25, మార్చి 2024, సోమవారం

అంజన్న స్వాముల సన్నిధానానికి కూలర్లు అందజేత

 కుంటాల మండల కేంద్రమైన కుంటాలలోని అంజన్న స్వాములకు సన్నిధానంలో నందిపేట మండలంలోని జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నందగిరి అన్వేష్ కుమార్ అంజన్న భక్తులకు రెండు కూలర్లను విరాళంగా తన వంతుగా సహాయంగా అందజేశారు అంతేకాకుండా అంజన్న భక్తులకు బిక్షం ఏర్పాటు చేసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా గురుస్వామి భుజంగం గణపతి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి పూజా కార్యక్రమాలు చేపట్టారు అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంజన్న స్వాములు గ్రామస్తులు పాల్గొన్నార



శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ

 శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాలను 22 మంది చిత్రకారులు వేయగా దీన్ని శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పేరుతో తిరుపతికి చెందిన శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పుస్తకంగా రూపొందించింది ఈ పుస్తకాన్ని ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గీసిన బొమ్మ కూడా ఈ పుస్తకంలో ఉండడం ఆ దేవదేవుడి కృపయా అన్నారు కాకా బ్రహ్మానందం ఆదివారం ఉదయం బిజెపి బ్రేకులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డు ప్రసాదాలు అందజేశారు

దగడు సేటు వినాయకుడి కి ద్రాక్ష మహోత్సవం

 



హోలీ సంబరాల వేళ మహారాష్ట్రలో విఘ్నేశ్వరాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు పూణేలో కొలువైన దగడు సేట్ వినాయక ఆలయాన్ని రంగురంగుల ద్రాక్ష పండ్లతో ముస్తాబు చేశారు ఇందుకోసం దాదాపు 2000 కిలోల ద్రాక్ష పనులను వినియోగించారు ఆలయ ప్రాంగణాన్ని నలుపు ఆకుపచ్చ ద్రాక్షలతో సుందరంగా తీర్చిదిద్దారు సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవము వేడుకగా జరుపుకోవాలని ఇక్కడ ఆనవాయితీ సహ్యాద్రి ఫామ్స్ ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన అద్భుతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామి వారి వద్ద ఉంచిన ద్రాక్ష పనులను ససూన్ ఆసుపత్రి పితాశ్రీ వృద్ధాశ్రమం తో పాటు పలు సంస్థలకు భక్తులకు పంపిణీ చేస్తారు.



22, మార్చి 2024, శుక్రవారం

సుఖమే దుఃఖం

 దహింపబడతాను అని తెలియక పురుగు అగ్నిలో పడి చస్తుంది. చస్తాను అని తెలియక గాలానికి ఉన్న ఎర్రని తిని చేప తన ఆయుష్షు పోగొట్టుకుంటుంది కానీ మనం మాత్రం తెలిసి తెలిసి కొన్ని వ్యామోహాలలో చిక్కుకొని కొన్ని తప్పుదారుల్లో నడిచి తినాశనం కొని తెచ్చుకుంటాము తరచి చూస్తే మనం ఏవి సుఖాలని వెంటపడతామో అదే అసలు దుఃఖాలుగా గ్రహించేసరికి జీవితం ముగిసిపోతుంది

ముసలితనం పెద్ద పులి వలే భయపెడుతూ మనపై పడుతుంది రోగాలు శత్రువుల శరీరాన్ని కబళిస్తాయి రంద్రం పాడిన కుండలోని నీరుల ఆయువు తరిగిపోతుంది లోకం శోకహతం అని తెలిసినప్పటికీ ఆశా పాశంతో జీవితం ముడిపడి మనం తప్పుదారిని విడవడం లేదు మనకు కోరికలు తీరుతున్న కొద్ది ఇంకా ఇంకా అనుభవించాలి పొందాలి అనే కృష్ణ ఏర్పడుతుంది కృష్ణుని పారద్రోహి తృప్తిని పెంచుకున్న మానవుడు నిత్యానందాన్ని అనుభవిస్తాడు సంతృప్తిని మించిన సౌభాగ్యం లేదు తృప్తిని పొందని మనుజుడు సప్త దీపమునైన చక్కబడడు అని పోతున చెప్పారు భక్తి సజ్జన సాంగత్యం మాత్రమే మనిషికి సంతృప్తిని శాంతిని ఇవ్వగలవు

19, మార్చి 2024, మంగళవారం

గులాల్ గోట బంతులు

 హోలీ పండగకు ముందు సోమవారం జైపూర్లో పర్యావరణ అనుకూల కలర్ పౌడర్ తో చేసిన గులాల్ కోట బంతులను సిద్ధం చేస్తున్న మహిళలు



ఆలయ సత్రం నిర్మాణానికి భూమి పూజ

 బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో దుర్గామాత ఆలయ సత్రం నిర్మాణానికి గ్రామస్తులు సోమవారం భూమి పూజ నిర్వహించారు ఈ సత్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నిర్ల నరసింహులు మంద శ్రీనివాస్ పర్వారెడ్డి మన్నే చిన్న సాయిలు గోపనపల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు

దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనలు

 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటారుమూరులో శివ పంచాయతన సహిత హనుమాన్ దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి నాలుగు రోజులపాటు జరగనున్న ఉత్సవాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు విగ్రహాల ఊరేగింపు అనంతరం ప్రత్యేక పూజలు యజ్ఞం నిర్వహించారు బుధవారం శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ చేతుల మీదుగా శివ పంచాయత నవగ్రహ ధ్వజ శికర సహిత హనుమాన్ దేవత మూర్తులు యంత్రస్థాపన మూర్తుల ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షుడు ఇత్తడి గంగారెడ్డి కోశాధికారి తిరుపతి గౌడ్ ప్రధాన కార్యదర్శి గడ్డి కార్తీక్ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఇంద్రకీలాద్రిపై బఫే పద్ధతితో అన్న ప్రసాదం

 ఇంద్రకీలాద్రిపై బఫే పద్ధతితో అన్న ప్రసాదం

శుక్ర శని ఆదివారాల్లో అందించాలని నిర్ణయము మహా మండపం మొదటి అంతస్తులు ఏర్పాట్లు

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ అన్న ప్రసాదం అందాల అధికారులు చర్యలు చేపట్టారు క్యూ లైన్ లో వేచి ఉండకుండా నేరుగా ప్రసాద వితరణ హాల్లోకి చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నిత్యము అమ్మవారి దర్శనానికి సుమారు 30 వేల నుంచి 40000 మంది విచ్చేస్తుంటారు వీరిలో అత్యధికులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారే సాధారణ రోజులలో 4000 మందికి శుక్ర శని ఆదివారాలు రోజుకు 5000 మందికి అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నారు మహా మండపం రెండవ అంతస్తులు రెండు హాల్స్లో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది రాంబాబు అన్నదానం వితరణను పరిశీలించిన క్రమంలో పలువురు భక్తులు తమ ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువచ్చారు మహా మండపం మొదటి అంతస్తులు పద్ధతిలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన రావడంతో పాటు దానిని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఒకదాఫా 100 మంది చొప్పున రోజుల 1500 మందికి అన్న ప్రసాదం అందించే వీలు కలుగుతుందని అంచనా వేస్తున్నారు ఈ వారమే దీని అమలు చేయాలని నిర్ణయించారు

17, మార్చి 2024, ఆదివారం

మన ఆలోచన

 అరణ్యవాసంలో ఉన్న పంచపాండవుల యొక్క క్షేమాలు తెలుసుకోవడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు వారితో ఒక రాత్రి గడిపాడు పాండవులు వంతుల వారీగా గంటకొకరు చొప్పున తామున్న కుటీరాన్ని రాత్రి కాపలా కాయ సాగారు ఒకరు కాపలా కాసేటప్పుడు మిగిలిన వారు నిద్రిస్తున్నారు. అయితే వీరిలో ప్రతి ఒక్కరికి ఒక భూతం కనిపించింది అది క్రమంగా తన ఆకారాన్ని పెంచుకోవడం చూశారు దానిని హతమార్చడానికి ప్రయత్నించారు కానీ ఎవరు దాన్ని కనీసం అక్కడ నుంచి ధర్మా లేకపోయారు కాపలా కాస్తున్న ధర్మరాజుతో నన్ను కాపలా కాయని ఇవ్వరా బావ అన్నాడు కృష్ణుడు అంతట ధర్మరాజు ఈ ప్రపంచాన్ని అంతా కాపాడేది మీరే కదా మమ్మల్ని కాపాడేది మీరేగా అటువంటి మీరు కాపలా ఉంటానంటే వద్దని చెప్పడానికి మేమెవరము అన్నాడు పాండవుల వంతు ముగిసిన తర్వాత కృష్ణుడు తనవంతుగా కాపాడాకాశాడు అప్పుడు ధర్మరాజు కృష్ణ భూతం ఉంది అది క్రమంగా పెద్దదవుతుంది అది మీకేమైనా తలనొప్పిగా మారుతుందేమో అని ఆందోళనగా ఉంది అన్నాడు. అంతటా కృష్ణుడు ధర్మ నీకు నామీద సందేహం రావచ్చా అది నీ బలహీనత నేను నా వంతుగా కాపలా కాస్తాను అన్నాడు అర్ధరాత్రి దాటింది ఓ గంట పాటు కృష్ణుడు కాపలా కాసిన తర్వాత అర్జునుడు వచ్చాడు బావా కృష్ణ నువ్వు ఆ పోతాన్ని లేకుండా చేసేశావే అన్నాడు అందుకు కృష్ణుడు అర్జున నేను ఏ భూతాన్ని పిశాచాన్ని నాశనం చేయలేదు. నా కంటికి అలా ఏదీ కనిపించలేదు ఏదైనా మనం చూసే తీరిలో ఉంటుంది మనలో ఏ ఆలోచనలో ఉంటే ఆ దృశ్యం మదిలో మెదులుతుంది అదే దర్శనమిస్తుంది అది ద్వేషమైన కావచ్చు కోపం అయినా కావచ్చు ఆనందమైనా కావచ్చు దేశం అనేది లేకుండా ప్రేమతో మనసును ని ంపితే మన ముందు ప్రేమే కనిపిస్తుంది. భూతం కనిపించదు అన్నాడు ఇది అర్థమైతే అందరూ ఆనందంగా జీవించవచ్చు అన్నాడు. మన ఆలోచనలే మనకు కనిపించే భూతాలు

15, మార్చి 2024, శుక్రవారం

జెండా బాలాజీ ఆలయ హుండీ లెక్కింపు

 నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ దేవస్థానం నందు ఉండే లెక్కింపు గురువారం ఆలయ కార్య నిర్వహణ అధికారి గింజపల్లి వేణు తెలిపారు ఈ లెక్కింపులో 54,710 నోట్ల రూపంలో నాణ్యాలు 5540 మొత్తం 60 వేల 250 వచ్చినవే అని ఆయన తెలిపారు ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ నిజామాబాద్ సహాయ కమిషనర్ నాయని సుప్రియ ఆధ్వర్యంలో జరిగిందని కార్యనిర్వాహణాధికారి గింజపల్లి వేణు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ జాలిగా గోపాల్ ధర్మకర్తలు వైరాముగౌడ్ పి నర్సింగరావు టి నాగభూషణం ఏ సంతోష్ వి నాగరాజు ఆలయ అర్చకులు ఈ నాగరాజు జూనియర్ అసిస్టెంట్ శివరాత్రి ఆంజనేయులు ఆలయ విష్ణు సహస్రనామ పారాయణ భక్తులు పాల్గొన్నార



శ్రీ ఏక చక్రేశ్వర శివాలయం హుండీ లెక్కింపు

 బోధన్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శివాలయంలో మహాశివరాత్రి అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం ఈ హుండీ లెక్కింపుని దేవాదాయ ధర్మా శాఖ వారి ఆదేశానుసారం జిల్లా ఇన్స్పెక్టర్ కమల ఈవో రవీందర్ గుప్తా జేఏవో రాములు ఆలయ చైర్మన్ కాలనీ హనుమంతరావు వారి పాలకమండలి ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ పోలీస్ సిబ్బంది పలువురు ప్రముఖుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దేవాదాయ ధర్మ శాఖ ఇన్స్పెక్టర్ కమల రవీందర్ గుప్తా ఆలయ చైర్మన్ కాలనీ హనుమంతరావు మాట్లాడుతూ భక్తుల కానుకల ద్వారా హుండీల మొత్తం మూడు లక్షల 6745 రూపాయలు ఆర్జిత సేవలు అభిషేకాల ద్వారా 4348 రూపాయలు మొత్తం ఎనిమిది లక్షల 393 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఇట్టి మొత్తాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖాతాలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు



పుష్పం ఫలం

 పూర్వం ఒక అమాయకుడు ఒక మామిడి తోట కొనుక్కున్నాడు దాని చుట్టూ బోలెడు మోదుగ చెట్లు అంటే అగ్నిపూల చెట్లు వీటినే పలాస చెట్లు అని కూడా అంటారు ఇవి ఉన్నాయి వసంతం రాగానే మామిడి చెట్లు పూత పట్టాయి కానీ అంత పెద్ద చెట్టుకు ఎంతో చిన్న పూలు కనిపించేసరికి అమాయకుడు నిరుత్సాహపడిపోయాడు పూలు చిన్నగా ఉంటే పండ్లు చిన్నవే కాస్తాయి కదా అని దిగులుపడ్డాడు అదే సమయంలో బళ్ళున పూసిన మోదుగ పూలు పెద్దగా ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించాయి పూలు ఇంత పెద్దగా ఉంటే కాయలు మరింత పెద్దవిగా రుచిగా ఉంటాయని అంచనా వేశాడు అమాయకుడు వెంటనే మామిడి చెట్లని నరికేసి మోదుగ చెట్లకు నీళ్లు పట్టి ఎరువు గట్ల వేసి పోషించాడు మోదుగ చెట్టు ఫలించినప్పుడు రుచి పచీలేని అతి చిన్న మోదుగ కాయలు చూసి అయ్యో నేను ఎంతటి మూర్ఖపు పని చేశాను అని అప్పుడు దుఃఖించాడు

నేను కూడా అలా మామిడి చెట్టును నరికి మోదుగ చెట్టును పోషించిన మూర్ఖుడినే.. సోహం ఆమ్రవనం చిత్వా పలాశాన్ చ న్య శేచయం.. రామం ఫలాగమే త్య క్త్వా.. పశ్చాత్ షోచామి దుర్మతి:. చేతికి అంది వచ్చిన రాముడిని దుర్మతినై వదులుకొని తర్వాత ఇలా శోకిస్తున్నాను ..వాల్మీకి అయోధ్య 63 -10.. రాముడు వనవాసానికి వెళ్లాక తన పట్టమహిషి కౌసల్య ముందు ఇలా వాపోతున్న వాడు దశరథ మహారాజు ఒక పని చేసేటప్పుడు దీని ఫలం ఎలా ఉంటుంది అది తీయని పుణ్యఫలమా లేక చేదు అయిన పాప ఫలమా ఈ  కర్మలో ఏమి దోషముంది ఎంతటి దోషం ఉంది అన్నది గమనిక అవసరం .అది నాకు లేకపోయింది అని పశ్చాత్తాప పడుతున్నాడు .చిన్నతనంలో ఆయన వేటకు వెళ్ళాడు. రాత్రి సరయు నదిలో నీళ్లు తాగేందుకు వచ్చి అడవి జంతువులను చీకటిలో వేటాడి చంపాలన్న చాపలయం వల్ల తొందరపాటుతో అంధకారంలో సంధించిన బాణం శ్రావణ కుమారుడి ప్రాణం తీసింది అలాగే మరో సందర్భంలో తనను ఎప్పుడైనా సరే ఏదైనా సరే వరంగ అడిగే అధికారాన్ని చిన్న భార్య కైకకు అనాలోచితంగా కట్టబెట్టాడు ఆ దూకుడు తనం వల్ల ఆయన చాలా చేదు ఫలాన్ని రుచి చూడవలసి వచ్చింది

13, మార్చి 2024, బుధవారం

దైవ సన్నిధి

 చీకట్లో ఆకాశం వైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తు వస్తుంది. ఎక్కడ నుంచి వచ్చాము మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది ఎప్పుడైతే ఈ జీవితం తాత్కాలిక మనం గ్రహిస్తాము అప్పుడు శాశ్వతమైన దానిమీద శ్రద్ధ పెడతాం ఆత్మకు మరణం ఉండదని ఆశ్చర్య పోవడం మొదలుపెడతాం. అప్పుడు మేల్కొంటాము

మనం ప్రేమించే వారితో గడిపే కాలం ఎంతో విలువైనదిగా గుర్తిస్తాము వారి కుటుంబ సభ్యులైన ఎవరైనా ప్రేమతో చూస్తాము ఈ కలిసి గడిపే క్షణాలు శాశ్వతం కాదని తెలుసుకుంటాము ప్రేమించే వారిపై విలువ ఎంతగానో పెరుగుతుంది మనకు జీవితంలో వారెంత ముఖ్యమో గుర్తిస్తాము ప్రతి ఒక్కరూ ప్రేమను ఆశిస్తారు పిలువని ఇవ్వాలని కోరుకుంటారు ప్రశంసించాలనుకుంటారు ఇది అహాన్ని పెంచడం కాదు ఒకరి పట్ల మరొకరికి ప్రేమ వ్యక్తి కరణ దేవుడు అనంత కరుణామయుడు కరుణా సంపన్నుడు మనందరం మానసిక సాంత్వన శాంతి భౌతిక సంపద ఆధ్యాత్మిక సంపదలను కోరుతూ దేవుని ప్రార్థిస్తాను చిత్రమేమిటంటే మన హంభావాన్ని కోపతాపాలను ఈర్ష ద్వేషాలను భౌతిక వాంఛల పట్ల అనుబంధాలను తొలగించమని ఎప్పుడూ ఆయనను అడగను ప్రతి ఒక్కరికి దేవుడు దయ కోసం అభ్యర్థనలు పంపడానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఉంటుంది ప్రతిరోజు తెల్లవారుజామునే ఒక పాప గుడికి వచ్చి దేవుడు ముందు నిలబడి కళ్ళు మూసుకుని నమస్కరిస్తూ కొన్ని నిమిషాల పాటు ఏదో తనలో తాను కొనుక్కుంటుంది తర్వాత కళ్ళు తెరుస్తుంది వంగి నమస్కరించి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది ఇలా రోజు జరుగుతుండడం చూసిన పూజారికి ఆమె చేసే దానిపై ఆసక్తి పెరిగిపోయింది ఓరెంటి వారాలు గడిచాక పూజారి ఉండబట్ట లేక ఆ ఉదయం దేవాలయానికి ఆ పాప రాకముందే చేరుకుని ఆమె చేసేదంతా గమనించాడు తన చేతిని ఆమె తలపై ఉంచి పాపా నువ్వు రోజు రావడం చూస్తున్నాను. ఏం చేస్తున్నావు ముద్దుగా అడిగాడు నేను ప్రార్థిస్తున్నాను అంది కళ్ళు మూసుకుని చేస్తున్నావేమిటి? నాకు ఏ ప్రార్థన రాదు తెలుగు అక్షరాలు మాత్రమే వచ్చు అ ఆ ఇ ఈ ఉ ఊ ఏదైనా అక్షరాలు లేకుండా ఉండదు కదా నేను చెప్పే అక్షరాలను తనకు నచ్చినట్లు మర్చిపోమంటున్నాను దేవుడిని అదైనా ప్రార్థన ఆ పాపది ఎంత స్వచ్ఛమైన మార్గం. దేవుని చేరుకోవడానికి ప్రార్థనలో హృదయం లేని మాటలకంటే మాటలే నీ హృదయం కలిగి ఉండడం మంచిది. హిందూ గ్రంథాలలో దేవిని మాతృ కర్ణ రూపినిగా కీర్తించారు ఆమె రూపం అక్షరాలతో రూపొందినది మనం మంచి మాటలు మాట్లాడిన నిర్మలమైన ప్రసంగాలు చేసిన ఆ దేవిని ఆరాధించినట్లే రాత్రివేళ ఆకాశంలోకి చూసినప్పుడు నక్షత్రాలు తీసుకువచ్చే ఆధ్యాత్మిక సందేశాలను మనం గ్రహించాలి ఇక్కడ ఎల్లకాలం ఉండమని మనకు అందుబాటులో ఉండే కాలాన్ని ఆనందంతో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న ఇరుకతో జీవించాలి. మెరిసే నక్షత్రాల కన్నా అంతరంగంలోని కొలువుండే ఆ దైవాన్ని చూసుకోగలిగితే బతుకు ధన్యం

10, మార్చి 2024, ఆదివారం

ఆందోల్ లో వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పా

 సంగారెడ్డి జిల్లా ఆందోలు లోని రంగనాయక సాగర్ పెద్ద చెరువు కట్ట పైన ఉన్న శిల్పాలు దాదాపు 1000 సంవత్సరాల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు ప్లీజ్ ఇండియా సీఈవో డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి తెలిపారు శనివారం ఆయన ఈ శిల్పాలను పరిశీలించారు ఆందోళనలోని శ్రీ రంగనాథ ఆలయం గోపురం ముందున్న మహిషాసుర మర్దిని తదితర శిల్పాలు రాష్ట్ర కూతులు కళ్యాణి చాళుక్యుల హయాం క్రీస్తుశకం 9 11 శతాబ్దాల మధ్య చిక్కినవని వెల్లడించారు అలాగే చెరువు గట్టును నాగుల కట్టపై వెలసిన చెన్నకేశవ జనార్ధన నాగదేవతల విగ్రహాలు కళ్యాణి చాళుక్యులు కాకతీయుల కాలం 11 13 శతాబ్దాల మధ్య వని వివరించారు చెన్నకేశ విగ్రహం చుట్టూ ఉన్న మకర తోరణం శ్రీదేవి భూదేవి దశావతార శిల్పాలకు చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు ఈ శిల్పాలు అలనాటి అద్భుత శిల్పకళా నైపుణ్యానికి అర్థం పడుతున్నాయని చెప్పారు



9, మార్చి 2024, శనివారం

శివుడికి వెండి కిరీటం బహుకరించిన ముస్లిం భక్తుడు

 మహాశివరాత్రి సందర్భంగా ఒక ముస్లిం భక్తుడు మతసామరస్యాన్ని చాటాడు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ఎండి మౌలానా పట్టణంలోని శ్రీ భవాని శంకర మహాదేవాలయానికి శుక్రవారం ఆలయ కమిటీ సమక్షంలో 20వేల రూపాయల విలువైన వెండి కిరీటాన్ని బహూకరించారు ఆలయ పూజారి విశ్వనాథ శర్మ ప్రత్యేక పూజలు చేసి కిరీటాన్ని శివలింగానికి అలంకరించారు మౌలానా కుటుంబానికి పరమశివుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు



7, మార్చి 2024, గురువారం

శివాలయం నూతన చైర్మన్ కు సన్మానం

 బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయం నూతన చైర్మన్గా ఎన్నికైన కర్నే హనుమంతరావును బుధవారం వీరశైవ లింగాయత్ జంగమ సమాజ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కర్ణ హనుమంతరావును చాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు సన్మానించిన వారిలో బాబాయప్ప వెంకటేశ్వర దేశాయ్ శ్యామ్ రావు శివకుమార్ అప్ప నర్సింగప్ప లక్ష్మణ్ పటేల్ అజయ్ కుమార్ శంకరప్ప ప్రభు అప్ప మాధవరావు పటేల్ నాగభూషణ్ లింగాయత్ సమాధి సభ్యులు జంగమ సమసభ్యులు తదితరులు పాల్గొన్నారు



మేడారం జాతర ఆదాయం 13 కోట్ల 25 లక్షలు

 గత జాతర కంటే కోటి రూపాయల 80 లక్షల ధనం 779 గ్రాముల బంగారం సమర్పించిన భక్తులు ముగిసిన హుండీలు లెక్కింపు

