రామకృష్ణ మిత్రులు ఇద్దరూ ఇంద్రజాలికులే మారుతి బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ సమయం దొరికినప్పుడల్లా మ్యాజిక్ షోలు చేస్తుండగా రామకృష్ణ పూర్తిస్థాయి మెజీషియన్ గా ప్రదర్శనలు ఇస్తున్నారు రామభక్తుడైన మారుతి జోషి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో బాలరాముడిని దర్శించుకోవాలని అనుకున్నారు ఈ నేపథ్యంలోని భక్తిని వినూత్నంగా ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని భావించారు అందుకే కళ్లకు గంతలు ముసుగు వేసుకొని ద్విచక్ర వాహనంపై అయోధ్య చేరుకోవాలని సంకల్పించారు ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా ప్రమాదకర ప్రయాణం వద్దని వారించారు స్నేహితుడి రామకృష్ణ మారుతితో కలిసి వెళ్తానని చెప్పడంతో అంత ఒప్పుకున్నారు ఇలా ఫిబ్రవరి 23న ముచింతలోని చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించారు తొలి రోజు ముచ్చింతల నుంచి కామారెడ్డి ఆదిలాబాద్ నాగపూర్ సీఎం లతన్ ధన్ కాశి తర్వాత శుక్రవారం రాత్రి అయోధ్య చేరుకొని రాముడిని దర్శించుకున్నారు దారి పొడవున రామభక్తులు అభినందిస్తూ ముందుకు సాగనంపారని మారుతి జోషి తెలిపారు ఆశ్రమాలలో బసచేస్తూ ముందుకు సాగినట్లు తెలిపారు కళ్ళకు గంతలతో వాహనం నడిపేందుకు నెలరోజులు సాధన చేశామని ఆ తర్వాత యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు
29, ఫిబ్రవరి 2024, గురువారం
నేరుగా ఇంటికి అయోధ్య హనుమాన్ ప్రసాదము
అయోధ్యలో ఉన్న హనుమాన్ గడి ఆలయ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్ళకు చేరనున్నది బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో పెరిగింది దీంతో చాలామంది భక్తులకు హనుమాన్ గడి ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ హనుమాన్ గడి ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డిప్యూటీ పోస్ట్ మాస్టర్ అయోధ్య ఖాన్ 224123 చిరునామాతో ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ తీయాలి భక్తుల చిరునామా ఇచ్చి ఆర్డర్ చేయాలి పిన్కోడ్ ఫోన్ నెంబర్ తప్పనిసరి ఇలా ఆర్డర్ చేశాక స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదాన్ని ఇంటికి పంపుతామని ప్రయోగరాజ్ వారణాసి జోన్ పోస్ట్మాస్టర్ కృష్ణకుమార్ తెలిపారు 251 ఒక్క రూపాయల మనీ ఆర్డర్ కు లడ్డూలు, హనుమాన్ చిత్రం మహావీర్ గంధం అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు
27, ఫిబ్రవరి 2024, మంగళవారం
అయోధ్యలో బిక్కనూరు దంపతుల సేవ
అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా భాగ్యనగర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం సేవలో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన దంపతులిద్దరూ నెలరోజులుగా సేవలు అందిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన శనిశెట్టి వెంకటేశం గుప్తా సుభద్ర గత నెల 25వ తేదీన అయోధ్యకు చేరుకున్నారు అక్కడ భాగ్యనగర్ సేవాసమితి ఆధ్వర్యంలో భక్తులకు నిర్వహిస్తున్న అన్నదానంలో వారు పాలు పంచుకుంటున్నారు అంతేకాకుండా భక్తులు అన్నదానానికి అవసరమైన సామాగ్రిని కూడా తెప్పిస్తూ శ్రీరాముడు సేవలో తరిస్తున్నారు సోమవారం శని శెట్టి వెంకటేశం గుప్తా సుభద్రలు ఫోన్లో మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడిని దర్శనం అద్భుతం అని అన్నారు ప్రతిరోజు భాగ్యనగర్ సేవా సమితి ఆధ్వర్యంలో 30 వేల మంది భక్తులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ అందజేస్తున్నామన్నారు.
