కరీంనగర్ జ్యోతి నగర్ లోని హనుమాన్ సంతోషిమాత ఆలయంలోని హనుమాన్ ఆలయం పునర్నిర్మాణానికి కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు రేఖా దంపతులు ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు .శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ సంతోష్ మాత ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు .ఆ తర్వాత వారిద్దరూ ప్రకాశం గంజి, కోతి రాంపూర్ ,వెంకటేశ్వర కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, భారత్ టాకీస్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను దర్శించుకున్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి