5, ఫిబ్రవరి 2024, సోమవారం

బేడీల మైసమ్మకు ప్రత్యేక పూజలు

 నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులోని బేడీల మైసమ్మ ఆలయంలో ఆదివారం మాజీ గాయత్రి కర్మాగారం వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు ప్రత్యేక పూజలు చేశారు గాయత్రి కర్మాగారం నందు చెరకు క్రషింగ్ జరుగుతుండటంతో మైసమ్మ తల్లికి ఓడి బియ్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్న ఆయన వెంట కేన్ మేనేజర్ వెంగల్రెడ్డి తదితరులు ఉన్నారు



హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

 థర్డ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్ లో హనుమాన్ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు హనుమాన్ విగ్రహాన్ని జిల్లేడు ఆకులు పువ్వులు చందంతో అందంగా అలంకరించారు భిక్ష ఏర్పాటు చేశారు మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమం సమీపంలో ఉన్న హనుమాన్ భారీ విగ్రహం వద్ద కూడా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు