యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు క్యూ కాంప్లెక్స్ శ్రీ సత్యనారాయణ వ్రత మండపం కళ్యాణకట్ట లక్ష్మీ పుష్కరిణి అంటే ప్రాంతాలతో పాటు బస్టాండ్లలో భక్తులు అధికంగా కనిపించారు యాదాద్రి సుడి ధర్మ దర్శనానికి మూడు గంటలు విఐపి దర్శనానికి గంట సమయం పట్టింది శ్రీ స్వామివారిని 35000 మందికి పైగా భక్తులు దర్శించుకోగా నిత్యాదాయం 45 లక్షల ఒక వెయ్యి 535 రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
5, ఫిబ్రవరి 2024, సోమవారం
మేడారానికి పోటెత్తిన భక్తులు
ములుగు జిల్లా మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు మహా జాతరకు ఇంకా 17 రోజులు మిగిలి ఉండగానే భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించడానికి పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా వనదేవతలను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు జనం కిక్కిరిసిపోవడంతో ఉదయం ఐదు గంటలకి గద్దెలకు తాళం వేశారు హనుమకొండ నుంచి మేడారానికి 60 ఆర్టీసీ బస్సుల్లో 5000 మంది చేరుకున్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)



