నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ దేవస్థానం నందు ఉండే లెక్కింపు గురువారం ఆలయ కార్య నిర్వహణ అధికారి గింజపల్లి వేణు తెలిపారు ఈ లెక్కింపులో 54,710 నోట్ల రూపంలో నాణ్యాలు 5540 మొత్తం 60 వేల 250 వచ్చినవే అని ఆయన తెలిపారు ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ నిజామాబాద్ సహాయ కమిషనర్ నాయని సుప్రియ ఆధ్వర్యంలో జరిగిందని కార్యనిర్వాహణాధికారి గింజపల్లి వేణు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ జాలిగా గోపాల్ ధర్మకర్తలు వైరాముగౌడ్ పి నర్సింగరావు టి నాగభూషణం ఏ సంతోష్ వి నాగరాజు ఆలయ అర్చకులు ఈ నాగరాజు జూనియర్ అసిస్టెంట్ శివరాత్రి ఆంజనేయులు ఆలయ విష్ణు సహస్రనామ పారాయణ భక్తులు పాల్గొన్నార
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
15, మార్చి 2024, శుక్రవారం
శ్రీ ఏక చక్రేశ్వర శివాలయం హుండీ లెక్కింపు
బోధన్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శివాలయంలో మహాశివరాత్రి అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం ఈ హుండీ లెక్కింపుని దేవాదాయ ధర్మా శాఖ వారి ఆదేశానుసారం జిల్లా ఇన్స్పెక్టర్ కమల ఈవో రవీందర్ గుప్తా జేఏవో రాములు ఆలయ చైర్మన్ కాలనీ హనుమంతరావు వారి పాలకమండలి ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ పోలీస్ సిబ్బంది పలువురు ప్రముఖుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దేవాదాయ ధర్మ శాఖ ఇన్స్పెక్టర్ కమల రవీందర్ గుప్తా ఆలయ చైర్మన్ కాలనీ హనుమంతరావు మాట్లాడుతూ భక్తుల కానుకల ద్వారా హుండీల మొత్తం మూడు లక్షల 6745 రూపాయలు ఆర్జిత సేవలు అభిషేకాల ద్వారా 4348 రూపాయలు మొత్తం ఎనిమిది లక్షల 393 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఇట్టి మొత్తాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖాతాలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు

