యాదాద్రి పంచనరసింహుల మహాదేవ ఆలయంలో మంగళవారం ఉదయం ప్రజారోహణం రాత్రివేళ దేవత ఆహ్వానం వేడుకలతో వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రచార ఘట్టం నిర్వహించారు రాత్రివేళ డైరీ పూజలు సకల దేవతలను స్వాగతిస్తూ విడిది ఏర్పాట్లు చేశారు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటా రుత్వికులు ఆలయ ఆవరణలో 1000 పారాయణాలు పట్టణం చేస్తారు ఏడాది 44 చేయాలని నిర్ణయించారు ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న రుత్వికులు సెల్ఫోన్లో చూస్తూ పారాయణం చేయడం భక్తులకు ఎంతో ఆసక్తి కలిగించింది
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం గరుడ ముద్దాలను గరుత్మంతుడు పటం వద్ద ధ్వజస్తంభం పైకి ఎగురవేసే పూజలు చేశారు అనంతరం ఉత్సవాలకు దేవతలను మంత్రపూర్వకంగా ఆహ్వానించే పూజలను జరిపించారు