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క మహా జాతర హుండీల కానుకల ఆదాయం మొట్టమొదటిసారి 13 కోట్ల రూపాయలు దాటింది ఇప్పటివరకు జరిగిన జాతరలో ఇదే అత్యధిక ఆదాయంగా నమోదయింది 2022 జాతర కంటే మరో కోటి రూపాయల 80 లక్షల ఆదాయం పెరిగింది బంగారం వెండి కానుకలు కూడా పెరిగాయి మొత్తంగా వరంగల్లో వారం పాటు నిర్వహించిన హుండీల లెక్కింపు ప్రక్రియ బుధవారం ముగిసింది ఈసారి జాతరలో 540 ఉండి ఏర్పాటు చేశారు ఫిబ్రవరి 29న లెక్కింపు మొదలుపెట్టగా కరెన్సీ నోట్లు నాణేల రూపంలో 13 కోట్ల 25 లక్షల 225100 వచ్చింది 2022 జాతరలో 517 హుండీలు ఏర్పాటు చేయగా 11 కోట్ల 45 లక్షల 34,526 రూపాయలు ఆదాయం వచ్చింది తాజాగా హుండీల ద్వారా 779 గ్రాముల 800 మిల్లి గ్రామంలో బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండి ఆభరణాలు సమకూరాయ్ ఇతర దేశాలకు చెందిన 38 కరెన్సీ నోట్లు రాగా ఇందులో యూఎస్ డాలర్ 20072 కతారి 8 ఆస్ట్రేలియా 6 ఇంగ్లాండ్ 3 సింగపూర్ రెండు నోట్లు వచ్చాయి వీటిని ఫారం ఎక్స్చేంజిలో విలువ కట్టడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఆదాయంలో కలవాలని ఉన్నట్లు అధికారులు తెలిపారు ఎండోమెంట్ శాఖా సొంత సిబ్బందితోపాటు మరో రెండు వందల మంది వాలంటీర్ల సహాయంతో వారం రోజుల్లో కౌంటింగ్ విజయవంతంగా పూర్తి చేసింది దేవాదాయశాఖ అకౌంట్లో ఉన్న మూడు బ్యాంకుల సిబ్బంది కౌంటింగ్ మిషన్లతో భారం పాటు ఇక్కడే డ్యూటీ చేశారు వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత మేడారం ఈవో రాజేంద్రన్ తెలిపారు




స్వర్ణగిరి వెంకటేశుడికి ప్రాణ ప్రతిష్ట

 



స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు బుధవారం భువనగిరి శివారులోని మానేపల్లి హిల్స్లో నిర్మించిన పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాల ప్రాణప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్ఛారణలు హోమాధికతువులతో స్వామివారి పూజా కార్యక్రమాలు కనుల పండగ జరిగాయి కార్యక్రమానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని అన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు



ఉప్పులూరు లో బాల రాజరాజేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభం

 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని ఉప్పులూరు బాలరాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి జాతర ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ నిర్వహణ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బద్దం రమేష్ తెలిపారు సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కాక శుక్రవారం వరకు ప్రతిరోజు స్వామివారి పల్లకి ఊరేగింపు ప్రత్యేక పూజా కార్యక్రమాలు తీర్థప్రసాదాలు ఉంటాయని శివరాత్రి రోజు స్వామివారి పల్లకి ఊరేగింపు జాతర ఉంటుందని అర్చకుడు పవన్ శర్మ తెలిపారు రెండవ రోజు మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి రాత్రి బాలరాజరాజేశ్వర స్వామి వారి పల్లకిని గ్రామంలో ఘనంగా ఊరేగించారు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు


6, మార్చి 2024, బుధవారం

భక్తులకు బంగారం పడి లేచిన మర్రి చెట్టు

 పడి లేచిన మర్రిచెట్టు శివ సాయి దేవస్థానంగా పిలుస్తారు ఆలయ ఆవరణలో కొలువైన సాయిబాబా హనుమాన్ ఆలయాలు దాతల సహాయంతో 36 అడుగుల హనుమాన్ విగ్రహం కళ్యాణ మండప నిర్మాణం ముడుపులు పెడితే కోరికలు తీర్చే మర్రిచెట్టు మహిమ


నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలు

ముత్కాల్ మండల కేంద్రంలోని పడి లేచిన మర్రిచెట్టు దేవస్థానం వద్ద కొత్తపల్లి గ్రామంలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ విశేష పూజలు జరిగాయి ఉత్సవాల్లో రెండవ రోజు ఆలయంలో ఉదయం వేకువ చామున ప్రతిష్టమూర్తులకు పంచామృతాలతో వేదమంత్రాలతో అభిషేకం చేసి వివిధ రకాల పువ్వుల బిల్వపత్రాలతో అలంకరించి రుద్ర హోమం తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు

మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు

మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా శివలింగానికి రుద్రాభిషేకం బిల్వార్చన 1121 నిమిషాలకు శివపార్వతుల కళ్యాణం శివరాత్రి జాగరణ భజన కార్యక్రమాలు జాగరణలు జరుగుతాయి రాత్రి లింగోద్భవ కాలంలో బిల్వ అభిషేకం చేయనున్నట్లు తెలిపారు మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని రంగులతో వివిధ రంగుల పువ్వులతో విద్యుత్ దీపాలతో అలంకరించారు అంతేకాకుండా జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం చలువ పందేళ్లు నీటి వసతులు పార్కింగ్ వసతులు అన్ని ఏర్పాటు చేశారు స్థానిక ఆలయ పూజారుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు

ముక్కాల్ మండల కేంద్రంలో మర్రి వృక్షం సుమారు 200 ఏళ్ల క్రితం ఉన్న ఈ పడిలేచిన మర్రిచెట్టు శ్రీ మహాలింగేశ్వర స్వామి వటవృక్షం. గత 18 ఏళ్ల క్రితం 2005 జనవరి 28వ తేదీన ఆనాటి పరిణామాల దృష్ట్యా భారీ ఈదురు గాలులకు అకస్మాత్తుగా నేలకొరిగింది 33 అడుగుల వృత్త విస్తీర్ణం ఉన్న ఈ మర్రిచెట్టు వృక్ష రాజం కూకటివేళ్లతో సహా పడిపోవడం జరిగింది అనంతరం అదే సంవత్సరం 25 జూన్ 24వ తేదీ శుక్రవారం రోజు ఇలాంటి మానవ ప్రయత్నం లేకుండానే యథాస్థానంలో పునర్ ప్రతిష్టితమై లేచి నిలబడిందని గ్రామస్తులు పేర్కొన్నార

పడి లేచిన మర్రి చెట్టుకు భక్తుల పూజలు

ఆనాటి నుంచి నేటి వరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఇతర జిల్లాలనుంచి పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పడి లేచిన మర్రిచెట్టు మహా లింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు అంతేకాకుండా మొక్కులు తీరిన భక్తులు కుటుంబ సమేతంగా సోమవారం వచ్చి వారు కట్టిన ముడుపులు తీసి సత్యనారాయణ వ్రతం చేసే సామూహిక భోజనాలు చేసి స్వామి వారిని దర్శించుకుని భక్తులు వెళుతుంటార

ప్రతి సోమవారం పండుగ వాతావరణం ప్రతి సోమవారం పడలేచిన మర్రిచెట్టు ఆలయం వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కాకుండా ఇతర మండలాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వారి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు భక్తుల రద్దీ దృష్ట్యా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి రోజురోజుకు పెరుగుతున్న భక్తులకు అవసరమైన వసతులు సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈ అద్భుత స్థలమైన మహాలింగేశ్వర స్వామి పడి లేచిన మర్రి చెట్టు ప్రతిరోజు భక్తుల పూజలు అందుకుంటుందని పూజారులు అంటున్నారు ప్రతి గురువారం సాయిబాబా హారతి తర్వాత అన్నదానం చేపడతారు మహాశివరాత్రి పురస్కరించుకొన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించిన శివరాత్రికి మూడు రోజుల ముందు ఆరు నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి గ్రామంలోని యువకులు పెద్దలు దాదాపు 20 నుంచి 40 మంది 41 రోజుల పాటు శివదీక్షలు తీసుకొని స్వాములు ఆలయం ఆవరణలో ఉంటారు శివరాత్రి పర్వదిన రాత్రి జాగారం చేసి మరుసటి రోజు ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి మాల తీసి దీక్ష విరమిస్తారు శివరాత్రి నిలారం ఉన్న భక్తులు మరుసటి రోజు మహా అన్నదానం ఒక్కపొద్దుల విరమిస్తారు పడి లేచిన మర్రిచెట్టు పక్కన సాయిబాబా ఆలయం పక్కన 36 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం కొలువైంది ఈ విగ్రహ దాత నునుకొండ అంజయ్య నునుగొండ శ్యామల జ్ఞాపకార్థం శ్యామల కళ్యాణమండపం నిర్మించారు మహా లింగేశ్వర స్వామి చుట్టుపక్కల భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ధర్మశాల మంచినీటి సౌకర్యం మరుగుదొడ్ల నిర్మాణం వాహనాల పార్కింగ్ స్థలం కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని స్థానికలయ కమిటీ సభ్యులు తెలిపారు



మేడారం జాతర ఆదాయం 12.7 కోట్లు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆదాయం 12 కోట్ల 71 లక్షల 79280 రూపాయలు వచ్చింది. గతంలో కన్నా 26 లక్షల 29,5503 రూపాయలు ఎక్కువ వచ్చింది ప్రతి జాతరకు కోటి రూపాయలపైనే ఆదాయం పెరుగుతూ వస్తున్న ఈసారి మాత్రం అలా జరగలేదు. కాగా మేడారం నుండి లెక్కింపు మంగళవారం ముగిసింది భక్తుల నుంచి కానుకగా వచ్చిన ఎనిమిది వందల గ్రాముల బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండిని బ్యాంకులు భద్రపరిచారు

5, మార్చి 2024, మంగళవారం

పురోహిత వైభవారత్న బిరుదు ప్రధానం

 సర్ సివి రామన్ అకాడమీ హైదరాబాద్ సంస్థ ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలు ఆయా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి అవార్డులు ప్రకటిస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక ఇందూరు గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సమాఖ్య మాజీ కోశాధికారి ప్రస్తుత కార్యవర్గ సభ్యులు బ్రహ్మశ్రీ వేలేటి రామకృష్ణ శర్మ ఎంపిక కాబడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన 28వ సంవత్సర ఉగాది పురస్కారాల సందర్భంగా రామకృష్ణ శర్మ ని పురోహిత వైభవ రత్న బిరుదు ప్రదానంతో పాటు

76 హుండీల ద్వారా 93 లక్షలు

 కొనసాగుతున్న మేడారం హుండీలో లెక్కింపు ఇప్పటివరకు 481 హుండీలలో 11.25 కోట్ల ఇన్కమ్ చివరి దశకు వచ్చిన లెక్కింపు ప్రక్రియ

మేడారం మహా జాతర హుండీ ఆదాయం 11 కోట్ల 25 లక్షలకు చేరుకుంది ఆదివారం నాటికి 45 హుండీలను లెక్కించగా మొత్తం 10 కోట్ల 32 లక్షల మూడువేల రూపాయలు ఆదాయం వచ్చింది సోమవారం మరో 76 హుండీలను లెక్కించడంతో 93 లక్షల 67000 వచ్చాయి దీంతో ఇప్పటివరకు మొత్తం 481 లెక్కింపు పూర్తిగా 11 కోట్ల 25 లక్షల 70000 ఇన్కం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు తిరుగువారం కోసం ఉంచిన 22 హుండీలు సైతం సోమవారం హనుమకొండలోని టీటీడీకి చేరుకున్నాయి మొత్తం ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత మేడారం ఈఓ రాజేంద్రన్ తెలిపారు మేడారం హుండీల లెక్కింపు చివరి దశకు చేరుకుంది మొత్తం 540 ఉండేలా ఏర్పాటు చేయగా ఇంకా 59   హుండీలు లెక్కించాల్సి ఉంది

మార్గదర్శకత్వం అవసరము

 భగవతత్వం బోధపరచుకోవడానికి అడ్డదారి మార్గాలంటూ ఏమీ లేవని వ్యక్తులు లేనిది ఏది విశ్వంలో లేదు గనుక ఏ వ్యక్తికైనా అందుకు అంతర్దృష్టి ఒకటే సరియైన మార్గమని తత్వవేత్తలు చెబుతారు జ్ఞాన సమపార్జనకు అడ్డదారి ప్రయత్నాల వలన ఉపయోగము ఉండదు. సరి కదా ఎంతో విలువైన సమయం వృధా అవుతుంది. అదే కాకుండా తగిన ఫలితం లభించక నిరాశ మొదలై వ్యక్తిత్వాన్ని మరింతగా కృంగదీసేదిగా పరిణమిస్తుందని పెద్దల బోధనలు చెబుతాయి. పెద్దలను నిర్దేశించిన ఒక క్రమమైన పద్ధతిలో ప్రయత్నించి సాధన చేయడం వలననే వేదాంత విషయక జ్ఞాన సమపార్జన సాధ్యమవుతుందని మహాభారతం కూడా బోధించింది ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం చతుర్తాశ్వాసంలోని ఈ క్రింది పద్యంలో మనసుకు హత్తుకునే ఒక అర్థవంతమైన ఉదాహరణతో ఈ సంగతి విషయకరించబడింది చెట్టులో అగ్ని నిక్షిప్తమై ఉంటుంది అలాగని గుడ్డలతో నరికి చెట్టు లోపల అగ్నిని చూద్దామని ప్రయత్నిస్తే కనబడుతుందా కనబడదు కదా కానీ ఒక చెట్టుకు మరొక చెట్టు రాపిడి వలన అగ్నిపుట్టి అడవులను దహించి వేయడం తెలిసింది అలాగే ఆగమ కర్మలలో అగ్ని రాజయ్యడానికి ఎండిన రెండు చెట్టు కొమ్మల ముక్కలతో అరుణులు రాపిడి ద్వారా నిప్పును పుట్టించడం కూడా చూస్తూ ఉంటాం. ఇది దేనిని చెబుతుంది అంటే ఏ విషయాన్ని అయినా ఎలా గ్రహింపుకు తెచ్చుకోవాలో అలా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సఫలం అవుతుంది కానీ అడ్డదిడ్డమైన పద్ధతులు అవలంబించడం వలన ప్రయోజనం ఉండదు అన్న సంగతిని చెబుతుంది శరీరాన్ని నిద్రాహాలకు నిద్రాహారాలకు దూరం చేసినందువలన పరమమైన జ్ఞానం లభిస్తుందని చేసే ప్రయత్నం ఆ కారణం చేతనే సరైనది కాదని పెద్దలు చెబుతారు గురువు మార్గదర్శకత్వంలో నిర్దేశిత పద్ధతులలో ప్రయత్నించడం వలననే అది సాధ్యపడుతుంది అని పై పద్యంలో భావము ఒక సందర్భంలో మనవుకు దేవ గురువైన బృహస్పతికి జరిగిన సంభాషణలో బృహస్పతి మానవునికి చెప్పిన మాటలు ఇవి

అసలు కథ

 మరణం సంభవించే క్షణం అనే విషయమై చాలా ఏళ్ళ క్రితం ఉంటాయో శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు చేసింది గమనించిన అంశాలను వారు మాంట్రియల్ గెజిట్లో ప్రకటించారు గుండె కవటాల మార్కెట్లో అత్యంత నిపుణుడిగా పేరుందిన డాక్టర్ విలిఫ్రెడ్ జి బ్రేజిలో వాటిని సోదాహరణంగా వివరించారు మనిషి జీవన స్థితి నుంచి మరణస్థితికి మారే క్షణాలను నేను ఎన్నో సందర్భాలలో ప్రత్యక్షంగా గమనించాను ఆ సమయంలో ఎన్నో విచిత్రమైన మార్పులు సంభవిస్తాయి మనం స్పష్టంగా గమనించగలరు ఒక పరిణామం కళ్ళలోంచి జీవ కళ మాయమవుతుంది కళ్ళు అక్షరాల తెల్లగా నిర్జీవంగా మారిపోతాయి అన్నారాయన ఈ వివరాలన్నింటిని ఇస్కాన్ వ్యవస్థాపకులు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద తమ ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అనే గ్రంథంలో ప్రస్తావించారు తమకు జన్మనిచ్చిన జన్మించిన పసికందును పురిటి వాసనలతో వదిలేసి మేనక విశ్వామిత్రుడు ఎవరి దారిన వారు వెళ్లిపోయిన కథ మనకు తెలిసింది నేతరోడుతున్న పసి గుడ్డును పక్షులు రక్షించాయి శకుంతాలంటే పక్షులు శకుంతాలు కాపాడిన బిడ్డ కాబట్టి ఆమెకు కన్వర్ మహర్షి శకుంతల అని పేరు పెట్టారు భారతంలోని శకుంతలోపాఖ్యానం కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కథలలో ఒక రహస్యం ఏమిటంటే పసికం దగ్గర పక్షులు కాచుకున్నది కాపాడడం కోసం కాదు గమనించడం కోసం పసిబిడ్డ చారెడు పక్షుల రెక్కలు బారెడ కాబట్టి గొడుగు పట్టినట్లు అయింది నీడ దొరికింది వాస్తవానికి పసిప్రాణాలు కాస్త గుటుక్కుమంటే ఆ మాంసం పీక్కు తిందామని పక్షులు వేచి చూశాయి ఈలోగా కండువా మహర్షి వచ్చి ఆమెను కాపాడాడు దాంతో కావ్య గత ధోరణి అద్భుత మానవయ్య విలువల దిశగా సాగిపోయింది పరిమితమైన దయాద్ర హృదయాన్ని మానవత్వం అనుకుంటే అపరిమితమైన దానిని మాధవత్వంగా చెప్పుకోవాలి మహర్షులు మాధవజాతి మహనీయులు కన్వ మహర్షి ఆకువకు చెందినవారు కామంతో కళ్ళు మూసుకుపోయిన ఏ కామకురాలు కిరాతకంగా కనిపారేసింది అని జనం చిదరించుకునే దుస్థితి ఆని తురు గడ్డది సకల మాలిన్యాలతోనూ బిడ్డను చేతులలోకి తీసుకొని గుండెలకు హత్తుకున్న మహనీయుడు ఆ మహర్షి పండబారిన మనిషి గుండెను కాసింత చమర్చిలా మానవీయ విలువలకు చెందిన వ్యక్తులను కాసిని దానిలో మొలకెత్తేలా చేయడం ప్రాచీన కావ్యాల పరమ లక్ష్యం పనిలో పనిగా పక్షుల కారుణ్యాన్ని పరిచయం చేయడం కోసం అవి రెక్కలు విప్పి ఎండ తగలకుండా కాపాడాయని కవులు వర్ణించారు బిడ్డ ప్రాణాలతో నిలిచి ఉండడానికి అదే కారణం అని చెప్పారు ఇది అద్భుతమైన ప్రతిపాదన అందులో సందేహం ఏమీ లేదు అయితే సత్యం ఏమిటంటే పక్షులు పసికందు పై దాడి చేయాలంటే ముందు కాని గుడ్ల కదలిక ఆగిపోవాలి వాటిలో జీవకల అంతరించిపోవాలి ప్రియతకళా ఆవరించాలి కేవలం దానికోసమే పక్షులంతా సేపు కాచుకొని కూర్చుని ఉన్నాయి కదలని కదులుతున్నంతసేపు ఆ బిడ్డ జోలికి పోలేక ఆగిపోయాయి భక్షించాలని వచ్చి తమకు తెలియకుండానే బిడ్డను రక్షించాయి ఈ కథలో ఆధ్యాత్మికపరమైన అసలు రహస్యమేమిటంటే ఆ బిడ్డకు ఇంకా ఈ లోకంలో నూకలున్నాయి బ్రతికే యోగం ఉంది కాబట్టే మృత్యువు నీడే స్వయంగా మీకు గొడుగు పట్టింది ప్రాణాలు నిలబెట్టింది


శ్రీశైలం మల్లన్నకు తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలు

 స్థలం ఇస్తే 200 గదుల భవనం కడతాం అంటున్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి గారు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి తరఫున సమర్పించడం సంగతి తెలిసిందే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు నాలుగో రోజైన సోమవారం మయూర వాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం మయూర వాహనంపై శ్రీశైలం పురవీధులలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు శివ స్వాములతో శ్రీశైలం పోటెత్తింది భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం టిటిడి ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు శ్రీశైలం దేవస్థానం స్థలం కేటాయిస్తే టిటిడి దేవస్థానం తరఫున 200 గదుల భవనం కడతామని ప్రకటించారు క్షేత్రంలో టీటీడీ సత్రం పాత పడడంతో వాటిని ఆధునికరిస్తామని చెప్పారు

4, మార్చి 2024, సోమవారం

గజానన్ మహారాజ్ తొమ్మిదవ వార్షికోత్సవం

 పోతంగల్ మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో శ్రీ గజానన్ మహారాజ్ తొమ్మిదవ వార్షికోత్సవం ఆదివారం నాడు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయ కమిటీ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలు కీర్తనలు పల్లకి సేవ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు గ్రామస్తులు పాల్గొన్నారు

జగన్మాత కరుణ

 సీతాదేవిని మహాలక్ష్మి అవతారం అంటారు ఆ మహాలక్ష్మి కరుణకు మారుపేరు ఆమె మహాలక్ష్మి అయితే రాముడు నారాయణుడు సీతారాముల గురించి మాట్లాడుతున్నప్పుడు మహాత్ములు ఆడవాళ్లు రాముడి కృప కన్నా సీతాదేవి కృపనే గొప్పగా చెప్పారు ఒకానొక కాకి అపరాధం చేసింది రాముడు వెంటనే చివరికి రాముడు వద్దకు వచ్చి తనను క్షమించమని ప్రాధేయపడింది అప్పుడు పక్కనే ఉన్న సీతాదేవి జాలిపడి దానిని విడిచిపెట్టమని కోరింది దానితో రాముడు సారైన అన్నాడు సూర్పనఖ రగడ చేసింది అయితే సీతా పక్కన ఉండడంతో రాముడు సూర్పనకు ప్రాణం తీయకుండా హెచ్చరికలతో విడిచిపెట్టాడు ఇలా సీతాదేవి పక్కన ఉన్నప్పుడు రాముడు ఎవరిని వధించలేదు సీత పక్కన లేనప్పుడు రాముడు పలువురిని వధించాడని అంటారు రావణాసురుడిని వధించిన తర్వాత ఆంజనేయుడు అశోకవనంలో సీతతో మిమ్మల్ని ఇంత కాలము ఇబ్బంది పెట్టిన ఈ అసురుల నాశనానికి ఆదేశించండి అని కోరాడు అందుకు సీతాదేవి రావణాసురుడు ఆదేశాల మేరకే వారు అలా ప్రవర్తించారు వారికి ఏ విధంగాను హాని తలపెట్టకూడదు అని చెప్పింది జగన్మాతకు తప్పించి ఇంతటి కరుణ మరి ఎవరికి ఉంటుంది అందుకే ఆమెను జగన్మాతగా భావించాలం టారు. అమ్మవారికి భూమాత అనేగా మరొక పేరు

ఇస్కాన్ కు తొమ్మిది ఎకరాల మామిడి తోట విరాళము

 నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన కొండపావులూరి శ్రీనివాసరావు సుభాషిని దంపతులు తమ తొమ్మిదిన్నర ఎకరాల మామిడి తోటను ఇస్కాన్ సంస్థకు విరాళంగా అందజేశారు ఈ తోట విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుంది హైదరాబాదులో వ్యాపారం చేస్తున్న శ్రీనివాసరావు ఎన్నో ఏళ్లుగా శ్రీకృష్ణుడికి భక్తులు హరే కృష్ణ మూమెంట్ ఇస్కాన్ సంస్థలు సభ్యునిగాను ఉన్నారు నవీపేట మండలంలోని శాఖాపూర్ గ్రామ జీవ శివారులోని తమ మామిడి తోటను ఆదివారం ఇసుకనుకు అందజేశారు ఈ మామిడి తోటలో త్వరలో ఇస్కాన్ మందిరం వృద్ధాశ్రమం గోషాల ఏర్పాటు అవుతాయని శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు అలాగే హనుమాన్ ఫారంలో తమ సొంత డబ్బు లక్ష రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని శ్రీనివాసరావు తన తండ్రి వెంకటేశ్వరరావు పేరిట విరాళంగా ఇచ్చారు

రాజరాజేశ్వర ఆలయంలో తాగునీటి వసతికి నాలుగు ట్యాంకుల విరాళం

 నవీపేట మండలంలోని నాగేశ్వర్ లోని రాజరాజేశ్వర ఆలయంలో తాగునీటి సౌకర్యార్థం గ్రామానికి చెందిన కోనేరు పెద్ద భీమిరెడ్డి నాలుగు తాగునీటి ట్యాంకులను విరాళంగా అందజేశారు రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ తాగునీటి ట్యాంకులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బినోల సొసైటీ చైర్మన్ హనుమాన్లు తాజా మాజీ సర్పంచ్ సురేష్ నవీన్ సతీష్ తదితరులు ఉన్నారు

3, మార్చి 2024, ఆదివారం

తిరుపతి లడ్డు ధరలు తగ్గించేది లేదు

 డయల్ యువర్ ఈవోలో ధర్మారెడ్డి వెల్లడి

తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు లడ్డు బరువు పరిమాణం ఏమాత్రం తగ్గలేదని రేటు తగ్గించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తుడు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు దీనికి ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఉచితంగా అందిస్తున్నామని బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాలలో తప్ప మిగిలిన సమయంలో భక్తులు కావలసినవి లడ్డూలు కొనుగోలు చేసుకోవచ్చు అని సూచించారు

భయ సందేహాలు వద్దు

 మహనీయులు బోధించే వివిధయోగాలను సాధనలను ఆచరించ గోరే మామూలు మనిషిని సాధారణంగా ఒక సందేహం వెనక్కు లాగుతుంది ఈరోజు ఉత్సాహంగా దీనిని ఆరంభించిన అతి చంచలమైన నా బుద్ధి దీనిని చివరి వరకు సాగనిస్తుందా తీరా ఆరంభించి మధ్యలో వదిలేస్తే అప్పటివరకు చేసినదంతా వ్యర్థమైపోతుంది కదా అని మరొక భయం కూడా ఈ మంత్ర తంత్ర ధ్యాన యోగ ఆచరణలు కొన్ని సగంలో మానేస్తే వికటించి కీడు చేసే ప్రమాదం ఉంటుందని అలా ఆచరణ లోపాల వల్ల కలిగే కీడును ప్రత్య వాయం అంటారు

ఏ ప్రత్య వాయుము లేని ఒక మార్గాన్ని భగవద్గీత చెప్తుంది అది నిష్కామ కర్మయోగం కర్మ చేయడం వరకే నాకు అధికారం దానికి ఫలానా ఫలం కలగాలని కోరి అధికారం నాకు లేదు అన్న ఎరుకతో జయాపజయాలు సాఫల్య వైఫల్యాల మీద దృష్టి లేకుండా నీ ధర్మమేదో చిత్తశుద్ధితో నువ్వు చెయ్యి ధ్యాసంతా సవ్యంగా కర్మ చేయడం మీదే ఉంచు. అప్పుడు ఆ కర్మఫలం నీకు చుట్టుకోదు దాని వలన నీకు ఎలాంటి పాపము కలగదు అన్నాడు శ్రీకృష్ణుడు గీతాలు శ్రీకృష్ణుడే నిష్కామ కర్మపరులైన వాళ్లందరికీ ఒక ముఖ్యమైన హామీ ఇచ్చాడు నా ఇహ అభిక్రమ నా సహస్తి ఈ యోగములు చేసిన కృషికి నాశనం ఉండదు అనుకున్నట్లుగా ఆచరణ తుది దాకా సాగకపోయినా ఆరంభించినప్పటి నుంచి ఆపేసే వరకు చేసిన కృషికి దానికి తగిన ఫలితం లభిస్తుంది ప్రత్య వాయహ నా విద్యతే మధ్యలో ఆపడం వలన ఈ సాధన వికటించడం కీడు చేయడం అనే ప్రమాదం లేనేలేదు అంతేకాదు ఈ ధర్మం స్వల్పంగా ఆచరించిన ఇది సంసార సాగర మహా భయం నుంచి కాపాడుతుంది కారణం ఫలం మీద దృష్టి ఉన్నవాడి బుద్ధి పరిపరి విధాల పరిగెత్తుతుంది కార్యం ఫలించదేమో ఇది సరైన మార్గము కాదు మోతాదు ఎక్కువ తక్కువలు ఉన్నాయేమో ఎంత సమయం పడుతుందో విఘ్నాలు కలుగుతాయి ఏమో సాటి వాళ్లు ఏం చేస్తున్నారు ఇలా ఎన్నెన్నో శంకర్ వేధిస్తాయి సాఫల్యం సంగతి వదిలి చేసే పని మీదే ధ ్యాస ఉంచితే బుద్ధి ఏకాగ్రంగా నిశ్చితంగా ఉంటుంది కనుక మనసు నిశ్చింతగా ఉంటుంది

అట్టముక్కలతో అయోధ్య రామ మందిర నిర్మాణం

 రాజంపేట మండల కేంద్రానికి చెందిన వార్డుల నాగభూషణం పట్టముక్కల సహాయంతో అయోధ్య రామ మందిర నిర్మాణం చెక్కి పావురా అనిపించారు గతంలో చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆయన శివాజీ విగ్రహాన్ని చెక్కారు తనకు ఉన్న కలలను ప్రదర్శిస్తూ పలువురిని ఆకట్టుకుంటున్నారు శుద్ధముక్కపై శివాజీ విగ్రహాన్ని తయారు చేయడం వల్ల పలు యువజన సంఘాల ప్రతినిధులు సభ్యులు ఆయనను అభినందించారు



మేడారంలో 317 హుండీల లెక్కింపు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది గురువారం మొదలైన హుండీల లెక్కింపు ప్రక్రియ మరో రెండు రోజులపాటు కొనసాగుతున్నది జాతరలో మొత్తం 518 ఉండి ఉండగా వాటిని వరంగల్కు తరలించి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో భద్రపరిచి గుండెలను లెక్కిస్తున్నారు ఇప్పటివరకు 317 లెక్కించగా 9 కోట్ల 60 లక్షల 36వేల రూపాయలు ఆదాయం సమకూరింది మరో 2001 ఎక్కించాల్సి ఉంది మొదటి రోజున 114 లెక్కించగా మూడు కోట్ల 15 లక్షల 40 వేల రూపాయలు రెండవ రోజున 71 లెక్కించగా రెండు కోట్ల 98 లక్షల 35 వేల రూపాయలు ఆదాయం రాగా మూడవరోజు 112 ఎక్కించగా మూడు కోట్ల 46 లక్షల 61 వేల రూపాయల ఆదాయం వచ్చింది  మిగిలిన రెండు వందల ఒక్క హుండీల లెక్కింపు మరో రెండు రోజులలో పూర్తి కానున్నది

జాతరలలో భాషలకు అర్థాలు అనేకం

 తెలంగాణలో ఏ గ్రామం వెళ్ళిన ఎక్కడ చూసినా గ్రామదేవతలు దర్శనమిస్తారని మన దేవతలు సంప్రదాయ జాతరలకు కొదవలేదని టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య గారి చెప్పారు తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించిన పండుగల సందర్భంగా ప్రజలు మాట్లాడే భాషకు అర్థాలు తెలిపే పదకోశాన్ని శనివారం శైలజ రామయ్య తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు ఇలాంటి అరుదైన ప్రయోగం చేసి ముద్రించిన సాహిత్య అకాడమీ ఆమె అభినందించారు ప్రజలకు ఎప్పుడు అవసరమయ్యే చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ పుస్తకం ఎంతో విలువైనన్నారు గ్రామీణ ప్రాంతాలలో జాతర సందర్భంగా పలికే మాటలు భాషను వివరించే తొలి గ్రంథమని అన్నారు ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ సంచాలకులు కేనికిల తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాల చారి డాక్టర్ రాపోలు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట

 యాదాద్రి ఇకపై యాదగిరిగుట్టగా పిలవబడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ మేరకు నామకరణం చేస్తూ జీవో జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు యాదగిరిగుట్టగానే ఉంటే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు తర్వాత ప్రజలకు యాదగిరిగుట్టగానే తెలుసు ఇప్పుడు యాదాద్రి అంటే ఎలా ఉంటుంది అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో యాదగిరిగుట్టను సందర్శించి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడతారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు యాదాద్రి పేరు చిన్న జీయర్ స్వామి సూచించారని ప్రచారం జరుగుతుంది క్షేత్ర దర్శనానికి గత సీఎం వచ్చినప్పుడు యాదగిరిగుట్టదని అధికారికా రికార్డుల్లో ఉంది అన్నారు అని తెలిపారు మధ్యలో  చిన్న జీయర్ స్వామి సూచన మేరకు యాదాద్రిగా పేరు మారిందని వివరించారు వ్యవహరించే విధంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

2, మార్చి 2024, శనివారం

కళ్ళకు గంతలతో అయోధ్యకు చేరుకున్న ఇంద్రజాలికులు

 8 రోజులు 1600 కిలోమీటర్లు కళ్ళకు గంతలతో ద్విచక్ర వాహనాలపై అయోధ్య రాముని చెంతకు లక్ష్యాన్ని చేరుకున్న ఇద్దరు ఇంద్రజాలికులు



హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు ఇంద్రజాలకు వినూత్న ప్రయత్నం చేశారు కళ్ళకు గంతలు కట్టుకొని ఎనిమిది రోజులు ద్విచక్ర వాహనంపై సుమారు 1600 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్య బాలరాముడిని దర్శించుకుని అనుకున్న లక్ష్యం సాధించారు దిల్సుఖ్నగర్కు చెందిన మారుతి జోషి సరూర్నగర్ కు చెందిన రామకృష్ణ మిత్రులు ఇద్దరూ ఇంద్రజాలికులే మారుతి బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ సమయం దొరికినప్పుడల్లా మ్యాజిక్ షోలు చేస్తుండగా రామకృష్ణ పూర్తిస్థాయి మెజీషియన్ గా ప్రదర్శనలు ఇస్తున్నారు రామభక్తుడైన మారుతి జోషి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో బాలరాముడిని దర్శించుకోవాలని అనుకున్నారు ఈ నేపథ్యంలోని భక్తిని వినూత్నంగా ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని భావించారు అందుకే కళ్లకు గంతలు ముసుగు వేసుకొని ద్విచక్ర వాహనంపై అయోధ్య చేరుకోవాలని సంకల్పించారు ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా ప్రమాదకర ప్రయాణం వద్దని వారించారు స్నేహితుడి రామకృష్ణ మారుతితో కలిసి వెళ్తానని చెప్పడంతో అంత ఒప్పుకున్నారు ఇలా ఫిబ్రవరి 23న ముచింతలోని చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించారు తొలి రోజు ముచ్చింతల నుంచి కామారెడ్డి ఆదిలాబాద్ నాగపూర్ సీఎం లతన్ ధన్ కాశి తర్వాత శుక్రవారం రాత్రి అయోధ్య చేరుకొని రాముడిని దర్శించుకున్నారు దారి పొడవున రామభక్తులు అభినందిస్తూ ముందుకు సాగనంపారని మారుతి జోషి తెలిపారు ఆశ్రమాలలో బసచేస్తూ ముందుకు సాగినట్లు తెలిపారు కళ్ళకు గంతలతో వాహనం నడిపేందుకు నెలరోజులు సాధన చేశామని ఆ తర్వాత యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు

రెండు రోజుల మేడారం హుండీల ఆదాయము ఆరు కోట్లకు పైగా

 రెండో రోజు కరెన్సీ కానుకలు రెండు కోట్ల 98 లక్షలు శుక్రవారం తెరిచిన హుండీలు 71 మొత్తం 535 లెక్కించినవి 205

మేడారం మహా జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది రెండో రోజున శుక్రవారం నాటికి ఆదాయం 6 కోట్ల 13 లక్షల 75 వేలకు చేరింది జాతరలో దేవాదాయ శాఖ అధికారులు 535 హుండీలను ఏర్పాటు చేయగా హనుమకొండ టిటిడి కళ్యాణ మండపానికి పూర్తిగా నిండిన 518 బాక్సులు చేరాయి మిగతావి తిరుగుబాటు భక్తుల కోసం అక్కడే ఉంచారు గురువారం కౌంటింగ్ ప్రక్రియ మొదలవగా మొదటి రోజు 134 హుండీలలో మూడు కోట్ల 15 లక్షల 40000 ఇండియన్ కరెన్సీ వచ్చింది రెండో రోజున శుక్రవారం మధ్యాహ్నం నాటికి సమ్మక్క తల్లి గద్దె వద్ద ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు పూర్తయింది తర్వాత సార్లమ్మ హుండీలతో కలిపి 71 హుండీలను తెరవగా రెండు కోట్ల 98 లక్షల 35వేల రూపాయల ఆదాయం వచ్చింది మొత్తంగా రెండు రోజుల్లో ఆరు కోట్ల 13 లక్షల 75 వేల రూపాయలు వచ్చిందని అకౌంట్లో జమ చేశామని ఎండోమెంట్ ఆఫీసర్లు పేర్కొన్నారు



శంఖం యొక్క చరిత్ర

 ఆధ్యాత్మికంగా శంఖం పవిత్రతకు చిహ్నము శుభాలకు సూచిక వైజ్ఞానిక ప్రయోజనాల కని అమృతం కోసం క్షీరసాగర మధనం చేస్తున్న సమయంలో పాలసముద్రం నుంచి అది బయటకు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి దానికి పాంచ జన్యం అని పేరు దానిని శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు దాని తర్వాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా ఆయన స్వీకరించాడు ముందుగా శంఖం దాని వెంటే లక్ష్మీదేవి రావడంతో శంఖాన్ని లక్ష్మీదేవి అన్నగా అదృష్ట వస్తువులలో ఒకటిగా చెబుతున్నాయి మన పురాణాలు అంటే మంచి కమ్ అంటే జలం అని అర్థాలు అంటే జలాన్ని పావనం చేసేదని భావము మామూలు నీటిని శంఖంలో పోసి అభిషేకం చేస్తారు శంఖంలో పోస్తేనే తీర్థం అనే నానుడి ఇలానే పుట్టింది దక్షిణావృత శంఖం కుడివైపు తెరుచుకొని ఉంటుంది దక్షిణావృత శంఖాలను పూజా విధానంలో వనరుగా వినియోగించారు దైవ స్వరూపంగా భావించి వాటిని పూజిస్తారు ఇవి ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఆ దరిదాపులకు రావని నమ్ముతారు ఎడమవైపు తెచ్చుకొని ఉండే శంఖాన్ని రామావృత శంఖం అంటారు దీన్ని పూజా విధానాల్లో తరచుగా వాడుతారు ఇదే కాకుండా శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి ఆకారం పరిమాణం లక్షణాలను బట్టి మధ్యమావర్త లక్ష్మి గోముఖ కామధేను దేవా సుగోష గరుడ మణి పుష్పక రాక్షసని రాహు కేతు కూర్మా అనే పేర్లతో శంఖాలు ఉన్నాయి

చక్రవర్కంతో యుద్ధానికి తరపడేటప్పుడు శంఖం పూరించడం అనేది యుద్ధ నియమాలలో ఒకటి మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పాంచ జన్య శంఖాన్ని పూరించాడు అర్జునుడి శంఖానికి దేవదత్తమని పేరు భీముడు శంఖం పేరు పావురకం యుధిష్టురుడి శంఖం అనంత విజయం నకులూరి శంఖం సుభోష సహదేవుడు శంఖానికి మని పుష్పం అని పేరు యుద్ధంలో విజయం సాధించాక దానిని దానికి సూచకంగా కూడా శంఖాన్ని పూరించడం ఒక ముఖ్యచారం. శంఖాన్ని ఊదడం వలన అనేక శారీరక మానసిక రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్య ఫలితాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది శంఖాన్ని ఊదడం వలన శరీరానికి వ్యాయామం కలుగుతుంది ముఖ్యంగా ఊపిరితిత్తుల పనితీరు శ్వాసక్రియ బాగుంటాయి సంఖ్యాన్ని ఊదడం వలన మెదడు చురుకుతనం పెరుగుతుంది మనిషిలో రజోతము గుణాలు నశించి సత్వగుణం పెరుగుతుందని అందువలన శంఖాన్ని పూరించడం గాని ఆ ధ్వని వినడం గాని చేయాలని ఆయుర్వేద యోగ శాస్త్రాలు సూచిస్తున్నాయి శంఖం ఊదడం వలన ఇంటి ఆవరణలోని దుష్ట శక్తులు దూరంగా పారిపోతాయని పురాణాలు చెబుతున్నాయి శంఖం పూరించేటప్పుడు వెలువడేది పని దాని కంపనాల వలన ఆ పరిసరాల్లో ఉండే క్రిమి కీటకాలు వాతావరణంలో ఉండే రోగకాల క్రీములు నశిస్తాయని వైజ్ఞానిక శాస్త్ర కథానము శంఖాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసే ఔషధ ప్రక్రియలు గాను ఉపయోగపడతాయి



యాదాద్రి శుడికి బంగారు కిరీటాలు

 యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని కళ్యాణమూర్తులకు రెండు బంగారు కిరీటాలు ఒక అభయ హస్తమాభరణాలను హైదరాబాద్కు చెందిన తడకమల్ల కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు శుక్రవారం అందజేశారు వీటి బరువు 250 గ్రాములు ఉంటుందని పేర్కొన్నారు వారు ముందుగా శ్రీ స్వామిని దర్శించుకుని అనంతరం ముఖ మండపంలో ఈవో రామకృష్ణారావు అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తికి ఆభరణాలను అందజేశారు



1, మార్చి 2024, శుక్రవారం

ఆది శంకరాచార్యులు అక్షరాభ్యాసం చేసింది ఇక్కడే

 




బడికి వెళ్లబోయే పిల్లలకు ముందుగా సరస్వతి దేవి సమక్షంలో అక్షరాభ్యాసం చేయడం తెలిసింది కానీ ఈ ఆవనం కోడ్ సరస్వతి దేవి ఆలయంలో పిల్లలతో పాటు ఉన్నత విద్యావంతుడు పెద్దపెద్ద అధికారులు సైతం అక్షరాభ్యాసం చేయించుకోవడం విశేషం పరుశురాముడు నిర్మించిన ఈ ఆలయంలోనే జగద్గురు ఆదిశంకరాచార్యులకు అక్షరాభ్యాసం జరిగిందని ప్రతిదీ

అద్వైత వేదాంత సృష్టికర్త అయిన జగద్గురు ఆదిశంకరాచార్యులకు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అక్షరాభ్యాసం జరగలేదంట కొన్నాళ్లకు శంకరాచార్యులు తల్లి ఈ ఆలయానికి తీసుకొచ్చే అమ్మవారి సమక్షంలోనే అక్షరాభ్యాసం చేయించిందని ఐతెహ్యం అలా వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యవ్వనం కోడ్ సరస్వతి దేవాలయం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ అక్షరాభ్యాసాన్ని చేయించుకునే వారికి చదువుతోపాటు వాక్కును అందించే శక్తి స్వరూపిణిగా సరస్వతి దేవి పూజలు అందుకుంటుంది ఈ ఆలయంలో అమ్మవారితో పాటు జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తిని ఆటంకాలను తొలగించి విజయాలను అందించే వినాయకుడిని దర్శించుకోవచ్చు.

స్థల పురాణము.. ఒకప్పుడు ఈ ఊరివాళ్లు గడ్డి కోసేందుకు వెళ్లినప్పుడు ఒక రాయికి కొడవలి తగిలి నెత్తురోడిందట సరిగ్గా అప్పుడే పరశురాముడు అక్కడికి వచ్చి ఆశిలలో సరస్వతి దేవి ఉందని గ్రహించి ఆ శిలనే ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించాడని కథనం అలా పరశురాముడు నిర్మించిన 108 దుర్గాలయాలలో అవనం కోడ్ సరస్వతి దేవి సన్నిధానం కూడా ఒకటి

అక్షరాభ్యాసం రెండు రకాలుగా..

ఈ ఆలయంలో విద్యారంభం విద్యా వాగేశ్వరి పేరుతో రెండు రకాల అక్షరాభ్యాసాలు చేస్తారు చదువును మొదలుపెట్టే పిల్లలకు విద్యారంభాన్ని నిర్వహిస్తే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు విద్యావాహిస్వరి పూజను చేయించుకుంటారు ఒక్క విజయదశమి గ్రంథ పూజగా పిలిచే ప్రత్యేక పర్వదినాలలో తప్ప ఏడాది మొత్తం ఉదయం పూట అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు ఇక్కడ ఆ ప్రక్రియ కూడా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది ఆలయంలోని ప్రధానార్చకుడు అమ్మ వారిని పూజించిన బియ్యాన్ని తీసుకొచ్చి అందులో ఓం హరి శ్రీ గణపతియే నమః అని పిల్లల చేత రాయిస్తాడు. తర్వాత అదే నామాన్ని వాళ్ళ నాలుక పైన రాస్తాడు ఆ ప్రక్రియ పూర్తయ్యాక బియ్యాన్ని పిల్లలకే ఇచ్చేసి అమ్మవారిని అభిషేకించిన నెయ్యిని ప్రసాదంగా ఇస్తారు అక్షరాభ్యాసం చేయించాలి అనుకునేవారు మనీ నరయంగా పిలిచే నాలుక గంట కలం ఆకారాలను దేనికి సకానుకగా సమర్పించడం కనిపిస్తుంది దాని వలన పిల్లలలో వాక్కు వినికిడి శక్తి పెరిగి విద్య వస్తుందని భక్తుల నమ్మకం ఇక విద్యా వాగేశ్వరి పేరుతో నిర్వహించే పూజలు చేయించుకునేందుకు పండితులు రీసర్చ్ స్కాలర్లు పెద్దపెద్ద అధికారులు ఉన్నత విద్య కోసం పోటీ పరీక్షలు రాసేవారు ఆసక్తి చూపిస్తారు ఆ పూజ వల్ల అజ్ఞాన సమపారచనతోపాటు చదువులలో ఏకాగ్రతకుదురుతుందని ఉద్యోగాలలో పదోన్నతి లభిస్తుందని అంటారు ఆలయానికి వచ్చే భక్తులు ఈ ప్రాంగణంలోని ఇసుకలోను అక్షరాలను రాయడానికి చూడవచ్చు

పాస్పోర్ట్ సన్నిధానంగాను..

అవనం కోడ్ సరస్వతి దేవి ఆలయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా నడుం బస్సెరీలో ఉంటుంది ఉన్నత విద్యా లేదా ఉద్యోగాల నిమిత్తము విదేశాలకు వెళ్లేవారు ముందుగా అమ్మవారి సమక్షంలో పాస్పోర్టులను ఉంచి పూజిస్తే ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాగడంతో పాటు విజయాలు సొంతమవుతాయని ఉద్దేశంతోనే విమానం ఎక్కే ముందు ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని పాస్పోర్టులకు పూజలు చేయిస్తారు అందుకే ఈ సన్నిధానానికి పాస్పోర్ట్ ఆలయం అని పేరు ఉంది అదే విధంగా కళాకారులు రచయితలు, సైతం తమ పుస్తకాలను సంగీత వాయిద్యాలను అమ్మవారి సమక్షంలో ఉంచి పూజలు చేయిస్తూనే తమకు వచ్చిన విద్యను ఇక్కడ ప్రదర్శించేందుకు ప్రాధాన్యమిస్తారు ఇక స్వయంభూవుగా సాక్షాత్కరించిన అమ్మవారు ఈ ఆలయంలో పడమర వైపు దర్శనమిస్తుంది అమ్మవారితో పాటు దక్షిణామూర్తిని వినాయకుడిని దర్శించుకోవచ్చు సరస్వతి దేవికి ఈరోజు వారే చేసే పూజలతో పాటు ఏడాదికోసారి మార్చి నెలలో పురం పేరుతో పది రోజులపాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరిపిస్తారు


కౌలాస్ మహాన్తేశ్వర మఠం ఉత్తరాధికారిగా నాగేశ్వర్ మన్మధ స్వామి

 జుక్కల్ మండలంలోని కౌలాస్ మహంతేశ్వర మఠం సంస్థాన పీఠానికి ఉత్తరాధికారిగా నాగేశ్వర మన్మధ స్వామి నియామకమయ్యారు గురువారం మఠంలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత మఠాధిపతి మల్లికార్జున స్వామి మహారాజా ఆధ్వర్యంలో నూతన ఉత్తరాధికారి నియామకం చేపట్టారు వృషభలింగ శివాచార్య మఠాధిపతి బసవలింగ శివాచార్య మహారాజ్ హానేగా పీఠాధిపతి శంకరాలింగ శివాచార్య మహారాజు కథంగం పీఠాధిపతి మల్లికార్జున శివాచార్య మహారాజ్ గుడిమెట్ మహారాజ్ మహాదేవ స్వామి ఆధ్వర్యంలో ఉత్తరాధికారిగా నియామక ఏర్పాట్లు చేపట్టారు కార్యక్రమంలో కౌలాస్ వీరశైవ లింగాయత్ సమాజ్ నాయకులు వీరేశ్ పటేల్ ప్రకాష్ పటేల్ వినయ్ పటేల్ మల్లికార్జున అప్ప బాబాయ్ అప్ప కాశప్ప గూడ సాయిలు తదితరులు పాల్గొన్నార



అపురూప ఆలయంలో భారతి నృత్యానికేతన్ చిన్నారుల నృత్య ప్రదర్శన

 


