శ్రీ రామచంద్ర స్వామి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ రామచంద్ర స్వామి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మే 2026, ఆదివారం

700 ఏళ్లుగా కొండెక్కని దీపం

 గంభీరావు పేట లోని సీతారామ సమి గుడిలో అఖండ నందదీపం.



పై చిత్రంలోని దీపం సాధారణమైనది కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం లోని అఖండ నందా దీపం ఇది. ఈ దీపం ఏకంగా 700 ఏళ్లుగా కొండేక్కలేదు అంటే ఆరిపోలేదు. అవును నిరంతరాయంగా వెలుగుతూనే ఉండడం విశేషం. కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడు పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పూర్వికులు చెబుతుంటారు. ఆలయంలో మూల విగ్రహ ప్రతిష్టకు ముందు ఈ అఖండనందా దీపాన్ని వెలిగించారు. నాటి నుంచి నేటి వరకు ఆ దీపం కొండెక్కకుండా ఆలయ నిర్వాహకులు, భక్తులు తరతరాలుగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అఖండ జ్యోతి వెలిగితేనే తమ గ్రామం సిరి సంపదలతో తుల తూగుతుందని గంభీరావుపేట ప్రజల విశ్వాసం. ఈ సీతారామాలయం 1333వ సంవత్సరంలో నిర్మించినట్లు ఆలయంలోని గంటపై చెక్కిన తెలుగు అంకెల ఆధారంగా తెలుస్తోంది .ఇక ఆలయంలో 16 స్తంభాలతో నిర్మించిన కళ్యాణ మండపం /రాతి నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఏటా శ్రీరామనవమి సందర్భముగా ఈ మండపంలోనే సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుకను, అఖండ దీపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.



3, మార్చి 2024, ఆదివారం

అట్టముక్కలతో అయోధ్య రామ మందిర నిర్మాణం

 రాజంపేట మండల కేంద్రానికి చెందిన వార్డుల నాగభూషణం పట్టముక్కల సహాయంతో అయోధ్య రామ మందిర నిర్మాణం చెక్కి పావురా అనిపించారు గతంలో చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆయన శివాజీ విగ్రహాన్ని చెక్కారు తనకు ఉన్న కలలను ప్రదర్శిస్తూ పలువురిని ఆకట్టుకుంటున్నారు శుద్ధముక్కపై శివాజీ విగ్రహాన్ని తయారు చేయడం వల్ల పలు యువజన సంఘాల ప్రతినిధులు సభ్యులు ఆయనను అభినందించారు



2, మార్చి 2024, శనివారం

కళ్ళకు గంతలతో అయోధ్యకు చేరుకున్న ఇంద్రజాలికులు

 8 రోజులు 1600 కిలోమీటర్లు కళ్ళకు గంతలతో ద్విచక్ర వాహనాలపై అయోధ్య రాముని చెంతకు లక్ష్యాన్ని చేరుకున్న ఇద్దరు ఇంద్రజాలికులు



హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు ఇంద్రజాలకు వినూత్న ప్రయత్నం చేశారు కళ్ళకు గంతలు కట్టుకొని ఎనిమిది రోజులు ద్విచక్ర వాహనంపై సుమారు 1600 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్య బాలరాముడిని దర్శించుకుని అనుకున్న లక్ష్యం సాధించారు దిల్సుఖ్నగర్కు చెందిన మారుతి జోషి సరూర్నగర్ కు చెందిన రామకృష్ణ మిత్రులు ఇద్దరూ ఇంద్రజాలికులే మారుతి బ్యాంకు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ సమయం దొరికినప్పుడల్లా మ్యాజిక్ షోలు చేస్తుండగా రామకృష్ణ పూర్తిస్థాయి మెజీషియన్ గా ప్రదర్శనలు ఇస్తున్నారు రామభక్తుడైన మారుతి జోషి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో బాలరాముడిని దర్శించుకోవాలని అనుకున్నారు ఈ నేపథ్యంలోని భక్తిని వినూత్నంగా ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలని భావించారు అందుకే కళ్లకు గంతలు ముసుగు వేసుకొని ద్విచక్ర వాహనంపై అయోధ్య చేరుకోవాలని సంకల్పించారు ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా ప్రమాదకర ప్రయాణం వద్దని వారించారు స్నేహితుడి రామకృష్ణ మారుతితో కలిసి వెళ్తానని చెప్పడంతో అంత ఒప్పుకున్నారు ఇలా ఫిబ్రవరి 23న ముచింతలోని చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించారు తొలి రోజు ముచ్చింతల నుంచి కామారెడ్డి ఆదిలాబాద్ నాగపూర్ సీఎం లతన్ ధన్ కాశి తర్వాత శుక్రవారం రాత్రి అయోధ్య చేరుకొని రాముడిని దర్శించుకున్నారు దారి పొడవున రామభక్తులు అభినందిస్తూ ముందుకు సాగనంపారని మారుతి జోషి తెలిపారు ఆశ్రమాలలో బసచేస్తూ ముందుకు సాగినట్లు తెలిపారు కళ్ళకు గంతలతో వాహనం నడిపేందుకు నెలరోజులు సాధన చేశామని ఆ తర్వాత యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు

1, మార్చి 2024, శుక్రవారం

రామయ్య హుండీ ఆదాయం ఒక కోటి 81 లక్షలు

 భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు 56 రోజులకు ఒక కోటి 81 లక్షల 80 వేల 925 ఆదాయం వచ్చిందని వివో ఎల్ రమాదేవి తెలిపారు ఇందులో అన్నదాన సత్రంలోని నుండి ద్వారా 388100 బంగారం 174 గ్రామంలో వెండి కిలో 248 గ్రాములు ఒక వెయ్యి ఒక వంద పదిహేను యుఎస్ డాలర్లు 1000 సౌత్ ఆఫ్రికా ర్యాంట్స్ 90 కెనడా డాలర్లు 145 ఆస్ట్రేలియా డాలర్లు 17 మలేషియా రింగ్ హిట్స్ 25 ఇంగ్లాండు పౌండ్స్ 6 సౌదీ అరేబియా రియాల్స్ 100 జపాన్ యెన్ 20 థాయిలాండ్ బాతులు 15 నేపాల్ రుపీలు 15 యూఏఈ థర్హ్యమ్స్ ఆరు ఖతార్ రియాన్సు 100 ఒమన్ బైసాసు పది బంగ్లాదేశ్ టాకాలు వచ్చాయని చెప్పారు

నగదు విదేశీ కరెన్సీని బ్యాంకులో జమ చేశామని తెలిపారు



29, ఫిబ్రవరి 2024, గురువారం

నేరుగా ఇంటికి అయోధ్య హనుమాన్ ప్రసాదము

 అయోధ్యలో ఉన్న హనుమాన్ గడి ఆలయ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్ళకు చేరనున్నది బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో పెరిగింది దీంతో చాలామంది భక్తులకు హనుమాన్ గడి ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ హనుమాన్ గడి ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డిప్యూటీ పోస్ట్ మాస్టర్ అయోధ్య ఖాన్ 224123 చిరునామాతో ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ తీయాలి భక్తుల చిరునామా ఇచ్చి ఆర్డర్ చేయాలి పిన్కోడ్ ఫోన్ నెంబర్ తప్పనిసరి ఇలా ఆర్డర్ చేశాక స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదాన్ని ఇంటికి పంపుతామని ప్రయోగరాజ్ వారణాసి జోన్ పోస్ట్మాస్టర్ కృష్ణకుమార్ తెలిపారు 251 ఒక్క రూపాయల మనీ ఆర్డర్ కు లడ్డూలు, హనుమాన్ చిత్రం మహావీర్ గంధం అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

అయోధ్యలో బిక్కనూరు దంపతుల సేవ

 అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా భాగ్యనగర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం సేవలో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన దంపతులిద్దరూ నెలరోజులుగా సేవలు అందిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన శనిశెట్టి వెంకటేశం గుప్తా సుభద్ర గత నెల 25వ తేదీన అయోధ్యకు చేరుకున్నారు అక్కడ భాగ్యనగర్ సేవాసమితి ఆధ్వర్యంలో భక్తులకు నిర్వహిస్తున్న అన్నదానంలో వారు పాలు పంచుకుంటున్నారు అంతేకాకుండా భక్తులు అన్నదానానికి అవసరమైన సామాగ్రిని కూడా తెప్పిస్తూ శ్రీరాముడు సేవలో తరిస్తున్నారు సోమవారం శని శెట్టి వెంకటేశం గుప్తా సుభద్రలు ఫోన్లో మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడిని దర్శనం అద్భుతం అని అన్నారు ప్రతిరోజు భాగ్యనగర్ సేవా సమితి ఆధ్వర్యంలో 30 వేల మంది భక్తులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ అందజేస్తున్నామన్నారు.

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

అయోధ్య రామయ్యకు 25 కోట్ల విరాళాలు

 అయోధ్యలోని బాలరాముడు ఆలయానికి ఈనెల వ్యవధిలో దాదాపు 25 కోట్ల రూపాయల మేరకు విరాళాలు వచ్చాయి ఇందులో 25 కేజీల బంగారం వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. హుండీలలో కానుకలతో పాటుగా చెక్కులు డ్రాఫ్ట్ లు నగదును భక్తులు డిపాజిట్ చేశారని ట్రస్ట్ ఆఫీస్ ఇన్చార్జి ప్రకాష్ గుప్తా తెలిపారు అయితే నేరుగా ఆన్లైన్లో వచ్చిన విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియదని అన్నారు

22, ఫిబ్రవరి 2024, గురువారం

రామాలయం నూతన కమిటీ ఎన్నిక

 నసురుల్లాబాద్ మండల కేంద్రంలో రామాలయం ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది బుధవారం దేవస్థానంలో సమావేశమై తొలితాపాలు అంశాలపై చర్చించారు అనంతరం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షుడు అరిగి నారాయణ ముదిరాజ్ ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాస్ కార్యదర్శి గుత్తుల శ్రీనివాస్ క్యాషియర్ గుడిసెల యాదగిరి గౌడ్ కమిటీ సభ్యులు ఈదర చౌదరి అడుసుమిల్లి శివప్రసాద్ బాన్సువాడ విట్టల్ ముదిరాజ్ కారణం చిన్న సాయిలు ముదిరాజ్ అయినాల లింగం సంపంగి శ్రీనివాస్ కంది పెద్ద మల్లేష్ ఉల్లేంగ బాలయ్య బాల సాయిలు బాలయ్య ముత్యాల శ్రీధర్ గుప్తా దెబ్బడి శివకుమార్ గుప్త శాంతయ్య టేకుర్ల సాయిలు కోని సాయ గౌడ్ టైలర్ టవర్ సాయ గౌడ్ శంకర్ నాయక్ వీరు సింగ్ కటిక హనుమాన్లు చాకలి సాయిరాం తదితరులు ఎన్నికయ్యారు రామాలయం గౌరవ అధ్యక్షులు హరి నారాయణ ముదిరాజ్ రాముడు సమక్షంలో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ మాజీ అధ్యక్షులు ముత్యాల రవీందర్ గుప్తా మాజీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు



19, ఫిబ్రవరి 2024, సోమవారం

అపురూపం ఖిల్లా రామాలయం

 





అపురూప శిల్ప సంపద అరుదైన నిర్మాణం ఏళ్ల నాటి చరిత్రకు ప్రత్యేక డిష్పల్లి కిల్లా రామాలయం ఈ ఆలయం ఇందూరు ఖజురహోగా ప్రఖ్యాతి గడించింది ఎత్తైన కొండపై కొలువుదీరిన సీతారాములను భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని భక్తుల నమ్మకం ఈనెల 19 నుంచి 25 వరకు ఇరుక్కు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం డిచ్పల్లి జిల్లా రామాలయం పై

దీక్ష పల్లి నుంచి డిచ్పల్లి దాకా డిచ్ అంటే శృంగారమని అందుకే ఈ కిల్లా రామాలయం పై శృంగార శిల్పాలున్నట్లు భావిస్తున్నారు కానీ డిచ్ శబ్దం దీక్ష నుంచి వచ్చిందని దీక్ష పల్లిగా మారిందని చరిత్ర పరిశోధకులు పేర్కొంటున్నారు రామ భక్తితో కొండపై దీక్ష చేపట్టడంతో ఈ ప్రాంతానికి దీక్ష పల్లిగా పేరు వచ్చిందని మరికొందరంటున్నారు ఆలయ నిర్మాణంలో వైవిద్య భరితమైన శిల్పాలు ఉన్నాయి నల్లరాతి శిలా స్తంభాలు వాటిపై ఉన్న మలుపులు గోడలపై చెక్కిన సింహాలు ద్వారా పాలకుడిగా ఆంజనేయుడు మకరతోరణం ఆలయ ప్రాంగణంలోని ఆవు దూడ ప్రతిమలు ఆద్యంతం కట్టిపడేస్తాయి దీంతో పాటు ఆగ్నేయంలో విశాలమైన చెరువుకొలను స్నానవాటిక ఉంది ఈ ఆలయం నుంచి నిజామాబాద్ కిల్లా రఘునాథాలయం వరకు సొరంగం ఉన్నట్లు ఆయన వాళ్ళు ఉన్నాయి ఏడాదికి రెండుసార్లు ఏటా నాగశుద్ధ ఏకాదశి నుంచి మార్గవి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు బాగా శుద్ధ త్రయోదశి రోజు సీతారామ కళ్యాణోత్సవం నిర్వహిస్తారు అనంతరం శ్రీ రామ నవమి నాడు స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తారు ఆలయ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు వేడుకలు నిర్వహిస్తారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకుంటారు


18, ఫిబ్రవరి 2024, ఆదివారం

నాలుగు రోజుల్లో ఒక వెయ్యి ఒక వంద కిలోమీటర్లు సైకిల్ పై చలువ అయోధ్య

 రాజస్థాన్లోని ఉదయపూర్ కు చెందిన జితేంద్ర పటేల్ రిషబ్ జాయిన్ అనే యువకులు అయోధ్య రాముడు దర్శనానికి సైకిళ్లపై బయలుదేరారు శనివారం ఉదయం 5:15 నిమిషాలకు ఫతే పాఠశాలలో ఉన్న బాలాజీ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ రాముడిని స్తుతిస్తూ మీరు తమ ప్రయాణం మొదలుపెట్టారు ఉదయపూర్ సైక్లింగ్ క్లబ్ సహా పలువురు స్థానికులు వారిని ప్రోత్సహిస్తూ జైశ్రీరామ్ నినాదాలు చేశారు ఉదయపూర్ నుంచి అయోధ్యకు ఒక వెయ్యి ఒక వంద కిలోమీటర్ల దూరం ఉందని నాలుగు రోజుల్లో అయోధ్యకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యువకులు తెలిపారు మొదటి రోజు ఉదయపూర్ నుంచి కోట వరకు 300 కిలోమీటర్లు రెండో రోజు కోటా నుంచి శివపురికి 230 కిలోమీటర్లు శివపురి నుంచి కాన్పూర్ వరకు మూడో రోజు 327 కిలోమీటర్లు నాలుగో రోజు కాన్పూర్ నుంచి అయోధ్య వరకు 220 కిలోమీటర్లు సైక్లింగ్ చేయనున్నారు ఫిబ్రవరి 22న ఇద్దరు బాల రాముని దర్శించుకునే అవకాశం ఉంది



12, ఫిబ్రవరి 2024, సోమవారం

అయోధ్య శ్రీరాముని ప్రసాదం పంపిణీ

 పోతంగల్ మండల పరిధిలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులకు అయోధ్యలో ఇటీవల జరిగిన శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో జరిగిన తీర్థ ప్రసాదాన్ని శ్రీరామ భక్తులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో భజరంగ్ హనుమాన్లు చంద్రశేఖర్ రామభక్తులు ఉన్నారు





ఇంటింటికి శ్రీరాముని లడ్డూల పంపిణీ

 ఇంటింటికి అయోధ్యలోని శ్రీరాముని లడ్డూలు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రముఖ శాస్త్రవేత్త జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులు శ్రీరామ తీర్థ ట్రస్ట్ సభ్యులు పైడి ఎల్లారెడ్డి చెప్పారు ఆదివారం ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మూడు లక్షల మందికి శ్రీరాముని అయోధ్య లడ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఎందుకోసం థర్డ్వాయి మండలం చిట్యాల గ్రామ సమీపంలో గల తమ ఫామ్ హౌస్ లో లడ్డూలను తయారు చేయడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ శ్రీరాముని సేవకు అంకితం కావలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తాము పంపిణీ చేసే శ్రీరాముని అయోధ్య లడ్డూలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేయడం జరుగుతుందన్నారు పలు గ్రామాలలో తన సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన వంతు కృషి ఎల్లవేళలా చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు