జాతరలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జాతరలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, మార్చి 2024, బుధవారం

రేపటి నుంచి ఏడుపాయల జాతర

 రేపటి నుంచి ఏడుపాయల జాతర మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో ఈనెల 8 నుంచి 10 వరకు జాతర జరగనున్నది తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా అందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నది వృద్ధులు దివ్యాంగులు పిల్లలు వెళ్లడానికి 8 మినీ బస్సులను ఏర్పాటు చేసింది విఐపి క్యూ లైన్లు బారికేళ్ళు తాగునీటి కుళాయిలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు



3, మార్చి 2024, ఆదివారం

మేడారంలో 317 హుండీల లెక్కింపు

 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది గురువారం మొదలైన హుండీల లెక్కింపు ప్రక్రియ మరో రెండు రోజులపాటు కొనసాగుతున్నది జాతరలో మొత్తం 518 ఉండి ఉండగా వాటిని వరంగల్కు తరలించి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో భద్రపరిచి గుండెలను లెక్కిస్తున్నారు ఇప్పటివరకు 317 లెక్కించగా 9 కోట్ల 60 లక్షల 36వేల రూపాయలు ఆదాయం సమకూరింది మరో 2001 ఎక్కించాల్సి ఉంది మొదటి రోజున 114 లెక్కించగా మూడు కోట్ల 15 లక్షల 40 వేల రూపాయలు రెండవ రోజున 71 లెక్కించగా రెండు కోట్ల 98 లక్షల 35 వేల రూపాయలు ఆదాయం రాగా మూడవరోజు 112 ఎక్కించగా మూడు కోట్ల 46 లక్షల 61 వేల రూపాయల ఆదాయం వచ్చింది  మిగిలిన రెండు వందల ఒక్క హుండీల లెక్కింపు మరో రెండు రోజులలో పూర్తి కానున్నది

జాతరలలో భాషలకు అర్థాలు అనేకం

 తెలంగాణలో ఏ గ్రామం వెళ్ళిన ఎక్కడ చూసినా గ్రామదేవతలు దర్శనమిస్తారని మన దేవతలు సంప్రదాయ జాతరలకు కొదవలేదని టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య గారి చెప్పారు తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించిన పండుగల సందర్భంగా ప్రజలు మాట్లాడే భాషకు అర్థాలు తెలిపే పదకోశాన్ని శనివారం శైలజ రామయ్య తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు ఇలాంటి అరుదైన ప్రయోగం చేసి ముద్రించిన సాహిత్య అకాడమీ ఆమె అభినందించారు ప్రజలకు ఎప్పుడు అవసరమయ్యే చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ పుస్తకం ఎంతో విలువైనన్నారు గ్రామీణ ప్రాంతాలలో జాతర సందర్భంగా పలికే మాటలు భాషను వివరించే తొలి గ్రంథమని అన్నారు ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ సంచాలకులు కేనికిల తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బాల చారి డాక్టర్ రాపోలు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు