31, జనవరి 2024, బుధవారం

16న తిరుమలలో రథసప్తమి వేడుకలు

 రథసప్తమి వేడుకలను తిరుమలలో ఫిబ్రవరి 16వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు మాడవీధుల్లో దర్శనమిస్తారు




హనుమాన్ చాలీసా పారాయణం

 ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో హనుమాన్ మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు కాలనీవాసులు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి జై హనుమాన్ అని నినాదాలు చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ నరసయ్య భూమయ్య శంకర్ ఎల్టి కుమార్ సాయన్న జీవన్ ముత్యాల రవి సాయిలు నారాయణ తదితరులు పాల్గొన్నారు