1, మే 2026, శుక్రవారం

ఆలయంలో అన్నప్రసాద వితరణ

 బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో గురువారం దాతలు పోల విట్టల్ గుప్తా, కుటుంబ సభ్యులు, డాక్టర్ తుకారం దంపతులు , బెజుగం శంకర్ దంపతులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు .ఆలయ అర్చకులు ఉదయం నుంచి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలతో స్వామిని అలంకరించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి