SPIRITUAL NEWS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
SPIRITUAL NEWS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, మార్చి 2024, మంగళవారం

రామయ్య పెళ్లి కొడుకు కాయని

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పెళ్లి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు వేద పండితుల సతీమణులతో పాటు ఇవు రమాదేవి పసుపు కుంకు కొమ్ములు దంచే కార్యక్రమంతో పనులకు శ్రీకారం చుట్టారు ప్రతి ఏడాది పాల్గొన పౌర్ణమి రోజున ఈ వేడుకలు ప్రారంభించడం మానవాహితీ ముందుగా మేళా తాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూరలను ఉత్తర ద్వారం వద్దకు తీసుకువచ్చి ఆశీర్వది చేశారు ఆ తర్వాత ఆలయంలో వైభవంగా వసంతోత్సవం డోలోత్సవం నిర్వహించారు ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే జగత్ కళ్యాణం పనులను పాల్గొన పౌర్ణమి సందర్భంగా సోమవారం ఘనంగా ఆరంభించారు ఉత్తర ద్వారం వద్ద స్థానాచార్యులు స్థల సాయి నేతృత్వంలో రోలు రోకలికి దేవతలను అవగాహన చేసి పసుపు కొమ్ములు దంచారు మిథిలా మండపం వద్ద ఉంచిన బియ్యాన్ని తలంబ్రాలుగా సిద్ధం చేశారు కుంకుమ పసుపు సెంటు రోజు వాటర్ ను నేను ఈ కలిపి రామయ్య అక్షతలకు పరిమళాలను జోడించారు ఈ క్రతువులు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం బేడ మండపం వద్ద స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు



ఊరంతా గుద్దుకున్నారు

 హోలీ వేల రంగులు చల్లుకోవడం సహజం కానీ నిజామాబాద్ జిల్లా హుంసా గ్రామంలో పిడుగులాట ఆడుతారు సోమవారం ఒకరినొకరు పిడికిలి బిగించి కొట్టుకున్న జనం తర్వాత ఆ లింగనం చేసుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు


హోలీ పండుగ వేళ ఆనవాయితీ రెండు గ్రూపులుగా విడిపోయి బాదుకున్న హునసా గ్రామస్తులు

హోలీ పండుగ వేళ హున్స గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి పిడుగులు ఆడుకున్నారు 130 ఏళ్ల నుంచి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హుంసా గ్రామంలో ఇది ఆనవైదిగా కొనసాగుతోంది గ్రామం సుభిక్షంగా ఉండాలంటే మా పూర్వీకుల నుంచి దీనిని జరుపుకుంటున్నామని గ్రామ పెద్దలు తెలిపారు గ్రామం మధ్యలోని హనుమాన్ మందిరం ఎదుట సోమవారం వేదిక ఏర్పాటు చేశారు నాలుగైదు ఫీట్ల ఎత్తైన కర్ర స్తంభాలు పాటి మధ్యలో పొడవును గట్టి తాడు కట్టారు సాయంత్రం గ్రామ శివారులో కుస్తీ పోటీలు ముగించుకొని ఈ ఆటకు సిద్ధమయ్యారు గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి పిడుగులు అట ప్రారంభించారు సాయంత్రం 62 నిమిషముల నుంచి 15 నిమిషాల పాటు ఆట కొనసాగింది గ్రామ పెద్దల సూచన మేరకు ఆటను విరమించారు తదనంతరం ఇరుపక్షాల వారు ఆ లింగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు బోధన్ ఎసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు

మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని కొంతనపల్లిలో సోమవారం హోలీ సంబరాలు ప్రత్యేకంగా జరుపుకున్నారు గ్రామంలోని ప్రధాన కూడలి వద్దకు గ్రామస్తులు చేరుకొని రెండు గ్రూపులుగా విడిపోయి తాడు కట్టిలాగా అనంతరం పరస్పరం పిడుగులు గుద్దుకున్నారు చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు



25, మార్చి 2024, సోమవారం

కనుల పండుగగా నరసింహుడు తెప్పోత్సవం

 



జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ఆదివారం సాయంత్రం బ్రహ్మ పుష్కరిణి కోనేరులో తెప్పోత్సవాన్ని కనుల పండుగ జరిపించారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిణి వరకు మేళ తాళాల మధ్య తీసుకెళ్లారు కోనేరులో హంస వాహనంపై ఐదు ప్రదక్షిణలు చేయించారు అనంతరం భోగమండపంలోని ఊయలపై స్వామివారిలను ఆసీనులు చేసి డోలోత్సవం నిర్వహించారు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మంది వరకు భక్తులు తరలివచ్చారు కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్ ప్రభుత్వ విప్లరి లక్ష్మణ్ కుమార్ డిసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు



హ్యాపీ హోలీ 2024

 హోలీ పర్వదినం సందర్భంగా ఒడిశాలోని పూరి బీచ్ లో సుదర్శన్ పట్నాయక్ వేసిన సైకత శిల్పం



ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

 ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మండల కేంద్రమైన కుంటాలలోని శ్రీకృష్ణ ప్రాచీన దేవాలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా హరి ఓం సత్సంగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మహారాష్ట్రలోని చిక్కిలి గ్రామానికి చెందిన రెడ్డి మహారాజ్ భక్తుల గోపాలు ప్రవచనాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు



అంజన్న స్వాముల సన్నిధానానికి కూలర్లు అందజేత

 కుంటాల మండల కేంద్రమైన కుంటాలలోని అంజన్న స్వాములకు సన్నిధానంలో నందిపేట మండలంలోని జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నందగిరి అన్వేష్ కుమార్ అంజన్న భక్తులకు రెండు కూలర్లను విరాళంగా తన వంతుగా సహాయంగా అందజేశారు అంతేకాకుండా అంజన్న భక్తులకు బిక్షం ఏర్పాటు చేసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా గురుస్వామి భుజంగం గణపతి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి పూజా కార్యక్రమాలు చేపట్టారు అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంజన్న స్వాములు గ్రామస్తులు పాల్గొన్నార



రంగులు మెరిసే నవ్వులు విరిసే

 


దేశవ్యాప్తంగా ఒకరోజు ముందే హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి ఆదివారం పశ్చిమ బెంగాల్లోని బాలుర్ ఘాట్ లో యువతులు ఇలా ఉత్సాహంగా రంగులు చ ల్కున్నారు



శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ

 శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాలను 22 మంది చిత్రకారులు వేయగా దీన్ని శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పేరుతో తిరుపతికి చెందిన శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పుస్తకంగా రూపొందించింది ఈ పుస్తకాన్ని ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గీసిన బొమ్మ కూడా ఈ పుస్తకంలో ఉండడం ఆ దేవదేవుడి కృపయా అన్నారు కాకా బ్రహ్మానందం ఆదివారం ఉదయం బిజెపి బ్రేకులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డు ప్రసాదాలు అందజేశారు

భక్తులతో కిటకిటలాడిన యాదగిరి క్షేత్రం

 



యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడు చిత్రంలో ఆదివారం భక్తుల కులాహారం నెలకొంది వారాంతపు సిలవ రోజు కావడంతో ఇష్టదైవం దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ప్రత్యేక ధర్మదర్శన క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి ఉచిత దర్శనం దర్శనానికి మూడు గంటలు వీఐపీ టికెట్ దర్శనానికి గంట సమయం పట్టింది క్యూ కాంప్లెక్స్ లోని ఏసీలు పనిచేయకపోవడంతో ఒక్క పూసలతో భక్తులు ఇబ్బందులు పడ్డారు 30 వేల మంది భక్తులు లక్ష్మీనరసింహుడిని దర్శించుకోగా వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు 55 లక్షల 3896 రూపాయలు ఆదాయం సమకూరిందని ఈవో ఏ భాస్కరరావు తెలిపారు ఎండలు మండుతుండడంతో కొండపై భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఉపశమనం కోసం అధికారులు చలువ పందిళ్ళను ఏర్పాటు చేస్తున్నార




భద్రాద్రి లో నేడు డోలోత్సవం వసంతోత్సవం

 భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం దోలోచవం వసంతోత్సవం నిర్వహించనున్నారు ఆదివారం గోదావరి నుంచి తీర్థ బిందెను తీసుకొచ్చి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి డోలోత్సవం వసంతోత్సవాలకు అంకురార్పణ చేశారు డోలోత్సవం వసంతోత్సవం నిర్వహించే సోమవారం నిత్య కళ్యాణాన్ని నిలిపివేయనున్నారు దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 నుంచి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా ఏప్రిల్ 17న స్వామివారికి కల్యాణం నిర్వహించనున్నారు కాదా శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి వినియోగించే తలంబ్రాలు తయారీకి సోమవారం శ్రీకారం చుట్టం అన్నారు దేవస్థానం వైదిక సిబ్బంది వారి సతీమణులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను అన్నారు గత ఏడాది 250 కుంటాల తలంబ్రాలు సిద్ధం చేయగా ఈసారి 300 కుంటల తలంబ్రాలను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు ఇదిలా ఉండగా భద్రాద్రి రామయ్య కళ్యాణం సందర్భంగా తలంబ్రాల తయారీ కోసం జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవాసమితి భక్త బృందం 128 క్వింటాళ్ల బియ్యాన్ని భద్రాచలం కు తీసుకొచ్చింది ఈ బియ్యాన్ని దేవస్థానం అధికారులకు అందజేసింది

దగడు సేటు వినాయకుడి కి ద్రాక్ష మహోత్సవం

 



హోలీ సంబరాల వేళ మహారాష్ట్రలో విఘ్నేశ్వరాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు పూణేలో కొలువైన దగడు సేట్ వినాయక ఆలయాన్ని రంగురంగుల ద్రాక్ష పండ్లతో ముస్తాబు చేశారు ఇందుకోసం దాదాపు 2000 కిలోల ద్రాక్ష పనులను వినియోగించారు ఆలయ ప్రాంగణాన్ని నలుపు ఆకుపచ్చ ద్రాక్షలతో సుందరంగా తీర్చిదిద్దారు సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవము వేడుకగా జరుపుకోవాలని ఇక్కడ ఆనవాయితీ సహ్యాద్రి ఫామ్స్ ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన అద్భుతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామి వారి వద్ద ఉంచిన ద్రాక్ష పనులను ససూన్ ఆసుపత్రి పితాశ్రీ వృద్ధాశ్రమం తో పాటు పలు సంస్థలకు భక్తులకు పంపిణీ చేస్తారు.



ముగిసిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

 తిరుమలలో ఐదు రోజులపాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి చివరి రోజు రాత్రి శ్రీ మల్లప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తిప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నాలుగు మాడవీధులలో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తిప్పపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మల్లప్ప స్వామి వారి ఆశీనులై పుష్కరణలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు వేద పారాయణం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తిప్పోత్సవమ్ నేత్రపర్వంగా  సాగింది

22, మార్చి 2024, శుక్రవారం

సుఖమే దుఃఖం

 దహింపబడతాను అని తెలియక పురుగు అగ్నిలో పడి చస్తుంది. చస్తాను అని తెలియక గాలానికి ఉన్న ఎర్రని తిని చేప తన ఆయుష్షు పోగొట్టుకుంటుంది కానీ మనం మాత్రం తెలిసి తెలిసి కొన్ని వ్యామోహాలలో చిక్కుకొని కొన్ని తప్పుదారుల్లో నడిచి తినాశనం కొని తెచ్చుకుంటాము తరచి చూస్తే మనం ఏవి సుఖాలని వెంటపడతామో అదే అసలు దుఃఖాలుగా గ్రహించేసరికి జీవితం ముగిసిపోతుంది

ముసలితనం పెద్ద పులి వలే భయపెడుతూ మనపై పడుతుంది రోగాలు శత్రువుల శరీరాన్ని కబళిస్తాయి రంద్రం పాడిన కుండలోని నీరుల ఆయువు తరిగిపోతుంది లోకం శోకహతం అని తెలిసినప్పటికీ ఆశా పాశంతో జీవితం ముడిపడి మనం తప్పుదారిని విడవడం లేదు మనకు కోరికలు తీరుతున్న కొద్ది ఇంకా ఇంకా అనుభవించాలి పొందాలి అనే కృష్ణ ఏర్పడుతుంది కృష్ణుని పారద్రోహి తృప్తిని పెంచుకున్న మానవుడు నిత్యానందాన్ని అనుభవిస్తాడు సంతృప్తిని మించిన సౌభాగ్యం లేదు తృప్తిని పొందని మనుజుడు సప్త దీపమునైన చక్కబడడు అని పోతున చెప్పారు భక్తి సజ్జన సాంగత్యం మాత్రమే మనిషికి సంతృప్తిని శాంతిని ఇవ్వగలవు

25న రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం

 భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి ఏప్రిల్ 17న శ్రీరామనవమి 18న పట్టాభిషేకం మహోత్సవం జరగనున్నాయి ఈనెల 25న పెళ్లి పనులకు శ్రీకారం చుట్టానున్నారు ఉత్తర ద్వారం వద్ద సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచుతారు తలంబ్రాలు కలిపే క్రతువును ప్రారంభిస్తారు అదే రోజు హోలీ రావడంతో వసంతోత్సవం డోలోత్సవం నిర్వహించనున్నారు



సుమారు 200 క్వింటాల తలంబ్రాలు భక్తులు పవిత్రంగా భావించే స్వామి వారి తలంబ్రాలను గత ఏడాది 180 క్వింటాలు తయారు చేశారు ఈ ఎడారి 200 క్వింటాల మేర కలిపి ఎందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు వీటిని నవమ రోజున ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక ముత్యాలతో కూడిన తలంబ్రాలను విక్రయిస్తారు శ్రీరామనవమి పనులకు టెండర్లు పూర్తికాగా వాటిని ప్రారంభించాల్సి ఉంది ఈ అంశంపై భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆలా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు కాగా ఏటా ఉగాది రోజుల ముఖ్యమంత్రి గవర్నర్కు శ్రీరామనవమి పట్టాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికలను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆహ్వాన పత్రిక అందజేసిన సీఎం వస్తారా లేక ఉన్నతాధికారులు హాజరవుతారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది కాగా ఏప్రిల్ 9 నుంచి 23వ తేదీ వరకు దేవస్థానంలో వసంతపక్ష ప్రీయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ నవాహానికి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి


19, మార్చి 2024, మంగళవారం

గులాల్ గోట బంతులు

 హోలీ పండగకు ముందు సోమవారం జైపూర్లో పర్యావరణ అనుకూల కలర్ పౌడర్ తో చేసిన గులాల్ కోట బంతులను సిద్ధం చేస్తున్న మహిళలు



ఆలయ సత్రం నిర్మాణానికి భూమి పూజ

 బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో దుర్గామాత ఆలయ సత్రం నిర్మాణానికి గ్రామస్తులు సోమవారం భూమి పూజ నిర్వహించారు ఈ సత్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నిర్ల నరసింహులు మంద శ్రీనివాస్ పర్వారెడ్డి మన్నే చిన్న సాయిలు గోపనపల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు

మాందాపూర్ లో పెద్దమ్మ పండుగ

 బిబిపేట మండలంలోని మాందాపూర్ గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి పండుగను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు మంగళవారం గ్రామ దేవత అయిన పోచమ్మకు బోనాలు బుధవారం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం బోనాలు సమర్పిస్తారు గురువారం బండ్ల ప్రదర్శన తిరుగు బోనాలు అన్న ప్రసాద వితరణ ఒగ్గు కథలు ఉంటాయని తెలిపారు

దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనలు

 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటారుమూరులో శివ పంచాయతన సహిత హనుమాన్ దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి నాలుగు రోజులపాటు జరగనున్న ఉత్సవాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు విగ్రహాల ఊరేగింపు అనంతరం ప్రత్యేక పూజలు యజ్ఞం నిర్వహించారు బుధవారం శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ చేతుల మీదుగా శివ పంచాయత నవగ్రహ ధ్వజ శికర సహిత హనుమాన్ దేవత మూర్తులు యంత్రస్థాపన మూర్తుల ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షుడు ఇత్తడి గంగారెడ్డి కోశాధికారి తిరుపతి గౌడ్ ప్రధాన కార్యదర్శి గడ్డి కార్తీక్ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు

వన్నెల్ బీ లు వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ

 బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు సోమవారం ఉదయం ఉత్సవ మూర్తులు అభిషేకము నూతన వస్త్రాలంకరణ అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని గ్రామంలో ఊరేగించారు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి మొక్కలను తీర్చుకున్నారు ఉత్సవాల సందర్భంగా ఆలయంలో హోమం దేవత ఆహ్వానం కలశపూజ వంటి పూజలు నిర్వహించారు మంగళవారం జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు

ఆన్లైన్లో కొమురవెల్లి ఆర్జిత సేవలు

 కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆర్జిత సేవలను ఆన్లైన్లో బుక్ చేసుకుని సదుపాయం అందుబాటులోకి వచ్చింది దీనితో ఆర్చిత సేవలు టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన అవస్థ తప్పింది ఆలయంలో రోజు నిర్వహించే మొక్కుబడును అర్జిత సేవలు 25 రకాలుగా ఉన్నాయి అందులో 12 సేవలను టీ యాప్ లో పొందుపరిచారు