30, జనవరి 2024, మంగళవారం

భద్రాద్రి రాముడు కల్యాణానికి అక్షింతలు

 భద్రాచల రాముడి కళ్యాణానికి వినియోగించే అక్షింతలను ఎల్లారెడ్డి నుంచి మహిళలు పంపారు సోమవారం పట్టణంలోని విఠలేశ్వర ఆలయంలో శ్రీరాముడి కళ్యాణానికి వినియోగించే తలంబ్రాల కోసం వడ్లకు ప్రత్యేకంగా పూజలు చేశారు అనంతరం వడ్లను ఒ లిచి తలంబ్రాలను తయారు చేశారు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి