రాజంపేట మండలం బసవన్న పల్లి గ్రామంలో గొల్ల కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం రేణుక ఎల్లమ్మ కళ్యాణ కార్యక్రమాన్ని చేపట్టారు సాయంత్రం ఊరేగింపుగా బోనాలను అమ్మవారి వద్దకు చేర్చారు అమ్మవారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకను తిలకిన్చారు. కళాకారులతో గ్రామంలో ఒగ్గు కథ కార్యక్రమాలు నిర్వహించారు ఇదివరకు పుట్ట బంగారం జోగు తిరుగుడు దేవుని మైలలు తీయడం తదితర కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
7, ఫిబ్రవరి 2024, బుధవారం
కాలభైరవ స్వామి ఆలయంలో సింధూర పూజలు
రామారెడ్డి మండలం విస్సన్నపల్లి రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం స్వామి పర్వదినం కావడంతో పురోహితులు శ్రీనివాస్ శర్మ మంత్రోత్సవాల మధ్యన భైరవునికి పాలాభిషేకం సింధూర పూజలు అర్చనలు హారతి వంటి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆల ఈవో ప్రభు రామచంద్రం గుప్త తదితరులు పాల్గొన్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
