1, మే 2026, శుక్రవారం

కైలాశ్ మానస సరోవర్ యాత్ర 2026

 కైలాష్ మానస సరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ప్రకటించింది. ఈ యాత్ర ఉత్తరాఖండ్లోని లిపులేఖ పాస్, సిక్కిం లోని నాథుల అనే రెండు మార్గాల ద్వారా సాగుతుందని తెలిపింది .లిపులేఖ పాస్, నాథుల నుంచి మొత్తం 20 బృందాలు యాత్రలో పాల్గొంటాయి. ఒక్కో బృందంలో 50 మంది యాత్రికులు ఉంటారు యాత్ర కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు వెబ్సైట్ను kmy.gov.in ప్రారంభించారని తెలిపారు. ఆసక్తిగల యాత్రికులు ఈ నెల 19వ తేదీ లోపు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ప్రకటించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి