కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోడూరు హనుమాన్ ఆలయంలో గురువారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు నారాయణ శర్మ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో సుప్రభాత సేవ జలాధివాసం భజ సంస్కారం నిర్వహించడంతోపాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి