వ్యాసుడు లోక కళ్యాణం కోసం సమస్త మానవాళికి శుభోదకంగా ఉండేటట్లు మహాభారతాన్ని రచించాడు ప్రజలు తెలుసుకోదగిన జ్ఞానమంతా భారతంలోనే ఉందని పెద్దలు చెప్తారు అంత గొప్ప గ్రంధాన్ని రచించి కూడా వ్యాసుడు చాలా అసంతృప్తిని అశాంతిని అనుభవించాడు తన అశాంతికి కారణమేమిటో అని ఆలోచిస్తుండగా అక్కడికి నారదుడు వస్తా. నారదని చేతిలో ఉండే మహతి అనే వీళ్ళ నుంచి నారాయణ నామం నిరంతరం ధ్వనిస్తూ ఉంటుంది ఆయన నోటి నుండి వెలువడే హరినామ సంకీర్తన అమృత ప్రవాహంలో యోగులు పరవశించిపోతారు అటువంటి నారదుడు విచారంగా ఉన్న వ్యాసుని చూసి కారణమడుగుతాడు తనకు కలుగుతున్న అశాంతిని గురించి చెప్పి కారణం చెప్పమంటాడు అప్పుడు నువ్వు నీ గ్రంథంలో విష్ణు కథలు కొంచెం మాత్రంగానే చెప్పారు సమగ్రంగా చెప్పలేదు వాసు దేవుని గుణగణాలు అందంగా వర్ణించి చెప్పాలి. హరినామ సంకీర్తన ప్రధానంగా చేయకపోవటమే నీ మనసులో కొరతకు అశాంతికి కారణం మానవులందరి బాగుందా విముక్తి కోసం భగవంతుని లీలలు సభ్యంగా వర్ణించు జనుల వేదలు తొలగించు ఈ విశ్వమంతా విష్ణుమయం శ్రీహరి లీలామతారాలలోని విక్రమ విశేషాలను వర్ణించు నీకు చిత్త శాంతి లభిస్తుంది అని చెబుతాడు అప్పుడు వ్యాసుడు అశ్రమానికి వెళ్లి తన చిత్తంలో భగవంతుని దర్శించాడు ఏ మహా గ్రంథాన్ని విన్నంత మాత్రాన లౌకికమైన సంసార బంధాలపై విరక్తి కలిగి మాధవునిపై అచించిన భక్తి అవర్భవిస్తుందో అటువంటి మహా గ్రంథాన్ని భక్తుల పాలిటి కల్ప వృక్షమైన మహా భాగవతాన్ని రచించాడు చిత్త శాంతి పొందాడు భాగవతం చదివే విని సహృదయ భక్తులకు చిత్త శాంతి లభిస్తుంది. ఇది సద్యో ముక్తిదాయక గ్రంథం
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
5, ఫిబ్రవరి 2024, సోమవారం
భగవన్నామ స్మరణతో ముక్తికి మార్గం
తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ఆదివారం రెండో రోజుకు చేరింది సదస్సులో తిరుమల పెద్ద జీయర్ స్వామి చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు సదస్సుకు ముందు మీరు శ్రీదేవి భూదేవి సమేత మల్లప్ప స్వామికి పూజలు నిర్వహించి హారతి సమర్పించారు తిరుమల పెద్ద జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు మఠాధిపతులను ఆహ్వానించి శ్రీవారి పాదాల చెంత ధార్మిక సదస్సు నిర్వహించడం సంతోషకరమన్నారు స్వామీజీలు ఆయా సంప్రదాయాల్లో ధర్మ ప్రచారం చేస్తున్నారని వారి విలువైన సూచనలు తీసుకొని టీటీడీ మరింతగా ధర్మ ప్రచారం చేస్తుండన్నారు తిరుమల చిన్న జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ నామ సంకీర్తన చేస్తే భగవంతుని కృప తప్పక కలుగుతుందని చెప్పారు భగవన్నామ స్మరణతో భక్తుల తమ కష్టాలను దూరం చేసుకుని ముక్తి మార్గం వైపు పయనించవచ్చని అన్నారు టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి జేఈవోలు సదా భార్గవి వీరబ్రహ్మం పాల్గొన్నారు శ్రీవారి సేవలో ప్రముఖులు ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణరావు తెలంగాణ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి బిజెపి నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలను శేష వస్త్రాలను అందజేశారు సనాతన ధర్మాన్ని ఏనాడు వ్యతిరేకించలేదు తాను అభ్యుదయ రాజకీయాల్లో ఉన్న సమయంలో కూడా భగవంతుడిని సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని టిటిడి చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి చెప్పారు ధార్మిక సదస్సులో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ స్వామి వారు తన ఆలయం నుంచి గొప్ప సందేశం అందించాలని దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు మఠాధిపతులు ఇక్కడికి రప్పించాలన్నారు కార్మిక సదస్సులో స్వామీజీలు అందించే సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకొని సనాతన హైందవ ధర్మం పరిఢవెల్లిలా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఇతర మతాల భక్తులు ముందుకు వస్తే శ్రీవారి పాద కమలాల వద్ద హిందూ ఆచారాలు సంప్రదాయాలు ఆచార్య వ్యవహారాలపై శిక్షణ ఇస్తామన్నారు.