అపురూప వెంకటేశ్వర స్వామి పుష్కర బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్దగల భారతి నృత్యానికేతన్ విద్యార్థులతో ప్రత్యేక నృత్య ప్రదర్శన చేయించినట్లు నాట్య గురువు సరోజ సుధీర్ గురువారం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మమ్మల్ని ఆహ్వానించిన దేవస్థానం కమిటీ వారికి విజయ విద్యాసంస్థల అధినేత్రి అమృతరతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు



పూరి జగన్నాథ రత్న బాండాగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ

 పూరి జగన్నాథ రత్నభాండగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ

ప్రఖ్యాత పూరి క్షేత్రంలోని జగన్నాథ ఆలయంలో అమూల్యమైన ఆభరణాలతో తరతరాలుగా భద్రపరిచిన రత్న భాండాగారంపై కొన్నిళ్లుగా చర్చ జరుగుతుంది మూసి ఉన్న ఈ రత్న భాండాగారం తెరవడానికి అనేకసార్లు ప్రయత్నాలు జరిగిన ఫలించలేదు తాళాలు కూడా అదృశ్యం కావడం తర్వాత అవి లభించడం అనుమానాలకు దారి తీసింది విలువైన ఆభరణాలు ఉన్నాయో ఇంతవరకు జాబితా తయారు కావడం కానీ వాటిని లెక్క కట్టడం కాని జరగలేదు ఈ నేపథ్యంలో రత్న భాండాగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఉన్నత స్థాయి కమిటీని నియమించింది సుప్రీంకోర్టు మాజీ జడ్జి అర్జిత్ వర్షాయత్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం వెల్లడించారు అనేక దశాబ్దాలుగా మూతపడి ఉన్న ఈ రత్న బాండాగారంలోని ఆభరణాలు ఇతర విలువైన వస్తువుల జాబితా తయారు చేయడానికి వాటిని పర్యవేక్షించడానికి ఒడిశా హైకోర్టు ఆదేశాలపై ఈ కమిటీని నెలకొల్పినట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు ఈ కమిటీలు మాజీ సుప్రీం జడ్జి జస్టిస్ అర్జిత్ ప్రశాంత్ తో పాటు ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ రమాకాంత పాండ రైస్ చైర్మన్గా నియామకమయ్యారు అలహాబాద్ బ్యాంక్ మాజీ సీఎం డి డాక్టర్ బిదు భూషణ్ సమల్ చార్టర్డ్ అకౌంటెంట్ ఏకే సభకు పూరి రాజ వంశీకులు గజపతి దివ్య సింగదేవ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధిగా దుర్గాప్రసాద్ దాస్ మహాపత్ర మాధవ చంద్ర మహాపాత్ర జగనాత్కార్ గణేష్ మేకప్ సేవకులుగా పూరీ కలెక్టర్ శ్రీ జగన్నాథ్ ఆలయ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ నియామకమయ్యారు

మానేపల్లి హిల్స్ పై స్వరనగిరి

 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని మానేపల్లి హిల్స్ పై మానేపల్లి దంపతులు రామారావు విజయలక్ష్మి సారధ్యంలో నిర్మించిన స్వర్ణ గిరి పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రాణ ప్రతిష్ట ఆలయ ఉత్సవాల కోసం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు మానేపల్లి హిల్స్ అధినేత మానేపల్లి రామారావు ఆయన కుమారులు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణ తెలిపారు నుంచి ఆరు వరకు ఆరు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈనెల 6న వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 116కు జరిపించి అనంతరం శాంతి కళ్యాణంతో కార్యక్రమాలు సంపన్నం కానున్నట్లు తెలిపారు భువనగిరి పట్టణానికి పూత వేటి దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి అని నమ్మకలనం చేసి తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు అందరు సహాయ సహకారాలు కావాలని కోరారు నూతన ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ముందు రోజు బుధవారం ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మానేపల్లి హిల్స్ కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణ గిరి అని నామకరణం చేసిన కొండమీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తిన్నచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సుభిశాలంగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి శ్రీ గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉప ఆలయాలు నిర్మించినట్లు తెలిపారు. దేవాలయావరణలో మనోభీష్ట ఫలకం ప్రత్యేక ఆకర్షణ భక్తుల విన్నపాలు దీని ద్వారా స్వామివారికి అనుసంధానం అవుతాయని తెలిపారు ఈ సమావేశంలో ఆలయ రూపశిల్పి ప్రముఖ సపతి డిఎన్వి ప్రసాద్ వేద పండితులు కుటుంబ సభ్యులు ఉన్నారు

షోడశ లక్ష్ములు పూర్ణ ఫలాలు

 మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్టలక్ష్ముల ప్రతీకలే అష్టలక్ష్ములను పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయి అనేది రుషి వచనము షోడశ అంటే 16 రూపాయలు ఆ పూర్ణ ఫలాలు ఇవే

యశోలక్ష్మి విజయము కీర్తి

 విద్యాలక్ష్మి జ్ఞానము జ్ఞానము 

ధైర్యలక్ష్మి ధైర్యం 

ధనలక్ష్మి సంపద 

సంతానలక్ష్మి సంతానము 

ధాన్యలక్ష్మి పంటలు

 గజలక్ష్మి సమృద్ధి

 వీరలక్ష్మి శౌర్యము

 సామ్రాజ్యలక్ష్మి శక్తి సంపద

 మోక్షలక్ష్మి ముక్తి 

సౌమ్యలక్ష్మి అందం ఐశ్వర్యం 

సిద్ధలక్ష్మి ప్రాప్తి

 శ్రీలక్ష్మి సంపద

 సౌభాగ్య లక్ష్మి 

సౌభాగ్యం ఐశ్వర్యం

 ప్రసన్నలక్ష్మి ఆనందం 

జయలక్ష్మి విజయము

కన్నుల పండుగ విగ్రహ ప్రతిష్టాపన

 లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో గణపతి శ్రీ వీరభద్ర సమేత భద్రకాళీ దేవి శివలింగం నంది విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలుకుట శ్రీ మంగి రాములు మహారాజ్ వేద పండితులు యోగేష్ స్వామీల ఖర కమలములచే కన్నుల పండుగ నిర్వహించారు ఉదయం నుండి యంత్ర ప్రతిష్ట కళ్యాణం ఉత్సవం కాలన్యాసం నేత్రోన్ మలను స్వామివారి అలంకరణ సర్వదర్శనం మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా రాములు మహారాజు మాట్లాడుతూ గణపతి వీరభద్ర సమేత శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని ప్రజల ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆశీస్సులంతా చేశారు అనంతరం భక్తుల సౌకర్యార్థం కమ్మనైన వంటకాలతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పురోహితులు విశ్వనాథ శాస్త్రి పృథ్వి స్వామి వికాస్ స్వామి నిఖిల్ స్వామి లేడీస్ పెద్దలు మహిళలు యువత యువకులు పాల్గొన్నారు



కొమురవెల్లి ఆలయంలో విరాట్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్

 విరాట్ ఫౌండేషన్ ఫ్లై హై కన్సల్టెన్సీ సంస్థాపకులు యష్పాల్ వీరగోని ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం వద్ద భక్తులకు చల్లని మంచినీటిని అందించేందుకుగాను నెలకొల్పిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించాలని కోరుతూ ఆ సంస్థ బాధ్యులు గురువారం సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సంస్థ డైరీ ని మంత్రికి ప్రధానం చేశారు కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తులకు మంచినీటిని అందించాలని గొప్ప సంకల్పంతో వాటర్ ప్లాంట్ నెలకొల్పిన విరాట్ ఫౌండేషన్ సంస్థాపకులు సభ్యులను మంత్రి అభినందించారు మంత్రిని కలిసిన వారిలో విరాట్ ఫౌండేషన్ సంస్థాపకులు యష్పాల్ వీరగోని ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆకుల సోనియా సభ్యులు తానే సురేష్ పటేల్ తదితరులు ఉన్నారు

కన్నూర్ మక్కం భగవతి ఆలయం

 కేరళలోని కన్నూర్లో గురువారం ఉదయం చలాకడం కొట్టు మక్కం భగవతి ఆలయం వద్ద దయ్యం కళాకారులు నిర్వహించిన ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇది



రామయ్య హుండీ ఆదాయం ఒక కోటి 81 లక్షలు

 భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు 56 రోజులకు ఒక కోటి 81 లక్షల 80 వేల 925 ఆదాయం వచ్చిందని వివో ఎల్ రమాదేవి తెలిపారు ఇందులో అన్నదాన సత్రంలోని నుండి ద్వారా 388100 బంగారం 174 గ్రామంలో వెండి కిలో 248 గ్రాములు ఒక వెయ్యి ఒక వంద పదిహేను యుఎస్ డాలర్లు 1000 సౌత్ ఆఫ్రికా ర్యాంట్స్ 90 కెనడా డాలర్లు 145 ఆస్ట్రేలియా డాలర్లు 17 మలేషియా రింగ్ హిట్స్ 25 ఇంగ్లాండు పౌండ్స్ 6 సౌదీ అరేబియా రియాల్స్ 100 జపాన్ యెన్ 20 థాయిలాండ్ బాతులు 15 నేపాల్ రుపీలు 15 యూఏఈ థర్హ్యమ్స్ ఆరు ఖతార్ రియాన్సు 100 ఒమన్ బైసాసు పది బంగ్లాదేశ్ టాకాలు వచ్చాయని చెప్పారు

నగదు విదేశీ కరెన్సీని బ్యాంకులో జమ చేశామని తెలిపారు



మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

 


మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు

గురువారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ బందోబస్తు మధ్యన లెక్కింపు ప్రక్రియ మొదలైంది దేవాదాయ రెవిన్యూ శాఖల సిబ్బంది స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో  లెక్కింపు జరుగుతుంది

హుండీలో బంగారు తాళిబొట్లు ఫారిన్ కరెన్సీలతో పాటు ఫేక్ నోట్లను కూడా భక్తులు కానుకలుగా వేశారు 518 హుండీలలో ఒక్కో హుండీని ఓపెన్ చేస్తూ లెక్కిస్తున్నారు అనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను గురువారం ఎండోమెంట్ పోలీస్ మేడారం పూజారులు ప్రారంభించారు హుండీలలో విలువైన బంగారు వెండి ఆభరణాలతో పాటు చిల్లర కాయిన్స్ ను భక్తులు భారీగా వేశారు టన్నులకొద్దీ ఒడిబియ్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు కాగా మొదటి రోజు మూడు కోట్ల రూపాయల 15 లక్షల 40 వేల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపార మొదటిరోజు ఆదాయాన్ని అధికారులు ఎండోమెంట్ అకౌంట్ లో జమ చేశారు లెక్కింపు ప్రక్రియను దేవాదాయ శాఖ డిప్యూటీ అడిషనల్ కమిషనర్లు శ్రీకాంతరావు సునీత పర్యవేక్షిస్తున్నారు

బంగారు భరిణలు వెండి ఉయ్యాలలు జాతరలో  చాలామంది భక్తులు తమ మొక్కులలో భాగంగా బంగారు వెండి ఆభరణాలను హుండీలలో వేశారు లెక్కింపు సమయంలో ప్రతి బాక్సులు బంగారు తాళిబొట్లు కుంకుమ భరణి కడియాలు బయటపడుతున్నాయి వెండితో చేసిన ఊయలలు సమ్మక్క సారలమ్మ తల్లుల కన్నుల రూపాలు నాగుపాము ముద్రలు ఇంటి బొమ్మలు తదితరాలు కానుకలుగా వచ్చాయి వాటిని ప్రత్యేక హుండీలో వేసి తాళాలు వేసి భద్రపరిచారు జాతరకు వచ్చిన కొందరు విదేశీ భక్తులతో పాటు ఇతర దేశాలకు వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చిన తెలంగాణ భక్తులు కూడా మొక్కల క్రింద ఫారిన్ కరెన్సీని హుండీలలో కానుకలుగా సమర్పించారు ఇలాంటి వందల కొద్ది నోట్లు బయటపడుతున్నాయి మరికొందరు భక్తులు డాన్స్ చేసిన పాత 500 రూపాయల నోట్లు వేశారు 2000 రూపాయల నోట్లు కూడా వేశారు అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన 100 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు హుండీలలో కనిపించాయి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని ఆ నోట్లపై రాశారు కదా మేడారం జాతరలో మొత్తం 535 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు 518 హుండీలు పూర్తిగా నిండాయి ఇందులో 482 ఐరన్ 34 క్లాత్ రెండు కోడి బియ్యం హుండీలు ఉన్నాయి ఇంకా తెలుగు వారం హుండీలు మండపానికి చేరుకోలేదు గురువారం 134 హుండీలను తెరిచారు