25, ఫిబ్రవరి 2024, ఆదివారం
అయోధ్యకు ద్విచక్ర వాహన యాత్ర
హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఇంద్రజాలికులు కళ్ళకు గంతలు కట్టుకొని ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు వారికి కామారెడ్డిలో విహెచ్పి బజరంగ్దళ్ శనివారం స్వాగతం పలికాయి మారుతీ రామకృష్ణ 1600 కిలోమీటర్ల యాత్ర చేపట్టినట్లు ప్రతినిధులు తెలిపారు
అయోధ్య రామయ్యకు 25 కోట్ల విరాళాలు
అయోధ్యలోని బాలరాముడు ఆలయానికి ఈనెల వ్యవధిలో దాదాపు 25 కోట్ల రూపాయల మేరకు విరాళాలు వచ్చాయి ఇందులో 25 కేజీల బంగారం వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. హుండీలలో కానుకలతో పాటుగా చెక్కులు డ్రాఫ్ట్ లు నగదును భక్తులు డిపాజిట్ చేశారని ట్రస్ట్ ఆఫీస్ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా తెలిపారు అయితే నేరుగా ఆన్లైన్లో వచ్చిన విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియదని అన్నారు
22, ఫిబ్రవరి 2024, గురువారం
అయోధ్య దర్శనానికి వెళ్లిన భక్తులు
కోటగిరి ఉమ్మడి మండలాలలోని బిజెపి కార్యకర్తలు అయోధ్యలోని శ్రీరామ మందిర దర్శనానికి ఎండల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉమ్మడి మండలాల నుంచి 56 మంది భక్తులు బయలుదేరారు ముందుగా కోటగిరి పెద్ద హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి బయలుదేరడం జరిగిందన్నారు ఈ సౌకర్యాన్ని కల్పించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అరుణతార మైపాల్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు వెల్లుట్ల గజేందర్ యువ మోర్చా అధ్యక్షులు జగదీష్ మామిడి శ్రీనివాస్ కురుమ మేస్త్రి గంగారెడ్డి శ్యాంసుందర్ శివశంకర్ సాయిలు మహేష్ తదితరులు ఉన్నారు
రాముడు దర్శనానికి బయలుదేరిన భక్తులు
అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రాముడు దర్శనానికి కామారెడ్డి నుంచి భక్తులు బయలుదేరారు ప్రత్యేక రైలు బుధవారం భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు జహీరాబాద్ పార్లమెంటరీ పరిధిలో కామారెడ్డి స్టేషన్ నుంచి 1345 మంది భక్తులు అయోధ్యకు బయలుదేరారన్నారు ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ వెంకటరమణారెడ్డి భక్తులకు వసూలు కల్పించారన్నారు కార్యక్రమంలో భాజపా నాయకులు ఆలీ భాస్కర్ పైడి ఎలా రెడ్డి జైపాల్ రెడ్డి రంజిత్ మోహన్ మర్రి రామిరెడ్డి తేలు శ్రీను బాపురెడ్డి రాము భరత్ సురేష్ నరేందర్ రెడ్డి నరేందర్ తదితరులు ఉన్నారు
19, ఫిబ్రవరి 2024, సోమవారం
అయోధ్యలో సౌకర్యాలపై టీటీడీ ఈవో పరిశీలన
అయోధ్యలో సౌకర్యాలు కల్పనా భక్తుల రద్దీ నియంత్రణపై టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి నేతృత్వంలోని బృందం తమ పరిశీలనను ఆదివారం కూడా కొనసాగించింది బాలరాముని ఆలయం భక్తుల రద్దీ ప్రవేశాన్నిష్క్రమణా మార్గాలను పరిశీలించారు మూడు రోజుల క్రితం అయోధ్యకు టీటీడీ ప్రతినిధులను పంపిన ఇవ్వు శనివారం అక్కడకు చేరుకుని రామాలయం ట్రస్టు సభ్యులతో సమావేశం అయ్యారు తమ నివేదికను అయోధ్య ట్రస్టు సభ్యులకు సోమవారం అందించే అవకాశం ఉంది
18, ఫిబ్రవరి 2024, ఆదివారం
వితరణకు సిద్ధంగా ఉన్న అయోధ్య ప్రసాదం
గత నెల జనవరి 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగక అన్ని గ్రామాల నుంచి భక్తులు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనక పోవడంతో అందరికీ ప్రసాదం అందే విధంగా పైడిల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అందజేయడానికి ఏర్పాట్లు చేశారు మద్నూర్ ఉమ్మడి మండలంలోని ఫైనల్ గ్రామాలకు అందే విధంగా 20వేల ప్రసాదం ప్యాకెట్లను పంపిణీ చేయడానికి ఆర్య సమాజంలో సిద్ధంగా ఉన్నాయి సోమవారం నుంచి ఆయా గ్రామాల్లో ఇంటింటికి అయోధ్య ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు
నాలుగు రోజుల్లో ఒక వెయ్యి ఒక వంద కిలోమీటర్లు సైకిల్ పై చలువ అయోధ్య
రాజస్థాన్లోని ఉదయపూర్ కు చెందిన జితేంద్ర పటేల్ రిషబ్ జాయిన్ అనే యువకులు అయోధ్య రాముడు దర్శనానికి సైకిళ్లపై బయలుదేరారు శనివారం ఉదయం 5:15 నిమిషాలకు ఫతే పాఠశాలలో ఉన్న బాలాజీ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ రాముడిని స్తుతిస్తూ మీరు తమ ప్రయాణం మొదలుపెట్టారు ఉదయపూర్ సైక్లింగ్ క్లబ్ సహా పలువురు స్థానికులు వారిని ప్రోత్సహిస్తూ జైశ్రీరామ్ నినాదాలు చేశారు ఉదయపూర్ నుంచి అయోధ్యకు ఒక వెయ్యి ఒక వంద కిలోమీటర్ల దూరం ఉందని నాలుగు రోజుల్లో అయోధ్యకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యువకులు తెలిపారు మొదటి రోజు ఉదయపూర్ నుంచి కోట వరకు 300 కిలోమీటర్లు రెండో రోజు కోటా నుంచి శివపురికి 230 కిలోమీటర్లు శివపురి నుంచి కాన్పూర్ వరకు మూడో రోజు 327 కిలోమీటర్లు నాలుగో రోజు కాన్పూర్ నుంచి అయోధ్య వరకు 220 కిలోమీటర్లు సైక్లింగ్ చేయనున్నారు ఫిబ్రవరి 22న ఇద్దరు బాల రాముని దర్శించుకునే అవకాశం ఉంది
అయోధ్య యాత్రికుడికి సన్మానం
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన దొంతుల సాయికుమార్ అనే యువకుడు అయోధ్యకు సైకిల్ పై 18 రోజుల్లో వెళ్ళాడని హిందూ వాహిని జిల్లా ప్రచార ప్రముఖు సునీల్ రావు తెలిపారు యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన అతనిని హిందూ వాహిని ఆధ్వర్యంలో శనివారం సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మహేందర్ నవీన్ సాయి ప్రసాద్ వంశీ అఖిల్ నాందేవ్ సాయికుమార్ రాజు పాల్గొన్నారు
17, ఫిబ్రవరి 2024, శనివారం
అయోధ్యలో శ్రీరాముని దర్శనం చేసుకున్న మండల బిజెపి నాయకులు
ఈనెల 13న అయోధ్యలోని శ్రీ బాల రాముని దర్శనానికి కమ్మర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల నుండి సుమారు 30 మంది బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రత్యేక రైలులో అయోధ్యకు బయలుదేరినట్లు బిజెపి కమ్మర్పల్లి మండలాధ్యక్షుడు కట్ట సంజీవి తెలిపారు శుక్రవారం శ్రీరాముని దర్శనం పూర్తిచేసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరినట్లు తెలిపారు అయోధ్య వెళ్ళడానికి నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు పంపించేందుకు ఎంతో చొరవ తీసుకొని మాకు అన్ని రకాలుగా సహకారాన్ని అందించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యాత్రలో బీజేపీ కమ్మర్పల్లి మండల అధ్యక్షులు కట్ట సంజీవ్ చింత ప్రవీణ్ చింత లింగారెడ్డి రెంజర్ల గంగాధర్ కమల్ సిపూర్ గోవర్ధన్ పదం రమేష్ నిరంజన్ ఇంకా మరి కొంతమంది కార్యకర్తలు వెళ్లినట్లు తెలిపారు
అయోధ్య బాల రాముడికి మధ్యాహ్నవేళ గంట విశ్రాంతి
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయంలో బాలరాముడు దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఆలయ దర్శన వేళలు పెంచిన ట్రస్టు తాజాగా మలో కీరక నిర్ణయం తీసుకుంది రాములల్లా దర్శనానికి రోజు గంట పాటు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. శుక్రవారం నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చింది రోజు మధ్యాహ్నం 12:30 నుంచి 11:30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంచుతారు గతంలో ఉన్న దర్శన వేళలో మార్పు చేశాక స్వామివారి సుప్రభాత సేవ కార్యక్రమాలు తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతున్నాయి ఆ తర్వాత ఉదయం 6 గంటలకు మొదలు రాత్రి 10 గంటల వరకు రాములు దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు
















