భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం దోలోచవం వసంతోత్సవం నిర్వహించనున్నారు ఆదివారం గోదావరి నుంచి తీర్థ బిందెను తీసుకొచ్చి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి డోలోత్సవం వసంతోత్సవాలకు అంకురార్పణ చేశారు డోలోత్సవం వసంతోత్సవం నిర్వహించే సోమవారం నిత్య కళ్యాణాన్ని నిలిపివేయనున్నారు దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 నుంచి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా ఏప్రిల్ 17న స్వామివారికి కల్యాణం నిర్వహించనున్నారు కాదా శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి వినియోగించే తలంబ్రాలు తయారీకి సోమవారం శ్రీకారం చుట్టం అన్నారు దేవస్థానం వైదిక సిబ్బంది వారి సతీమణులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను అన్నారు గత ఏడాది 250 కుంటాల తలంబ్రాలు సిద్ధం చేయగా ఈసారి 300 కుంటల తలంబ్రాలను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు ఇదిలా ఉండగా భద్రాద్రి రామయ్య కళ్యాణం సందర్భంగా తలంబ్రాల తయారీ కోసం జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవాసమితి భక్త బృందం 128 క్వింటాళ్ల బియ్యాన్ని భద్రాచలం కు తీసుకొచ్చింది ఈ బియ్యాన్ని దేవస్థానం అధికారులకు అందజేసింది
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
25, మార్చి 2024, సోమవారం
5, మార్చి 2024, మంగళవారం
ఏప్రిల్ 17న శ్రీరాముడు కళ్యాణం
దక్షిణ అయోధ్య పూరి భద్రాద్రి లో కొలువైన రామయ్య కళ్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది ఆలయ వైదిక కమిటీ మేరకు సోమవారం ఆలయ ఈవో రమాదేవికి నివేదిక అందించింది ఏప్రిల్ 17 నా పట్టణంలోని విధిలా ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు న్నారు తదుపరి రోజు శ్రీరామయ్యకు మహా పట్టాభిషేకం చేయనున్నారు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 9 నుంచి ఆలయ సన్నిధిలో 23వ తేదీ వరకు వసంత పక్ష ప్రయత్నం నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు స్వామివారి నిత్య కళ్యాణం దర్బార్ సేవలు ఏప్రిల్ 9 నుంచి మే 1 వరకు పవళింపు సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ తెలిపారు
3, మార్చి 2024, ఆదివారం
అయోధ్యకు తరలిన బీర్పూర్ వాసులు
బీర్కూరు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 15 మంది భక్తులు అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకునేందుకు ఆదివారం తరలి వెళ్లారు వీర్కూర్ రామాలయంలో మొదట ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నిజామాబాద్కు వెళ్లారు అక్కడి నుంచి ప్రత్యేక రైలులో అయోధ్యకు తరలి వెళ్లారు
అయోధ్య రాముడు సింధూరం
భిక్కనూరు మండల కేంద్రంలో రామదండు ప్రతినిధులు అయోధ్య నుంచి తీసుకొచ్చిన హనుమాన్ సింధూరంతో ప్రజల నుదుట శ్రీరామ్ అక్షరాలను బొట్టుగా శనివారం పెట్టారు పలువురు రామదండు ప్రతినిధులు అయోధ్య వెళ్లి బాల రాముడిని దర్శించుకుని హనుమాన్ సింధూరంను అక్కడి నుంచి తీసుకొచ్చి మండల కేంద్రంలో భక్తులకు పెడుతున్నారు ఈ కార్యక్రమంలో రామదండు ప్రతినిధులు గొల్ల రమేష్ భగీరథ కెవి సుబ్బారావు లక్ష్మీనారాయణ గౌడ్ జగ్గారెడ్డి మల్లేశం రెండో డైరెక్టర్ బచ్చ గారి నర్సింలు పాల్గొన్నారు
రాములోరి దర్శనం ఇందూరు ప్రజల అదృష్టం
అయోధ్యలోని బాలరాముడుని దర్శించుకోవడం ఇందూరు ప్రజల అదృష్టమని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్నారు శనివారం నగరంలోని రైల్వే స్టేషన్లో ఇందూరు నుండి అయోధ్యకు వెళ్లే రెండో విడత ప్రత్యేక రైలును అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ హస్తా ప్రత్యేక రైలులో అర్బన్ నుండి 352 మంది పార్లమెంటు నుండి 1500 మంది బయలుదేరారని తెలిపారు వారికి భోజనం టి స్నాక్స్ అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయోధ్యలో రాములోరి దర్శనం అనంతరం మళ్లీ రైలు ఎక్కే వరకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం రైల్వే సిబ్బంది ఆలయ సిబ్బందిని తెలిపారు జనవరి 22 నుండి భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలలో కూడా రామనామ జపం జరుగుతున్నదని ఈరోజు ఆ బాల రాముడు దర్శించుకుని జన్మ ధాన్యం చేసుకుంటున్నారని అన్నారు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవికి హిందువు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం రాజు కార్పొ రేటర్స్ పంచారెడ్డి ప్రవళిక ఎర్రం సుధీర్ బిజెపి నాయకులు పవన్ ముందడ హరీష్ రెడ్డి కిరణ్ జింజోడు మరియు బిజెపి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
అట్టముక్కలతో అయోధ్య రామ మందిర నిర్మాణం
రాజంపేట మండల కేంద్రానికి చెందిన వార్డుల నాగభూషణం పట్టముక్కల సహాయంతో అయోధ్య రామ మందిర నిర్మాణం చెక్కి పావురా అనిపించారు గతంలో చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆయన శివాజీ విగ్రహాన్ని చెక్కారు తనకు ఉన్న కలలను ప్రదర్శిస్తూ పలువురిని ఆకట్టుకుంటున్నారు శుద్ధముక్కపై శివాజీ విగ్రహాన్ని తయారు చేయడం వల్ల పలు యువజన సంఘాల ప్రతినిధులు సభ్యులు ఆయనను అభినందించారు
అయోధ్యకు బయలుదేరిన భీమ్గల్ రామభక్తులు
భీమ్గల్ పట్టణ కేంద్రంలో శనివారం రామయ్య భక్తులు అయోధ్యకు వెళ్లడం జరుగుతుందని బిజెపి పట్టణ అధ్యక్షులు యోగేశ్వర్ నరసయ్య తెలిపారు అయోధ్యకు బయలుదేరి రామయ్య భక్తులకు హనుమాన్ మందిర్ లో ఫెజర్ చేసి జెండా రూపాయి అయోధ్యకు రామయ్య భక్తులను పంపించడం జరిగింది నరసయ్య తెలిపారు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట జరిగిన నాటి నుండి ఇప్పటివరకు శ్రీరామ నామ జపం చేస్తూ ఎంతోమంది భక్తులు రామాయణం దర్శించుకోవడానికి అయోధ్య వెళ్తున్నారని భక్తులందరూ వెళ్లడం ద్వారా ఎంతో సంతోషంగా ఉందని ఎవరైనా భక్తుల అయోధ్య వెళ్లాల్సిన వారు ఉంటే వారికి సూచనలు సలహాలు ఇస్తానని అన్నారు ఇందులో ఓబీసీ జిల్లా ఉప అధ్యక్షులు బండారు లక్ష్మణ్ గౌడ్, సంధ్యారాజు నాగార్జున రెడ్డి గంగా ఎంటర్ప్రైజెస్ గంగాధర్ చిట్టి గౌడ్ నరస గౌడ్ గంగాధర్ దేవేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
2, మార్చి 2024, శనివారం
కళ్ళకు గంతలతో అయోధ్యకు చేరుకున్న ఇంద్రజాలికులు
8 రోజులు 1600 కిలోమీటర్లు కళ్ళకు గంతలతో ద్విచక్ర వాహనాలపై అయోధ్య రాముని చెంతకు లక్ష్యాన్ని చేరుకున్న ఇద్దరు ఇంద్రజాలికులు
హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు ఇంద్రజాలకు వినూత్న ప్రయత్నం చేశారు కళ్ళకు గంతలు కట్టుకొని ఎనిమిది రోజులు ద్విచక్ర వాహనంపై సుమారు 1600 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్య బాలరాముడిని దర్శించుకుని అనుకున్న లక్ష్యం సాధించారు దిల్సుఖ్నగర్కు చెందిన మారుతి జోషి సరూర్నగర్ కు చెందిన రామకృష్ణ మిత్రులు ఇద్దరూ ఇంద్రజాలికులే మారుతి బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ సమయం దొరికినప్పుడల్లా మ్యాజిక్ షోలు చేస్తుండగా రామకృష్ణ పూర్తిస్థాయి మెజీషియన్ గా ప్రదర్శనలు ఇస్తున్నారు రామభక్తుడైన మారుతి జోషి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో బాలరాముడిని దర్శించుకోవాలని అనుకున్నారు ఈ నేపథ్యంలోని భక్తిని వినూత్నంగా ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని భావించారు అందుకే కళ్లకు గంతలు ముసుగు వేసుకొని ద్విచక్ర వాహనంపై అయోధ్య చేరుకోవాలని సంకల్పించారు ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా ప్రమాదకర ప్రయాణం వద్దని వారించారు స్నేహితుడి రామకృష్ణ మారుతితో కలిసి వెళ్తానని చెప్పడంతో అంత ఒప్పుకున్నారు ఇలా ఫిబ్రవరి 23న ముచింతలోని చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించారు తొలి రోజు ముచ్చింతల నుంచి కామారెడ్డి ఆదిలాబాద్ నాగపూర్ సీఎం లతన్ ధన్ కాశి తర్వాత శుక్రవారం రాత్రి అయోధ్య చేరుకొని రాముడిని దర్శించుకున్నారు దారి పొడవున రామభక్తులు అభినందిస్తూ ముందుకు సాగనంపారని మారుతి జోషి తెలిపారు ఆశ్రమాలలో బసచేస్తూ ముందుకు సాగినట్లు తెలిపారు కళ్ళకు గంతలతో వాహనం నడిపేందుకు నెలరోజులు సాధన చేశామని ఆ తర్వాత యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు
29, ఫిబ్రవరి 2024, గురువారం
రామయ్య హుండీ ఆదాయం ఒక కోటి 81 లక్షలు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు 56 రోజులకు ఒక కోటి 81 లక్షల 80 వేల 925 ఆదాయం వచ్చిందని వివో ఎల్ రమాదేవి తెలిపారు ఇందులో అన్నదాన సత్రంలోని నుండి ద్వారా 388100 బంగారం 174 గ్రామంలో వెండి కిలో 248 గ్రాములు ఒక వెయ్యి ఒక వంద పదిహేను యుఎస్ డాలర్లు 1000 సౌత్ ఆఫ్రికా ర్యాంట్స్ 90 కెనడా డాలర్లు 145 ఆస్ట్రేలియా డాలర్లు 17 మలేషియా రింగ్ హిట్స్ 25 ఇంగ్లాండు పౌండ్స్ 6 సౌదీ అరేబియా రియాల్స్ 100 జపాన్ యెన్ 20 థాయిలాండ్ బాతులు 15 నేపాల్ రుపీలు 15 యూఏఈ థర్హ్యమ్స్ ఆరు ఖతార్ రియాన్సు 100 ఒమన్ బైసాసు పది బంగ్లాదేశ్ టాకాలు వచ్చాయని చెప్పారు
నగదు విదేశీ కరెన్సీని బ్యాంకులో జమ చేశామని తెలిపారు
నేరుగా ఇంటికి అయోధ్య హనుమాన్ ప్రసాదము
అయోధ్యలో ఉన్న హనుమాన్ గడి ఆలయ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్ళకు చేరనున్నది బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో పెరిగింది దీంతో చాలామంది భక్తులకు హనుమాన్ గడి ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ హనుమాన్ గడి ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డిప్యూటీ పోస్ట్ మాస్టర్ అయోధ్య ఖాన్ 224123 చిరునామాతో ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ తీయాలి భక్తుల చిరునామా ఇచ్చి ఆర్డర్ చేయాలి పిన్కోడ్ ఫోన్ నెంబర్ తప్పనిసరి ఇలా ఆర్డర్ చేశాక స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదాన్ని ఇంటికి పంపుతామని ప్రయోగరాజ్ వారణాసి జోన్ పోస్ట్మాస్టర్ కృష్ణకుమార్ తెలిపారు 251 ఒక్క రూపాయల మనీ ఆర్డర్ కు లడ్డూలు, హనుమాన్ చిత్రం మహావీర్ గంధం అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు
27, ఫిబ్రవరి 2024, మంగళవారం
అయోధ్యలో బిక్కనూరు దంపతుల సేవ
అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా భాగ్యనగర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం సేవలో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన దంపతులిద్దరూ నెలరోజులుగా సేవలు అందిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన శనిశెట్టి వెంకటేశం గుప్తా సుభద్ర గత నెల 25వ తేదీన అయోధ్యకు చేరుకున్నారు అక్కడ భాగ్యనగర్ సేవాసమితి ఆధ్వర్యంలో భక్తులకు నిర్వహిస్తున్న అన్నదానంలో వారు పాలు పంచుకుంటున్నారు అంతేకాకుండా భక్తులు అన్నదానానికి అవసరమైన సామాగ్రిని కూడా తెప్పిస్తూ శ్రీరాముడు సేవలో తరిస్తున్నారు సోమవారం శని శెట్టి వెంకటేశం గుప్తా సుభద్రలు ఫోన్లో మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడిని దర్శనం అద్భుతం అని అన్నారు ప్రతిరోజు భాగ్యనగర్ సేవా సమితి ఆధ్వర్యంలో 30 వేల మంది భక్తులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ అందజేస్తున్నామన్నారు.
25, ఫిబ్రవరి 2024, ఆదివారం
అయోధ్యకు ద్విచక్ర వాహన యాత్ర
హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఇంద్రజాలికులు కళ్ళకు గంతలు కట్టుకొని ద్విచక్ర వాహన యాత్ర చేపట్టారు వారికి కామారెడ్డిలో విహెచ్పి బజరంగ్దళ్ శనివారం స్వాగతం పలికాయి మారుతీ రామకృష్ణ 1600 కిలోమీటర్ల యాత్ర చేపట్టినట్లు ప్రతినిధులు తెలిపారు
దేవతామూర్తుల వనవిహారం
డిచ్పల్లి రామాలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శనివారం సీతారామచంద్ర స్వామి దేవత మూర్తులు వనవిహారం చేశారు ప్రత్యేక అభిషేకాలు నిత్య హోమము గజ వాహన సేవ నివేదన హారతి చక్ర తీర్థ తదితర కార్యక్రమాలు నిర్వహించారు లాల్ బహదూర్ యూత్ ఆధ్వర్యంలో భక్తులకు పానకం పంపిణీ చేశారు జాతరకు పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శాంతయ్య డైరెక్టర్లు నర్సారెడ్డి పోశెట్టి మాధురి జితేందర్ వీడిసి బృందం నాయకులు సుదర్శన్ ఈజీదాసు జైపాల్ సాయిలు పాల్గొన్నారు
అయోధ్య రామయ్యకు 25 కోట్ల విరాళాలు
అయోధ్యలోని బాలరాముడు ఆలయానికి ఈనెల వ్యవధిలో దాదాపు 25 కోట్ల రూపాయల మేరకు విరాళాలు వచ్చాయి ఇందులో 25 కేజీల బంగారం వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. హుండీలలో కానుకలతో పాటుగా చెక్కులు డ్రాఫ్ట్ లు నగదును భక్తులు డిపాజిట్ చేశారని ట్రస్ట్ ఆఫీస్ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా తెలిపారు అయితే నేరుగా ఆన్లైన్లో వచ్చిన విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియదని అన్నారు
23, ఫిబ్రవరి 2024, శుక్రవారం
కిల్లా రామాలయంలో వైభవంగా గరుడ సేవ
డిచ్పల్లి మండలంలోని కిల్లా రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవ వేడుకలు ప్రధాన అర్చకుడు సుమిత్ శర్మ దేశ్ పాండే ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగుతున్నాయి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఘనంగా గరుడోత్సవం నిర్వహించారు ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు అంతకు హోమం బలిహరణం నిర్వహించారు రాత్రికి గరుడ వాహనంపై గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఉత్సవ మూర్తులతో ఊరేగించారు ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య సభ్యులు గడ్డం నర్సారెడ్డి సున్నం పోశెట్టి సూర మాధురి ప్రసాదిచితేందర్ మాజీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి భూష సుదర్శన్ ఏజీ దాసు మాజీ విండో చైర్మన్ జైపాల్ యుటిసి సభ్యులు చిన్నసైలు వారాల సాయిలు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి దువ్వ నర్సింలు గ్రామస్తులు పాల్గొన్నారు నేడు రథోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు
22, ఫిబ్రవరి 2024, గురువారం
అయోధ్య దర్శనానికి వెళ్లిన భక్తులు
కోటగిరి ఉమ్మడి మండలాలలోని బిజెపి కార్యకర్తలు అయోధ్యలోని శ్రీరామ మందిర దర్శనానికి ఎండల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉమ్మడి మండలాల నుంచి 56 మంది భక్తులు బయలుదేరారు ముందుగా కోటగిరి పెద్ద హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి బయలుదేరడం జరిగిందన్నారు ఈ సౌకర్యాన్ని కల్పించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అరుణతార మైపాల్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు వెల్లుట్ల గజేందర్ యువ మోర్చా అధ్యక్షులు జగదీష్ మామిడి శ్రీనివాస్ కురుమ మేస్త్రి గంగారెడ్డి శ్యాంసుందర్ శివశంకర్ సాయిలు మహేష్ తదితరులు ఉన్నారు
రామాలయం నూతన కమిటీ ఎన్నిక
