మాందాపూర్ ఎల్లమ్మ ఆలయం లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, ఒడిబియ్యం సమర్పించారు. కుంకుమ పూజలు చేశారు.తీర్థప్రసాదాలు స్వీకరించారు. గౌడ సంఘం సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
మాందాపూర్ ఎల్లమ్మ ఆలయం లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, ఒడిబియ్యం సమర్పించారు. కుంకుమ పూజలు చేశారు.తీర్థప్రసాదాలు స్వీకరించారు. గౌడ సంఘం సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
కామారెడ్డి పట్టణంలోని పెద్ద బజార్ లో ఉన్న పురాతన ఆంజనేయ స్వామి దేవాలయ జీర్ణోద్ధరణ, శివపంచాయతన మూర్తి స్థిర ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు.మంగళ వారం పురోహితులు గంగవరం నారాయణ శర్మ,గంగవరం ఆంజనేయ శర్మ,ఇతర అర్చకులతో హోమాలు,యంత్ర స్థాపన,స్థిర ప్రతిష్ట,మొదలగు కార్య క్రమాలు నిర్వహించారు,ఆలయ కమిటీ సభ్యులు ,భక్తులు పాల్గొన్నారు.