భక్తులు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను ఎస్ఎంఎస్ పే లింకు ద్వారా ఆన్లైన్లో నగదు చెల్లించి పొందేలా టీటీడీ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది ఈ మేరకు గత రెండు రోజులుగా టీటీడీ జేఈవో కార్యాలయంలో విఐపి టికెట్లను నమోదు చేసుకుని రసీద్ పొందిన భక్తులకు టికెట్లు జారీ కాగానే నేరుగా వారి మొబైల్ కు ఎస్ఎంఎస్ లింక్ పంపుతున్నారు. సదర్ లింక్ పై భక్తుడు క్లిక్ చేసి పేమెంట్ గేటువే ద్వారా నగదును చెల్లించి బ్రేక్ దర్శన టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ పేమెంట్ కట్టే టికెట్ లింకు రాకుండా ఉంటే ఎంబీసీ 34 వద్దకు వెళ్లి నగదు చెల్లించినట్లు చూపించి టికెట్ తీసుకోవచ్చు సదరు టికెట్ను ప్రింట్ తీసుకొని దర్శనానికి వెళ్ళవచ్చు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
6, ఫిబ్రవరి 2024, మంగళవారం
5, ఫిబ్రవరి 2024, సోమవారం
బోధన్ టూ శ్రీశైలం వరకు శివ స్వాముల పాదయాత్ర
బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర శివాలయం నుండి మాల ధారణ శివ స్వాములు శ్రీశైలం వరకు ఆదివారం పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు అంతకుముందు శివ స్వాములు భక్తి శ్రద్ధలతో చక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బయలుదేరి వెళ్లిన వారిలో వీరేశం స్వామి శివలింగ స్వామి సాయిలు స్వామి సాయికిరణ్ స్వామి రమేష్ స్వామి తదితరులుఉన్నారు
శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరిన శివ స్వాములు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)


