31, జనవరి 2024, బుధవారం

కాలభైరవుడికి సింధూర పూజలు

 



రామారెడ్డి మండలంలోని కాలభైరవుడి ఆలయంలో మంగళవారం మూలవిరాట్ కాలభైరవుడికి జలాభిషేకం సింధూర పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు నిర్వాహకులు అన్నదానం చేశారు ఆల ఏవో బూర్ల ప్రభువు గుప్తా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ వంశీకృష్ణ శర్మ జూనియర్ అసిస్టెంట్ సురేందర్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు



ఆలయానికి స్థలం విరాళం

 బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట గ్రామంలో రుక్మిణి విఠలేశ్వర మందిర నిర్మాణానికి పలువురు గ్రామస్తులు 120 గజాల స్థలాన్ని నిరాళంగా అందించినట్లు సర్పంచ్ బోనాల సుభాష్ తెలిపారు గ్రామానికి చెందిన కమల్ గారి పరివారానికి చెందిన లక్ష్మణ్ రంజిత్ రామ్ పటేల్ తమ సొంత స్థలాన్ని విరాళంగా అందించారని తెలిపారు.