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో రామాలయం ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది బుధవారం దేవస్థానంలో సమావేశమై తొలితాపాలు అంశాలపై చర్చించారు అనంతరం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షుడు అరిగి నారాయణ ముదిరాజ్ ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాస్ కార్యదర్శి గుత్తుల శ్రీనివాస్ క్యాషియర్ గుడిసెల యాదగిరి గౌడ్ కమిటీ సభ్యులు ఈదర చౌదరి అడుసుమిల్లి శివప్రసాద్ బాన్సువాడ విట్టల్ ముదిరాజ్ కారణం చిన్న సాయిలు ముదిరాజ్ అయినాల లింగం సంపంగి శ్రీనివాస్ కంది పెద్ద మల్లేష్ ఉల్లేంగ బాలయ్య బాల సాయిలు బాలయ్య ముత్యాల శ్రీధర్ గుప్తా దెబ్బడి శివకుమార్ గుప్త శాంతయ్య టేకుర్ల సాయిలు కోని సాయ గౌడ్ టైలర్ టవర్ సాయ గౌడ్ శంకర్ నాయక్ వీరు సింగ్ కటిక హనుమాన్లు చాకలి సాయిరాం తదితరులు ఎన్నికయ్యారు రామాలయం గౌరవ అధ్యక్షులు హరి నారాయణ ముదిరాజ్ రాముడు సమక్షంలో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ మాజీ అధ్యక్షులు ముత్యాల రవీందర్ గుప్తా మాజీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా శ్రీ కోదండ రామాలయ వార్షికోత్సవం
బీర్కూర్ కోదండ రామాలయంలో వార్షికోత్సవంలో ఘనంగా నిర్వహించారు బీర్కూరు మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా శేషు పంతులు ఆధ్వర్యంలో విశిష్ట మంత్ర ఉచ్చారణలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా బీర్కూరు గ్రామానికి చెందిన గుడికొండ లింగం కర్ణకంటి ప్రవీణ్ సెట్ మల్లెలహరి దంపతులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు అయిన గణపతి గౌరీ పూజ స్వస్తి పుణ్యా వచనం నవగ్రహ పూజ మండపారాధన ముఖ్యదేవత పూజ అభిషేకం అలంకరణ హోమము పూర్ణాహుతి స్వామికి తీర్థప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ కోదండరాముల వారి ఆశీస్సులు పొందడానికి భక్తులు వచ్చారు అనంతరం ఆలయానికి చేసినటువంటి భక్తులకు అలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆవారి లింగ గ ంగారం ఎంపీపీ రఘు కందకుర్తి సంతోష్ సెట్ మేకల విఠల్ కర్ణకంటి ప్రవీణ్ దుంపల రాజు ఆలయ ప్రధాన అర్చకులు శేషు పంతులు ప్రసాద్ పంతులు తదితరులు పాల్గొన్నారు
కిల్లా రామాలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో ఈనెల 19 నుండి 25 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి నిత్య హోమం మంత్రపుష్పం తీర్థప్రసాదాలు నిత్యాన్నదానంతో ప్రారంభమైన ఉత్సవాల్లో 23న రథోత్సవం కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రథోత్సవం ప్రారంభిస్తారని ఆలయ చైర్మన్ చింతయ్య తెలిపారు 21న నిత్య హోమం 22న గరుడోత్సవం 24న చక్ర తీర్థం కార్యక్రమాలు నిర్వహిస్తారని ఈ ఉత్సవాలకు డిచ్పల్లి ఇందల్వాయి నిజామాబాద్ సిరికొండ ధర్పల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని ఆలయ పండితులు వివరించారు గ్రామాభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ పంచాయతీ సిబ్బంది యూత్ కమిటీ సభ్యులు పాల్గొని సీతారామచంద్రస్వామి ఉత్సవాలు విజయవంతం చేయాలని వివరించారు
రాముడు దర్శనానికి బయలుదేరిన భక్తులు
అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రాముడు దర్శనానికి కామారెడ్డి నుంచి భక్తులు బయలుదేరారు ప్రత్యేక రైలు బుధవారం భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు జహీరాబాద్ పార్లమెంటరీ పరిధిలో కామారెడ్డి స్టేషన్ నుంచి 1345 మంది భక్తులు అయోధ్యకు బయలుదేరారన్నారు ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ వెంకటరమణారెడ్డి భక్తులకు వసూలు కల్పించారన్నారు కార్యక్రమంలో భాజపా నాయకులు ఆలీ భాస్కర్ పైడి ఎలా రెడ్డి జైపాల్ రెడ్డి రంజిత్ మోహన్ మర్రి రామిరెడ్డి తేలు శ్రీను బాపురెడ్డి రాము భరత్ సురేష్ నరేందర్ రెడ్డి నరేందర్ తదితరులు ఉన్నారు