లెక్కింపు సిబ్బందికి డ్రెస్ కోడ్ కానుకల లెక్కింపులో మొత్తం 400 మంది సిబ్బంది పాల్గొన్నారు వీరిని మహిళా కానిస్టేబుల్ తో చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు లెక్కింపులో పాల్గొనేవారు చేతివాటం ప్రదర్శించకుండా అధికారులు సీసీటీవీ కెమెరాలో ఏర్పాటు చేశారు మెయిన్ డోర్ వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటుచేసి తనిఖీలు చేశారు కానుకల రూపంలో వచ్చిన కరెన్సీని బ్యాంకర్లు తీసుకువచ్చిన కౌంటింగ్ మిషన్లతో లెక్కిస్తున్నారు అమ్మవార్ల కానుక లెక్కించడానికి గతంలో రెండు వారాల సమయం పట్టగా ఈసారి వారంలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు

చిల్లర లెక్కింపు కోసం మిషన్లు జాతరలో భాగంగా భక్తులు వేసిన చిల్లర నాణేలతో చిన్నచిన్న డ్రమ్ములు నిండుతున్నాయి అయితే చిల్లర నాణేల లెక్కింపు అధికారులకు తలనొప్పిగా మారేది అయితే ఈసారి కాయిన్స్ లెక్కించడానికి ప్రత్యేకంగా మిషన్లు తయారు చేయించారు కాయిన్ సైజు ఆధారంగా నాణేలను ఆ మిషన్లను వేయగానే అవిసెపరేట్ అవుతున్నాయి దీంతో లెక్కించడానికి సులభం అవుతుంది. గతంలో భారీ మొత్తంలో వస్తున్న రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల నాణేలను వేరుచేసి లెక్కించడానికి అదనంగా నాలుగు అయిదు రోజులు సమయం పట్టేది అదే సమయంలో భక్తులు మొక్కల రూపంలో వేసిన పచ్చని ఓడిబియ్యాన్ని జల్లెడ సాయంతో వేరు చేసి బస్తాల్లో నింపుతున్నారు



శివ మల్లన్న స్వామి ఆలయ నూతన ఉత్సవ కమిటీ బాధ్యత స్వీకరణ

 కాగజ్నగర్ మండలంలోని ఇస్గాం సమీపంలో శ్రీ శివ మల్లన్న స్వామి ఆలయ ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా తెలిపారు ఈ కమిటీలో చైర్మన్గా మైలారం మురళీధర్ను ఎన్నుకోవడం జరిగిందని కమిటీ సభ్యులుగా ఎమ్మాజీ శారద హరిప్రసాద్ సోనీ శృంగవరపు ప్రసాద్ జరుపుల తిరుపతి రాంఠంకి సత్తయ్యలను ఎన్నుకోవడం జరిగింది అని తెలిపారు గురువారం శివ మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులని నియామక పత్రాలను కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మైలారపు మురళీధర్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా శివ మల్లన్న స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయుటకు కమిటీ సభ్యులతో కలిసి సాయి శక్తుల కృషి చేస్తానని అన్నారు ఆలయ ఆవరణలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని త్వరలోనే వచ్చే మహాశివరాత్రి జాతరకు ముందే మరొక దొడ్ల నిర్మిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ కొమరం భీం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుల్భం చక్రపాణి రావి మురళీకృష్ణ కోటయ్య రవి కాగజ్నగర్ పురపాలక కౌన్సిలర్ రాజేందర్ శ్రీనివాస్ ఐహిత శ్రీనివాస్ కొల్లూరు సతీష్ అనంతుల సురేష్ మైలారపు శ్రీధర్ కొలిపాక చంద్రశేఖర్ సందీప్ శివ తోట వినోద్ కోడిపేక సంతోష్ వాసవి సేవా అధ్యక్షులు కంభంపాటి సంతోష్ తోడూరి సతీష్ రాచకొండ సురేష్ భోగ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



హనుమాన్ ఆలయానికి మైక్ సెట్ వితరణ

 పిట్లం మండలంలోని చిల్లరికి హనుమాన్ ఆలయానికి గ్రామానికి చెందిన దుమ్మ శంకర్ అనే దాత పదివేల రూపాయల విలువ చేసే మైక్ సెట్ గురువారం ఆలయ కమిటీ సభ్యులకు వితరణ చేశారు ఆయన మాట్లాడుతూ అనుమానాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో హనుమాన్ మాల ధారణ స్వాములకు ఈ మైక్ సెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు అదేవిధంగా ఉదయాన్నే గ్రామస్తులను మేల్ కోల్పోయిన అనుమాన ఆలయం ఆవరణలో ఆంజనేయ స్వామి చాలీసా వినిపించడం జరుగుతుందని పేర్కొన్నారు



శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు

 రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్లో గల నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగాయి గురువారం ఈ వేడుకలలో మాజీ స్పీకర్ బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని ఆయన సూచించారు భక్తితోనే ముక్తి లభిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ మాజీ విండో చైర్మన్ పత్తి రాము టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు





నవగ్రహ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు

 బోధన్ పట్టణంలోని మారుతి మందిరం నూతన మండపంలో గురువారం నవగ్రహ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి నెట్టూరి వామన అవధాని యొక్క సుహస్తాల చేత యంత్ర స్థాపన చేతి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ బాలయోగి పిట్ల కృష్ణా మహారాజ్ ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ మహేష్ జోషి కేదార్ కార్యనిర్వాన  అధికారి రవీందర్ గుప్తా రాములు విగ్రహ దాతలు  తదితరులు పాల్గొన్నారు



మార్కండేయ స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం

 



నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో గురువారం శ్రీ భక్త మార్కండేయ విగ్రహము రాజగోపుర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా భక్తుశ్రద్ధలతో జరిగాయి ఐదు రోజులుగా ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతుండగా చివరి రోజు గురువారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి కరకమలములచే మార్కండేయ ప్రాణ ప్రతిష్ట జరిపారు ఈ సందర్భంగా తెల్లవారుజామునుంచే ద్రొక్కుబలి దిగ్బలి హరణము నేత్రోన్ మిలీనము మహా పూర్ణాహుతి కుంభ సంప్రోక్షణ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి శాంతి కళ్యాణము కార్యక్రమాలు నిర్వహించారు  శతాధి ప్రతిష్టాపన చార్యులు చౌటుపల్లి గంగా ప్రసాద్ దీక్షితులు పౌరోహిత్యంలో జరిగిన పార్వతి రాజరాజేశ్వర స్వామి శాంతి కల్యాణంలో మంగి రాములు మహారాజు ఇప్పకాయల హరిదాసు స్వామి పాలకొండ మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు మాజీ ఎమ్మెల్యే బేగాల గణేష్ గుప్తా మేయర్ దండు నీతో కిరణ్ తదితర ప్రముఖులు మార్కండేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నరసయ్య జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిర్జు దత్తాత్రేయ వర్కింగ్ ప్రెసిడెంట్ పులగం హనుమాన్లు మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజరాజేశ్వరి నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నరసయ్య దాసరి కొండయ్య కారం కొండ విట్టల్ దేంగి మోహన్ మందిర కమిటీ చైర్మన్ లక్కవత్రి దేవదాస్ రాపల్లి గురుచరణ్ ఏజీ రామస్వామి గుడ్ల భూమేశ్వర్ బల్ల లక్ష్మీబాయి కొండ గంగా చరణ్ చింతల గంగాధర్ బీమార్తి సురేందర్ పెంటిరాజు బుస శ్రీనివాస్ జై సత్యపాల్ తుమ్మ నాగభూషణం సుభాష్ మహేష్ సత్య ప్రకాష్ సిర్పరాజు రాజు తదితరులు పాల్గొన్నారు


అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్టాపన

 


బిచ్కుంద మండల కేంద్రంలోని బండయప్ప మఠంలో గురువారం అన్నపూర్ణాదేవి గణపతి విగ్రహం నవగ్రహాల విగ్రహాలను ప్రతిష్టించారు మఠం పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప స్వామి కమల ఖడ్గం హానేగా మఠం పీఠాధిపతుల సమక్షంలో ప్రత్యేక పూజలు హోమాలు యజ్ఞం పాలాభిషేకం చేసి విగ్రహాల ప్రతిష్టాపన చేశారు అన్నపూర్ణాదేవి మందిరం ముందు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొని పూజలు చేసే ముక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప స్వామి మాట్లాడుతూ ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి దైవభక్తి పెంపొందించుకోవాలన్నారు అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మఠాధిపతులు మల్లికార్జున స్వామి శంకరాలింగ వివాచార్య కాంగ్రెస్ విఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

మహనీయ చరితులు

 భారతీయ తాత్విక చింతన స్రవంతిని జీవజల ధారలచే పరిపుష్టం చేసిన మహనీయులు కొందరు చరిత్రలో ఒక సమూహంగా మనకు దర్శనం ఇస్తారు వారి గురించి సంగ్రహంగా సప్తర్షులు వీరు ఏడుగురు ఏడు నక్షత్రాలుగా ఆకాశంలో పట్టణామవుతున్నారు అదే సప్తర్షి మండలం వీరు ప్రతి మనువంతరంలో మారుతుంటారు ఇప్పుడు నడుస్తున్నది ఏడోదైన వైవస్వత మనవంతరం. ఈ మనవంతరంలో సప్తర్షులు కష్యపుడు ఆత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని సప్తర్షుల పేర్లు వివిధ గ్రంథాలలో స్వల్ప మార్పులతో కనిపిస్తాయి

పంచర్షులు పేరు ఐదుగురు సానగు సనాతన  అహబూన ప్రత్న సుపర్ణ  సప్తర్షుల పంచర్ల ప్రస్తావన వేదాలలో ఉన్నది వీరందరూ గోత్ర ఋషులుగా ప్రసిద్ధులు

నవ నాథులు మీరు తొమ్మడుగురు దత్తాత్రేయ సంప్రదాయాన్ని వ్యాప్తి చేసిన వారు వీరి పేర్లు మత్చంద్రనాథ్ గోరక్నాథ్ జలంధర్ నాథ్ కనీఫ్ నాథ్ గహ్నీ నాథ్ నగేష్ నాథ్ చర్పతి నాథ్ బర్తరీ నాథ్ రేవన నాథ్

మహా సిద్ధులు వీరు 84 మంది బౌద్ధంలో మహాముద్ర అనే తాంత్రిక సంప్రదాయం ఒకటి ఉన్నది మొదటగా ఆ సంప్రదాయాన్ని నెలకొల్పి వ్యాప్తి చేసిన వారు వీరు వీరిని మహా సిద్దులని పిలుస్తారు వీరు భారత దేశంలో క్రీస్తు శకం 8 నుంచి 12 శతాబ్దాల మధ్యన జీవించారు వీరిలో కొందరి పేర్లు విరూపా సలహా నరోప నిర్గుణపా వీరిలో యోగిని మణి భద్ర యోగినీ భద్రమే కల వంటి స్త్రీలు ఉన్నారు వీరందరి గురించిన సమాచారం కీప్ డౌన్ రాసిన మాస్టర్స్ ఆఫ్ మహా ముద్ర అనే ఆంగ్ల గ్రంథంలో చూడవచ్చు

నాయన్ మార్లు వీరు 63 మంది శివ భక్తులు వీరి గురించి చెప్పేదే పెరియ పురాణం తమిళ దేశంలో శివాలయాలు దర్శిస్తూ భక్తి పాటలు పాడుతూ సంచరించారు వీరి కాలం క్రీస్తుశకం 6 నుంచి 9 మధ్యాహ్నం సుందరర్ అప్పర్ సంబంధర్ వీరిలో ముఖ్యులు

ఆళ్వారులు వీరు పనిదరు అనగా 12 గురు విష్ణు భక్తులు మీరు పాడిన పాటలు పాశురాలు అవి నాలుగువేలు నాలాయిరంగా ప్రసిద్ధం నమ్మాళ్వార్ ఆండాళ్ వీరిలో ముఖ్యులు న్యాయం మార్లు ఆడవాళ్లు దేశంలో భక్తి పరిమళాన్ని గుబాలింప చేశారు