తమిళనాడులోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం పలని దండాయిదపాని ఆలయంలో హిందువులు మినహా అన్య మతస్తులు ధ్వజస్తంభాన్ని దాటి లోపలికి వెళ్లేందుకు అనుమతించకూడదని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఉత్తరం జారీ చేసింది ఇటీవల ఆలయంలో అన్య మతస్తులు ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి లేదు అనే ప్రకటన బోర్డును ఆలయ నిర్వహణ తొలగించారు దీన్ని వ్యతిరేకిస్తూ తలానికి చెందిన సెంథిల్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు హిందూ దేవాలయ ఆలయ ప్రవేశ చట్టం 1947 ప్రకారం హిందువుల ఆలయాల్లో అన్యమతస్తుల ప్రవేశానికి తావు లేదని బోర్డును తొలగించడం వల్ల ఇతర మతస్తులు ఆలయంలో ప్రవేశించవచ్చునని అపోహ ప్రజల్లో కలిగే అవకాశం ఉందని వాదించారు ఆయన వాదనతో కోర్టు ఏకీభవించింది.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
31, జనవరి 2024, బుధవారం
శివ స్వాములకు బిక్ష
కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి శివాలయంలో శివ స్వాములకు మహారాజ పోషకుడు లోకోటి బాపూరావు దంపతుల ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేశారు ఆలయంలో అర్చకులు, శశికాంత్ శర్మ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అర్చనలు అభిషేకాలు చేశారు కార్యక్రమంలో శివబిక్ష కమిటీ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు వైఎస్ ఎంపిపి ఉరుదొండ నరేష్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

